
ఢాకా: బంగ్లాదేశ్–చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరు దేశాల తాజా సంయుక్త ప్రకటనలో మోంగ్లా పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనా భాగస్వామ్యం మరింత పెరగనున్నట్లు వెల్లడైంది. ఈ


ఢాకా: బంగ్లాదేశ్–చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరు దేశాల తాజా సంయుక్త ప్రకటనలో మోంగ్లా పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనా భాగస్వామ్యం మరింత పెరగనున్నట్లు వెల్లడైంది. ఈ

మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల ఓటీటీల్లో అదిరిపోయే కంటెంట్ కనిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు సరికొత్త సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. అదిరిపోయే పొలిటికల్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. అదే `ఇసకపట్నం`. ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్లో సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఇసకపట్నం పోర్ట్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఆ పోర్ట్ పై అధికారం కోసం అటు తండ్రి, ఇటు కూతురు కన్నేస్తారు. తండ్రి అనేక అఘాయిత్యాలకు పాల్పడి, దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడి పోర్ట్ పై పట్టు సాధిస్తాడు. తనకు అడ్డువచ్చిన వారి అంతు చూడటం తండ్రి నైజాం. ఆ స్థానంలో సొంత కూతురు ఉన్నా వదిలిపెట్టడు. కూతురుకి కూడా అలాంటిదే. తండ్రిని ఎదుర్కునేందుకు ఎత్తులకు పై ఎత్తు వేస్తుంది. మరి ఈ ఆధిపత్య పోరులో విజయం ఎవరి అనేది సిరీస్. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. యాక్షన్ డ్రామా ప్రధానంగా ఈ మూవీ సాగబోతుందని తెలుస్తోంది. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జులై 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తాజాగా టీమ్ ప్రకటించింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్కు ప్రశాంత్ రాఘతి కథ అందించగా, తాజుద్దీన్ సయ్యద్
SBI Credit Card Changes : జులై ఒకటో తేదీ నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. చాలా వరకు కొత్త ఆర్థికపర నిర్ణయాలు మీ జేబుకు చిల్లుపడేలా చేయొచ్చు. ఇక్కడ డెడ్ లైన్స్ ముగుస్తున్నాయి. క్రెడిట్ కార్డు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, దేశీయ మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్సైకిల్ ప్యాషన్ ప్లస్లో సరికొత్త వేరియంట్ను విడుదల చేసింది. 'ప్యాషన్ ప్లస్

ఏఐ-ఎన్సీ ఫీచర్తో ఫీచర్ ఫోన్ రూ. 1,699కి లాంచ్ 2500mAh బ్యాటరీ, టైప్-C ఛార్జింగ్ సపోర్ట్ 32GB స్టోరేజ్, ఒక ఏడాది కౌంటర్ రీప్లేస్మెంట్ ఆఫర్ itel Power 451 Launch : కొత్త ఫీచర్ ఫోన్ కొనేవారికి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

పాస్ పోర్ట్... విదేశాలకు వెళ్లాలంటే ఇది తప్పనిసరి. కానీ ఈ పాస్ పోర్ట్ పొందేందుకు లాంగ్ ప్రాసెస్ ఉంటుంది... అందుకే చాలామంది విదేశీ ప్రయాణాలు లేకున్నా ముందుజాగ్రత్తగా దీన్ని తీసిపెట్టుకుంటారు. ఉన్నత

విడాకుల తరువాత కూడా ఏదో ఒక రకంగా వైరల్ అవుతున్నారు నాగచైతన్య, సమంత. ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లాడిన ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయలేదు. రకరకాల కారణాల వల్ల గొడవలు జరిగి ఇద్దరు విడిపోయి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాగ్పూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఆధునీకరించే దిశగా హ్యాండోవర్ చేసుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఎంఆర్ ఏరో)
పాస్పోర్టు ఒక్కటే భారత పౌరసత్వాన్ని తెలిపే ఆధారం కాదంటూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుపై.. ప్రతిపక్షాలు తీవ్ర

భారత్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో చైనా తన వ్యూహాత్మక ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటోంది. గతంలో భారతదేశానికి కేటాయించిన మొంగ్లా రేవు సమీపంలోని కీలకమైన భూమిని చైనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించింది
NFO: మ్యూచువల్ ఫండ్స్లో కొత్త ఫండ్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రస్తుతం 5 కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఉండగా మరొక స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (SIF) ఉన్నాయి
కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ ఫీజుల్లో భారీగా మార్పులు చేసింది. 36 పేజీలతో కూడిన పాస్పోర్ట్ ఫీజు రూ.1500 ఉండగా.. దానిని రూ.2,500కు పెంచింది. రూ.3,500లుగా ఉన్న తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు వేలు రూ.5

Passport-Citizenship Row: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. పాస్ పోర్టు అనేది భారత పౌరసత్వం కిందకు రాదని, అది కేవలం ప్రయాణానికి ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొంది. అంటే మీకు

భారతీయ పాస్పోర్ట్ అనేది ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణం కోసం జారీ చేసే పత్రం మాత్రమేనని, దానిని భారత పౌరసత్వానికి తుది రుజువుగా పరిగణించరాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. 14వ

దేశంలో పౌరసత్వం నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలు కావాలనే అంశంపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మనం నిత్యం

ఈ నెల 22 వ తేదీ ఉదయం భూపాలపల్లి RTO ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర

మన దేశంలో కొంతకాలంగా విదేశీయుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిష్టవేసి, ఇక్కడే ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు తీసుకుని ఎంచక్కా మన పౌరుల్లా కొనసాగుతున్న
భారతదేశంలో ప్రజా రవాణాకు ఎక్కువగా ఉపయోగించే వాహనాల్లో ఆటోలు కూడా ఒకటి. రోడ్డుపైకి వెెళితే చాలు ప్యాసింజర్ల కోసం ఎదురుచూసేవి, వారిని తీసుకుని రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే ఆటోలు కనిపిస్తాయి. పబ్లిక్

భారత్- పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ట్రావెల్ బ్యాన్ అయింది. అలాగే ఇరు దేశాల గగనతలాలను కూడా మూసివేశారు. ఇటీవల పాకిస్థాన్ గగనతలంపై

ప్రపంచ ఆర్థిక ఒడిదొడుకులు, మార్కెట్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని అదానీ గ్రూప్ సగర్వంగా ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సర వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM)

తెలంగాణలో విమానయాన కనెక్టివిటీని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేంద్ర పౌర విమానయాన శాఖ

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని

* కార్గో.. ఎంఆర్వో వసతులు కల్పించాలి... * హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలం.. * దేవరకద్రలో డీఆర్డీవో ప్రాజెక్టు మంజూరు చేయండి.. * రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్

భారత వాయు సేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు IMD కీలక హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు

దేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. ఈ ప్రాంతం అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులకు నెలవుగా ఉంది. ఇక ఉత్తరాఖండ్ లో అనేక పర్యాటక

విశాఖపట్నం నగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఇదే తొలిసారిగా ఎయిర్పోర్టు సంబంధిత వెయిటింగ్ లాంజ్లను నగరంలోని తొమ్మిది చోట్ల

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాలయంలోని ఓ ప్రైవేట్ ఎక్స్ పోర్ట్ సీ ఫుడ్ యూనిట్ లో ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
కోల్కతాలోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద మూడు స్వదేశీ యుద్ధ నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ భారత నౌకాదళానికి అంకితం చేశారు. ఈ నౌకలు సముద్ర సామర్థ్యం, జల సర్వేలు, సబ్మెరైన్ వంటి కీలక రంగాల్లో

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. రేపు (ఆదివారం, జూన్ 21) జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం శనివారం

Passport Services: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నివసిస్తున్న భారతీయ పౌరులకు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం (Embassy) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. పాస్పోర్ట్, వీసా, అటెస్టేషన్ (పత్రాల

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న భారత పౌరులకు భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. పాస్పోర్ట్, వీసా, అటెస్టేషన్ వంటి సాధారణ కాన్సులర్ సేవలు ఐదు రోజుల పాటు

దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్న ‘నీట్’ ఎగ్జామ్స్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. రీ-ఎగ్జామ్ నిర్వహణలో ఎన్టీఏ చేసిన ఒక వింతైన ఘోర తప్పిదం

ఏపీ రాజధాని నగరం అమరావతి (Amaravati)లో మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీయే అథారిటీతో జరిగిన తాజా సమీక్షలో చంద్రబాబు.. అమరావతిలో పనుల పురోగతిపై

iPhone 17 Pro Price : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఫ్లాగ్షిప్ మోడల్ ఐఫోన్ 17 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ సరికొత్త ప్రో మోడల్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

మండుటెండలు అయినా చిరు జల్లులు అయినా.. వాతావరణం ఎలా ఉన్నా పచ్చని ప్రకృతి మధ్య కాసేపు గడిపినా చాలు.. మనసుకు ఎంతో హాయిని అందిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి
Telangana Woman Missing Istanbul : అమెరికా నుంచి సొంత గడ్డకు తిరిగి వస్తున్న తెలంగాణకు చెందిన ఒక యువతి టర్కీలోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం
.webp)
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే తన సరికొత్త 2027 మోడల్ ఇయర్ టైకాన్ (Porsche Taycan) ఎలక్ట్రిక్ కారును అద్భుతమైన మార్పులతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో డ్రైవింగ్

దేశంలోనే అత్యంత ఆధునికమైన, అందమైన విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచిన బెంగళూరులోని 'కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2' (Terminal 2) ఇప్పుడు ఒక సరికొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారింది
.webp)
సింగపూర్లో వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి ప్రసంగం.. అంతర్జాతీయ మౌలిక వసతులతో నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరికొత్త ఆలోచనలతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు

కెన్యా, అదానీ, చైనా వివాదం ఏంటి? దేశీయ రాజకీయాల ప్రభావం, అంతర్జాతీయ ఒప్పందాల మార్పు, వ్యూహాత్మక భూగోళ శాస్త్రం, ఒక సమగ్ర, గ్రాంథిక, పరిశోధనాత్మక విశ్లేషణ ఎలాంటిదో ఇప్పుడు చూస్తే.. కెన్యా ప్రభుత్వం

హీరో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యానని అన్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై.. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్

'స్పై' మూవీ ఫేమ్ గ్యారీ బిహెచ్ రూపొందించిన వెబ్ సీరిస్ 'ఇసాకపట్నం'. పోర్ట్ టౌన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్లో సముతిరకని, ఐశ్వర్య రాజేశ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. పలు తెలుగు
మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న ఫీఫా ప్రపంచ కప్ 2026ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా, లియోనెల్ మెస్సీతో పాటు ఆయన అర్జెంటీనా సహచరుల పాస్పోర్ట్ డేటా లీక్ అయ్యింది. మంగళవారం ఐస్లాండ్తో




మంత్రి లోకేష్ బృందానికి మాస్కో రవాణా శాఖ ఉన్నతాధికారుల ఘనస్వాగతం ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్ మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి

Honor X7e Launch : కొత్త హానర్ ఫోన్ కోసం చూస్తున్నారా? హానర్ లవర్స్ కోసం మలేసియాలో కొత్త బడ్జెట్ హానర్ X7e ఫోన్ లాంచ్ అయింది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్సెట్తో ఈ X7e ఫోన్