Mamata Banerjee
Actor ProfilePolitician

Mamata Banerjee

Total News38
Movie Updates0
Sources13
స న్నిహితురాలి నుంచి తిరుగుబాటు వ ర కు
Sakshi10 Jun 2026
స న్నిహితురాలి నుంచి తిరుగుబాటు వ ర కు

బెంగాల్ రాజ‌కీయాలు ఫాలో అయ్యే వారికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స‌యోనీ ఘోష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాక్క‌ర్లేదు. త‌మ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ఎవ‌రైనా ఒక్క మాట అంటే సివంగిలా...

మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ విలీనం
Zee Telugu10 Jun 2026
మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ విలీనం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ...

మమతకు షాక్ .. మరో ఎంపీ రాజీనామా.. ఆ వెంటనే హిమంతతో భేటీ
Eenadu10 Jun 2026
మమతకు షాక్ .. మరో ఎంపీ రాజీనామా.. ఆ వెంటనే హిమంతతో భేటీ

ఇంటర్నెట్‌డెస్క్‌: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే మమతకు

రాజ్యసభకు టీఎంసీ ఎంపీ రాజీనామా, కేంద్ర మంత్రిని కలిసిన 11 మంది ఎంపీలు
Andhra Jyothy8 Jun 2026
రాజ్యసభకు టీఎంసీ ఎంపీ రాజీనామా, కేంద్ర మంత్రిని కలిసిన 11 మంది ఎంపీలు

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా
Sakshi8 Jun 2026
ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. టీఎంసీకి చెందిన ఇద్దరు కీలక రాజ్యసభ సభ్యులు సోమవారం (జూన్ 8) తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు...

131569338
Economic Times7 Jun 2026
131569338

AAP chief Arvind Kejriwal met West Bengal Chief Minister Mamata Banerjee in New Delhi ahead of the June 8 INDIA Bloc meeting. The leaders discussed opposition unity, key political developments, and

ఇండియా' కూటమి కీలక సమావేశం.. ఢిల్లీకి బయలుదేరిన మమత
Andhra Jyothy7 Jun 2026
ఇండియా' కూటమి కీలక సమావేశం.. ఢిల్లీకి బయలుదేరిన మమత

ఈనెల 8న జరుగనున్న 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన...

ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో భారీ తిరుగుబాటు.. మమతా బెనర్జీ చేజారిన పార్టీ
AP7AM6 Jun 2026
ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో భారీ తిరుగుబాటు.. మమతా బెనర్జీ చేజారిన పార్టీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ.. ప్రస్తుతం తన మూడు దశాబ్దాల చరిత్రలోనే అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత్రి మమతా...

జాతీయ రాజకీయాలపై మమతా బెనర్జీ ఫోకస్.. ఎంపీగా పోటీకి సిద్ధం
SkyC Media5 Jun 2026
జాతీయ రాజకీయాలపై మమతా బెనర్జీ ఫోకస్.. ఎంపీగా పోటీకి సిద్ధం

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్...

పార్టీయా.. మేనల్లుడా
Eenadu5 Jun 2026
పార్టీయా.. మేనల్లుడా

28 ఏళ్లపాటు తృణమూల్‌పై తిరుగులేని పట్టు సాగించిన అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి మేనల్లుడి కారణంగా అస్థిత్వ పోరాటం చేస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో ప్రస్తుత సంక్షోభానికి కేంద్ర బిందువు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ. పార్టీలోని చాలా మంది నాయకులు అతని పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీని తాము గౌరవిస్తున్నామని చెబుతూ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ నాయకత్వాన్ని మాత్రం ఒప్పకోమని కరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మేనల్లుడి విషయంలో దీదీ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరం. 2014 నుంచి మమతా బెనర్జీ తన వారసుడిగా అభిషేక్‌ను తయారుచేసే పనిలో ఉన్నారు. పార్టీలోని కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కార్పొరేట్, యువ విభాగాలను కూడా అభిషేకే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమైన నిర్ణయాలనూ తీసుకుంటున్నారు. పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అభిషేక్‌ తీరుపై పార్టీలో చాలా మంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. సువేందు అధికారి సహా పలు నేతలు పార్టీనీ వీడి వెళ్లడానికి కూడా అభిషేక్‌ వైఖరే కారణమన్న ఆరోపణలూ ఉన్నాయి. మమత కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తే.. అభిషేక్‌ తృణమూల్‌ను ఐ-పాక్‌ లాంటి కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఆయనేనని నిందిస్తున్నారు. అభిషేక్‌ విషయంలో మమతా బెనర్జీ మధ్యే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. పాత తరం నాయకులను శాంతింపజేస్తూనే, ఆమె మేనల్లుడిని కాపాడుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఇప్పటికే ఆమె పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. దీని ద్వారా అభిషేక్‌ కార్పొరేట్‌ శైలి మేనేజ్‌మెంట్‌ను పక్కన పెట్టానన్న సంకేతాన్ని పంపించారు. తిరుగుబాటుదారులను వెనక్కి రప్పించడానికి రానున్న రోజుల్లో ఆమె అభిషేక్‌ అధికారాలకు కోత పెట్టి తానే పార్టీని పర్యవేక్షించొచ్చు. మమతకు సంక్షోభాలు కొత్త కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఆమె తన జీవితకాల శ్రమతో నిర్మించారు. దాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎంతకైనా తెగిస్తారన్నది పార్టీలోని సీనియర్‌ నేతల అభిప్రాయం. ఇందుకోసం అభిషేక్‌ను త్యాగం చేయాల్సి వచ్చినా ఆమె వెనుకాడరన్నది వారు చెబుతున్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని సౌగత్‌ రాయ్‌ లాంటి పార్టీ సీనియర్‌ నేతల అభిప్రాయం. మమత పుట్టుకతోనే పోరాట యోధురాలని.. ఆమె ఈ సంక్షోభాన్ని అధిగమిస్తారని అంటున్నారు. ఒకవేళ విఫలమైతే మాత్రం బెంగాల్‌లో వామపక్షాలకు పట్టిన గతే.. తృణమూల్‌కూ పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎదుర్కొంటున్న సంక్షోభం ఇప్పుడు పార్లమెంటుకూ పాకే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు భాజపాతో టచ్‌లో ఉన్నారని, వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వార్తా కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం ఉభయ సభల్లో (లోక్‌సభలో 28, రాజ్యసభలో 13) టీఎంసీకి మొత్తం 41 మంది ఎంపీలు ఉన్నారు. బెంగాల్‌ శాసనసభలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు రెండుగా

Shock To Mamata Banerjee A Blow To Mamata 20 Mps Resign Amit Shah Rtv
RTV Live4 Jun 2026
Shock To Mamata Banerjee A Blow To Mamata 20 Mps Resign Amit Shah Rtv

Shock To Mamata Banerjee | | 20 MPs Resign | Amit Shah | RTV For More News Updates, Visit : Join Our Whats APP Channel : Download Our Android APP : Download Our IOS App : About Channel: RTV News Network is your top source for reliable, Unbiased news updates fr

కోల్ కతాలో మమతా బెనర్జీ నిరసన.. బీజేపీపై పోరాటానికి పిలుపు
SkyC Media3 Jun 2026
కోల్ కతాలో మమతా బెనర్జీ నిరసన.. బీజేపీపై పోరాటానికి పిలుపు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూన్ 2,న ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిరసన కార్యక్రమంతో నగరంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో బీజేపీని అధికారం నుంచి దించే వరకు తన పోరాటం ఆగేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె చేపట్టిన మొదటి భారీ నిరసన కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. కేంద్ర కోల్‌కతాలోని రాణి రాష్మణి అవెన్యూలో ఈ భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ కాలం సాగిన తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ఇటీవల ముగింపు పడింది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207-208 స్థానాలను గెలుచుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం పరిమిత స్థానాలకే పరిమితమై భారీ ఓటమిని చవిచూసింది. ఈ అధికార మార్పిడి అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస విపరీతంగా పెరిగిపోయిందని ఆమె ఆరోపించారు. టీఎంసీ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై కూడా దాడులు జరిగాయని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా కోల్‌కతాలో అధికారులు హాకర్లను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని కూడా ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అధికారుల చర్యల వల్ల పేద వ్యాపారులు రోడ్డున పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాచారం. స్టేజ్ నిర్మించుకోవడానికి, మైక్రోఫోన్ ఉపయోగించడానికి అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు. ఫలితంగా వేదిక, మైక్ లేకపోయినా మమతా బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. రోడ్డుపైనే కూర్చుని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు. బీజేపీని బెంగాల్ నుంచి పారద్రోలే వరకు తను చావడానికైనా సిద్ధమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీని రూపుమాపే వరకు తనకు మరణం కూడా రాదంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో కోల్‌కతా వీధుల్లో రాజకీయ శకటం ఊపందుకుంది. ఈ ప్రాంతీయ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు త్వరలోనే ఢిల్లీలో విపక్షాల సమావేశం ఉంటుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి కేంద్రంలో కూడా ఒత్తిడి పెంచుతామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు అధైర్యపడకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చుతుందని తృణమూల్ వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికారం మారిన తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరు పార్టీల మధ్య ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయి. మమతా బెనర్జీ నిరసనతో కోల్‌కతాలో భద్రతను మరింత కఠినతరం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరిన్ని నిరసనలు చేపడతామని టీఎంసీ నేతలు హెచ్చరిస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ నిరసన ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.

సంతకాల కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యేల నమూనాలు సేకరణ
Vaartha3 Jun 2026
సంతకాల కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యేల నమూనాలు సేకరణ

West Bengal CID : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న సీఐడీ కీలక చర్యలు ప్రారంభించింది

సీబీఎస్ఈ బోర్డులో భారీ మార్పులు.. చైర్మన్, సెక్రటరీలను బదిలీ చేసిన కేంద్రం
Vaartha3 Jun 2026
సీబీఎస్ఈ బోర్డులో భారీ మార్పులు.. చైర్మన్, సెక్రటరీలను బదిలీ చేసిన కేంద్రం

CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బోర్డు ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్

మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు
Andhra Jyothy2 Jun 2026
మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు

<p><strong>కోల్‌కతా:</strong> 'పోరాటమో.. మరణమో' తేల్చుకుంటామంటూ టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు కోల్‌కతాలో భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రోడ్లపైకి వచ్చారు. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయినప్పటికీ 80 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 78కి చేరింది. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు... నయన దాస్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫిర్హాద్ హకీమ్, బిమన్ బెనర్జీ, అశోక్ దేబ్, సోవన్‌దేబ్ చటోపాధ్యాయ్ మాత్రమే మమతా బెనర్జీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. టీఎంసీకి పార్లమెంటు ఉభయసభల్లో 41 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఐదుగురు ఎంపీలు..డెరిక్ ఒబ్రెయిన్, సమీరుల్ ఇస్లామ్, దోలా సేన్, మాలా రాయ్, కల్యాణ్ బెనర్జీ మాత్రమే నిరసన వేదిక వద్ద కనిపించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన చాంద్రిమ భట్టాచార్య, అఖిల్ గిరి, తన్మయ్ ఘోస్‌లు పార్టీ అధినేత్రి పక్కనే నిరనన కార్యక్రమంలో పాల్గొన్నారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #da0b0b">సంక్షోభంలో..?</span></strong></p><p>కాగా, అభిషేక్ బెనర్జీపై దాడి అనంతరం మమతాబెనర్జీ నివాసంలో గత ఆదివారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మందే హాజరయ్యారు. దీంతో ఆ సమావేశం రద్దయింది. ఎంపీలపై దాడి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటూ పార్టీ వివరణ ఇచ్చింది. అయితే పార్టీలో పెరుగుతున్న విభేదాలు, అంసతృప్తులే మెజారిటీ ఎమ్మెల్యేల గైర్హాజరుకు కారణమని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు కోల్‌కతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో సమావేశం కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. తమదే అసలు పార్టీ అంటూ 'అస్లీ తృణమూల్' పేరిట కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. టీఎంసీ అధికారిక సమావేశానికి గైర్హాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు 'అస్లీ తృణమూల్' వైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. తాజాగా మమతా బెనర్జీ నిరసన దీక్షలో కేవలం వేళ్లపై లెక్కపెట్టుకునే సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ పరిణామం సైతం పార్టీ సంక్షోభం దిశగా పయనిస్తోందనే సంకేతాలనిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.</p><br/><p><strong><span style="color: #1961f0">ఇవి కూడా చదవండి..</span></strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/jarkiholi-and-siddaramaiah-son-among-10-set-to-take-oath-with-shivakumar-tomorrow-avr-1529049.html"><strong><span style="color: #ed0c0c">10 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న డీకే.. కొలిక్కి వచ్చిన మంత్రివర్గ కూర్పు</span></strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/annamalai-meets-amit-shah-after-submitting-resignation-to-bjp-chief-avr-1529046.html"><strong><span style="color: #ed0c0c">అమిత్‌షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం</span></strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>

ధర్నాలో మమతా బెనర్జీ ప్రతిజ్ఞ
Sakshi2 Jun 2026
ధర్నాలో మమతా బెనర్జీ ప్రతిజ్ఞ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్‌కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నికల తర్వాత జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. మొదట ఎస్ప్లానేడ్‌లోని వై-చానెల్ వద్ద ధర్నా ప్రదేశానికి మమతా బెనర్జీ చేరుకున్నారు. పక్కనే ఉన్న రాణి రష్మోని రోడ్డులో నిరసన చేపట్టాలన్న టీఎంసీ విజ్ఞప్తిని కోల్‌కతా పోలీసులు తిరస్కరించారని పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “పోరాడతాం లేదా చనిపోతాం” అని ప్రతిజ్ఞ చేశారు. రాణి రష్మోని రోడ్డుపై నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. బుల్డోజర్‌ పాలిటిక్స్‌తో టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. “వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, మైక్రోఫోన్లు ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె మెగాఫోన్ ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు. నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ వ్యతిరేక పార్టీలు” త్వరలో ఢిల్లీలో సమావేశమై “దేశవ్యాప్త కార్యాచరణ”పై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేయడంతో నిరసన ప్రాంగణం హోరెత్తింది. కోల్‌కతా మేయర్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు మమతా బెనర్జీతో కలిసి పాల్గొన్నారు. గత శనివారం తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎన్నికల అనంతర హింస, వీధి వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు) సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు) విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు) అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది భారత్ ను కమ్మేసిన 2500 కిలోమీటర్ల రాకాసి మేఘాలు నాకు ఏపీలోనే దిక్కు లేదు.. తెలంగాణ లో సీఎం నా ?

ఇక్కడ కాకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మమతా బెనర్జీ
Andhra Jyothy1 Jun 2026
ఇక్కడ కాకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా.. మమతా బెనర్జీ

టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు. కోల్‌కతా: టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని అన్నారు. మంగళవారంనాడు తాము చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఢిల్లీ వెళ్లి ఒంటరిగానే తాను నిరసన తెలుపుతానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సోమవారంనాడు వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. 'కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్డులో మంగళవారంనాడు నిరసన చేపట్టేందుకు పోలీసుల అనుమతి కోరాం. అందుకు పోలీసులు నిరాకరించారు. రాజకీయ దురుద్దేశంతోనే అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆందోళన ఆపేది లేదు. అవసరమైతే ఢిల్లీలో నిరసనకు కూర్చుంటాను. రాణి రష్మోని రోడ్డు అంతా క్లియర్‌గా ఉంది. కేవలం 100 మందితో నిరసన చేపట్టాలనుకున్నాం. పోలీసులకు లెటర్ కూడా ఇచ్చాం. అక్కడ అనుమతించకుంటే మరో వేదిక సూచించాలి. అంతేకానీ అనుమతి నిరాకరిస్తామంటే ఢిల్లీలోనే ఒంటరిగా నిరసన సాగిస్తా' అని అన్నారు. దాడులతో టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీని చంపేందుకే ప్రయత్నించారని, రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, ఒక పద్దతి ప్రకారం టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకుంటోందని బీజేపీపై మమత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేకుండా పోయిందన్నారు. పార్టీ కార్యకర్తలను సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కానీ, ఇళ్ల నుంచి బయటకు రావడానికి కానీ అనుమతించడం లేదని ఆరోపించారు. 'వాళ్లు 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు.

బెంగాల్లో అడ్డుకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా..! మమత సీరియస్ వార్నింగ్
Oneindia Telugu1 Jun 2026
బెంగాల్లో అడ్డుకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా..! మమత సీరియస్ వార్నింగ్

పశ్చిమబెంగాల్లో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..వరుసగా విపక్ష టీఎంసీ నేతల్ని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే ఇద్దరు ఎంపీలు అభిషేక్ బెనర్జీ

అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడి.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన మమత బెనర్జీ.. ఏమన్నారంటే
Zee Telugu30 May 2026
అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడి.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన మమత బెనర్జీ.. ఏమన్నారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్