టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును

లో కీలక పరిణామం

TMC : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మధ్య జరిగిన రాజకీయ పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. “పార్టీలో అల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలో, దశాబ్దాలుగా నమ్ముకున్న తాను కావాలో తేల్చుకోవాలి” అంటూ ఇటీవల మమతకు బహిరంగంగానే అల్టిమేటం జారీ చేసిన టీఎంసీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ ఒక్కసారిగా తన పంథాను మార్చుకుని వెనక్కి తగ్గారు. గతంలో అభిషేక్ వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన ఆయన, తాజా ప్రకటనతో పార్టీలో చెలరేగిన పొలిటికల్ హైడ్రామాకు తాత్కాలికంగా తెరదించారు. Read Also : విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్! తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన కళ్యాణ్ బెనర్జీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీ తనకు కొడుకు లాంటివాడని, కొడుకు ఏదైనా తప్పు చేస్తే క్షమించి సద్బుద్ధి చెప్పడం తండ్రిగా తన బాధ్యత అని పేర్కొంటూ పాత వివాదాలను పక్కనబెట్టే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సువేందు అధికారి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రాష్ట్రంలో విపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టేసే ఇలాంటి దారుణమైన రాజకీయ పరిస్థితిని తాను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొనేందుకు పార్టీ అంతా ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందనే సంకేతాన్ని ఆయన ఈ సందర్భంగా ఇచ్చారు. Rahul : రాహుల్ వ్యూహాలు.. బీజేపీకి బలం చేకూరుస్తున్నాయి – మాజీ సీఎం పినరయి గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Supriya Sule

హైదరాబాద్లో అక్రమ వలసదారులపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీడిమెట్ల ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ

Four Maoists granted bail: గత ఏడాది విజయవాడలో సంచలనం సృష్టించిన మావోయిస్టుల అరెస్ట్ ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 200 రోజులకు పైగా జైలులో రిమాండ్లో ఉన్న నలుగురు మావోయిస్టులకు

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను శనివారం అధికారులు రికార్డ్ చేశారు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్ కూడా ఉండటంతో.. ఆయన స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే, బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో టీవీకే కండువా కప్పుకొన్నారు. వీరిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, వారి అనుచరులు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్

ఇంటర్నెట్డెస్క్: ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)

ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)ని ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), అమరావతిలో

హైదరాబాద్ - ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో కీలక పరిణామం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కు ఆమోదం లభించింది. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్

Bolla Brahmanaidu: సైబరాబాద్ పరిధిలోని గండిపేటలో కలకలం రేపిన రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
పల్నాడు జిల్లాలో పెను దుమారం రేపిన సీఐ చిన్న మల్లయ్య పై వచ్చిన అత్యాచార ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన తన పట్ల సీఐ చిన్న
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తి మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి స్టాంపులు

యుద్ధంతో మూడేళ్లకు పైగా ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఉక్రెయిన్-రష్యా సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy నేరుగా రష్యా అధ్యక్షుడు Vladimir Putinతో

హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగుచూసిన వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు