రాష్ట్రాల
Actor ProfilePolitician

రాష్ట్రాల

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources15
పులుల సంరక్షణపై పవన్ కల్యాణ్ చారిత్రాత్మక అడుగు
SkyC Media24 Aug 2026
పులుల సంరక్షణపై పవన్ కల్యాణ్ చారిత్రాత్మక అడుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కే పవన్ కల్యాణ్ ముంబై నగరంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరు అగ్ర నేతలు రెండు రాష్ట్రాల మధ్య వన్యప్రాణుల సంరక్షణ, ఇతర కీలక

చంద్రబాబు ఈ మంగళవారం’ అప్పు రూ.2,600 కోట్లు
Sakshi23 Aug 2026
చంద్రబాబు ఈ మంగళవారం’ అప్పు రూ.2,600 కోట్లు

సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది

ఇథనాల్ కేటాయింపుల వివాదం.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
Andhra Jyothy22 Aug 2026
ఇథనాల్ కేటాయింపుల వివాదం.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపుల విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై మంగళవారం సుప్రీంకోర్టులో

ఏ దావత్ లో చూసినా, ఏ కార్ల లో విన్నా ఇదే పాట .. మిలియ న్ల వ్యూస్
Asianet News Telugu21 Aug 2026
ఏ దావత్ లో చూసినా, ఏ కార్ల లో విన్నా ఇదే పాట .. మిలియ న్ల వ్యూస్

ఈ పాట పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది తెలంగాణ పెళ్లిళ్లలో వరుడు, వధువు ధరించే బాసింగం. పెళ్లి శుభానికి ప్రతీకగా భావించే ఈ సంప్రదాయాన్ని పాటలో ప్రధానంగా తీసుకున్నారు. "జీలకర్ర-బెల్లం", "శ్రావణ

మహా సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ.. ఏం అడిగారంటే
TeluguOne21 Aug 2026
మహా సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ.. ఏం అడిగారంటే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మంగళవారం (జూన్ 30) భేటీ అయ్యారు. తన వైద్య చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్ మహారాష్ట్ర సీఎంతో ప్రత్యేకంగా

ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
NTV Telugu21 Aug 2026
ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం

Pawan Kalyan Meets Devendra Fadnavis: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు

మహారాష్ట్ర సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
Telugu Times20 Aug 2026
మహారాష్ట్ర సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య అటవీ సంరక్షణ

మహారాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు
Eenadu20 Aug 2026
మహారాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై నేతలు చర్చించారు. ముంబయిలోని సీఎం

ఫడణవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
Andhra Jyothy19 Aug 2026
ఫడణవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడణవిస్‌తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు

ఏపీ మీదుగా బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే... టోల్ ఫీజు రూ.195
AP7AM17 Aug 2026
ఏపీ మీదుగా బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే... టోల్ ఫీజు రూ.195

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశలో భాగంగా బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు 25 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని జాతీయ రహదారుల ప్రాధికార

వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉప సంహ రించాలి
Oneindia Telugu17 Aug 2026
వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉప సంహ రించాలి

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉప‌సంహ‌రించాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.దేశ రాజధాని దిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన

వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉప సంహ రించుకోవాలి
TeluguOne16 Aug 2026
వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉప సంహ రించుకోవాలి

వీబీజీ రామ్‌జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీత‌క్క‌.. న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ

తన నివాసంలో వ్యాపారవేత్త మృతిచెందిన ఘటనపై తొలిసారి స్పందించిన నటి
Samayam Telugu16 Aug 2026
తన నివాసంలో వ్యాపారవేత్త మృతిచెందిన ఘటనపై తొలిసారి స్పందించిన నటి

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన జీవీఎన్

మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్
Oneindia Telugu16 Aug 2026
మోడీ కేబినెట్లో కొత్తగా ఆ శాఖ..!ప్రక్షాళన వేళ సాయిరెడ్డి రిక్వెస్ట్

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. వచ్చే నెల మూడోవారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. అంతకు ముందే కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రధాని మోడీ

కొడంగల్ లో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి... వాటితోనే రేవంత్ గెలిచారా
AP7AM16 Aug 2026
కొడంగల్ లో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి... వాటితోనే రేవంత్ గెలిచారా

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ

ఏపీకి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు
Telugu Times15 Aug 2026
ఏపీకి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సాధిస్తున్న ప్రగతిపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్రామీణ

అద్దిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ.. చీప్ అండ్ బెస్ట్.. 4 రోజులు పండగే
Oneindia Telugu15 Aug 2026
అద్దిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ.. చీప్ అండ్ బెస్ట్.. 4 రోజులు పండగే

ఈ రోజుల్లో అందరూ ఉరుకులు పరుగులు, బిజీ బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. వీక్ మొత్తం ఎంజాయ్ చేసి వీకెండ్ లో కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే వారాంతం, ఇతర సెలవుల్లో చాలా మంది దగ్గరలోని

రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే వికసిత్ గ్రామాలు - 7’ లక్ష్యం
Andhra Jyothy15 Aug 2026
రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే వికసిత్ గ్రామాలు - 7’ లక్ష్యం

VB G RAM G పథకం అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క హాజరయ్యారు. న్యూఢిల్లీ, జూన్ 29: VB G RAM G పథకం అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. ఈరోజు(సోమవారం) ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణాభివృద్ధి పథకాల అమలును జాతీయ సదస్సులో కేంద్రానికి వివరించారు. జులై 2న VB G RAM Gపై తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. VB G RAM G పథకం కొనసాగించాలా లేక ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టాలా అనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. వీబీ జీ రామ్ జీ పథకం 60:40 నిధుల విధానంపై తెలంగాణకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం పెడితే కేంద్రం నిధులు ఇవ్వదని..100శాతం ఆర్థిక భారం రాష్ట్రంపై పడుతోందని వివరించారు. VB G RAM Gపై రాష్ట్ర ప్రభుత్వంఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే ‘వికసిత్ గ్రామాలు–2047’ లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌లో పాత 100 శాతం వేతనాల విధానమే కొనసాగించాలని సీతక్క డిమాండ్ చేశారు. మెటీరియల్ కాంపోనెంట్‌కు 75 శాతం కేంద్ర వాటా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త విధానం వల్ల రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. 100 రోజుల ఉపాధి కల్పనలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వద్దనడంతో పీఎం ఆవాస్ గృహాల కేటాయింపులు లేవని.. ఇప్పుడు వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందన్నారు. తెలంగాణ నుంచి పన్నుల వాటా తీసుకుంటున్నప్పుడు కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలని మంత్రి తెలిపారు. పీఎంజీఎస్‌వై రోడ్లకు అటవీ అనుమతులే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని వివరించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అటవీ క్లియరెన్స్‌పై వినతిపత్రం అందజేసినట్లు

ఆ పార్టీలు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి
Telugu Times14 Aug 2026
ఆ పార్టీలు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) అంటే మజ్లిస్‌ (Majlis), కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎందుకు భయపడుతున్నాయి అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఎగ్జిబిషన్‌ మైదానంలో

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్ కు పునాది
Andhra Jyothy14 Aug 2026
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్ కు పునాది

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు

డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్ రెడ్డి గెలిచారని మా అనుమానం
Andhra Jyothy13 Aug 2026
డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్ రెడ్డి గెలిచారని మా అనుమానం

దేశంలో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని

హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లు ఉండొద్దంటే ఆ పని చేయండి .. జబర్దస్త్ నటుడు సంచలన వ్యాఖ్యలు
Zee Telugu13 Aug 2026
హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లు ఉండొద్దంటే ఆ పని చేయండి .. జబర్దస్త్ నటుడు సంచలన వ్యాఖ్యలు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

పవన్ కల్యాణ్ తో కవిత ఢీ.. మైలేజ్ కోసమేనా
Telugu Times13 Aug 2026
పవన్ కల్యాణ్ తో కవిత ఢీ.. మైలేజ్ కోసమేనా

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత, కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన (TRS) పేరిట సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి

తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం
Oneindia Telugu12 Aug 2026
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం

ప్రధాని మోదీ తన కేబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... మోదీ 4.0 టార్గెట్ గా ఈ మార్పులు చేర్పులకు రంగం సిద్దం చేస్తు న్నారు

హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళు ఉండొద్దంటే ఇలా చెయ్యండి.. ఇడుపుకాయితం రచ్చ
Oneindia Telugu12 Aug 2026
హైదరాబాద్ లో ఆంధ్రావాళ్ళు ఉండొద్దంటే ఇలా చెయ్యండి.. ఇడుపుకాయితం రచ్చ

సోషల్ మీడియాలో ఆంధ్రా-తెలంగాణ రచ్చ కొనసాగుతుంది. తాజాగా ఇడుపు కాయితం సినిమాతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇదే సమయంలో ప్రముఖ యూట్యూబర్ జబర్దస్త్ మహిధర్ తన వ్యాఖ్యలపై

తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్ చల్.. తీరంలో హైటెన్షన్
Andhra Jyothy12 Aug 2026
తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్ చల్.. తీరంలో హైటెన్షన్

నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్‌చల్ చేశాయి. నెల్లూరు, జూన్ 29: జిల్లాలోని సముద్రతీర

రిటైర్ అయినా తగ్గని గురి.. రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ డీజీపీ అంజనీ
Samayam Telugu8 Aug 2026
రిటైర్ అయినా తగ్గని గురి.. రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ డీజీపీ అంజనీ

Ex DGP Anjani Kumar Gold : శాంతిభద్రతను కాపాడడంలో నెంబర్ వన్ అధికారి అనిపించుకుని.. తుపాకీ చేతబట్టి నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయిన పోలీస్ ఆఫీసర్ అంజరినీ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ మాజీ

తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయన సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేస్తా
TV9 Telugu7 Aug 2026
తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయన సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేస్తా

నాగదుర్గ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫోక్‌ సాంగ్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార. కేవలం పాటలే కాదు వాటికి నాగదుర్గ

ఏకంగా 12 రోజులు బ్యాంకులు బంద్.. జులై సెలవుల లిస్ట్ ఇదే.. ఏ ఏ తేదీల్లో మూతపడతాయంటే
Samayam Telugu7 Aug 2026
ఏకంగా 12 రోజులు బ్యాంకులు బంద్.. జులై సెలవుల లిస్ట్ ఇదే.. ఏ ఏ తేదీల్లో మూతపడతాయంటే

Bank Holidays: మీరు తరుచూ బ్యాంకుకు వెళ్తుంటారా? బిజినెస్ లావాదేవీలకు సంబంధించి చెక్కులు డిపాజిట్ చేయడం లేదా నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి సేవలు నిర్వహిస్తుంటారా? అయితే ఇది మీలాంటి వారకోసమే. బ్యాంకు

ఏపీ రాష్ట్ర జంతువుగా ఒంగోలు గిత్త.. లోకేష్ వద్దకు చేరిన ప్రతిపాదన
Samayam Telugu4 Aug 2026
ఏపీ రాష్ట్ర జంతువుగా ఒంగోలు గిత్త.. లోకేష్ వద్దకు చేరిన ప్రతిపాదన

ఒంగోలు గిత్త.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని జంతువు. బలానికి, రాజసానికి కేరాఫ్ అడ్రస్ ఒంగోలు గిత్తలు. అయితే ఒంగోలు గిత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని

ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్.. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీపై హరీష్ విమర్శలు
Samayam Telugu3 Aug 2026
ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్.. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీపై హరీష్ విమర్శలు

ఇటీవల కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీకే

చరిత్రలోనే అరుదైన దృశ్యం
Oneindia Telugu3 Aug 2026
చరిత్రలోనే అరుదైన దృశ్యం

సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అత్యంత అరుదైన ఆసక్తికరమైన భేటీలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన జొనాథన్‌ అనే భారీ తాబేలును ప్రధాని మోదీ

తెలంగాణ బీజేపీకి చికిత్స - నేరుగా రంగంలోకి, గేమ్ షురూ
Oneindia Telugu2 Aug 2026
తెలంగాణ బీజేపీకి చికిత్స - నేరుగా రంగంలోకి, గేమ్ షురూ

తెలంగాణ కేంద్రంగా బీజేపీ ఆపరేషన్ ప్రారంభించింది. పార్టీలో నెలకున్న పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన నాయకత్వం ముందుగా చికిత్స ప్రారంభించింది. ఇందు కోసం కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు

కేవలం రూ.8000 లో వైజాగ్, అరకు, సింహాచలం చుట్టిరండి.. తెలుగోళ్ల కోసమే సూపర్ టూర్ ప్యాకేజీ
Asianet News Telugu2 Aug 2026
కేవలం రూ.8000 లో వైజాగ్, అరకు, సింహాచలం చుట్టిరండి.. తెలుగోళ్ల కోసమే సూపర్ టూర్ ప్యాకేజీ

పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్స్, కనుచూపుమేర కనిపించే సముద్రం, అలలు అలలుగా వచ్చే సముద్ర నీరు భూమిని తాకే అద్భుతమైన బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు... ఇవన్నీ ఒకేచోట ఉంటే ఆ ప్రాంతం భూలోక

దారుణమైన హక్కుల ఉల్లంఘనే, నివేదక ఇవ్వండి- సీరియస్
Oneindia Telugu1 Aug 2026
దారుణమైన హక్కుల ఉల్లంఘనే, నివేదక ఇవ్వండి- సీరియస్

సాయికృష్ణ మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు నోటీసలు జారీ చేసింది. వారం రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది

భారీ వర్షం - సాయంత్రం బయటకు రాకండి, బిగ్ అలర్ట్
Oneindia Telugu1 Aug 2026
భారీ వర్షం - సాయంత్రం బయటకు రాకండి, బిగ్ అలర్ట్

భారీ వర్షాల పై బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అదే విధంగా హైదరాబాద్ లో ఈ సాయంత్రం

మీ ఓటు హక్కు సురక్షితమేనా
Oneindia Telugu31 Jul 2026
మీ ఓటు హక్కు సురక్షితమేనా

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో జరిగిన ప్రక్షాళన ప్రక్రియ అసాధారణ పరిణామాలకు దారితీస్తోంది. ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ’ (SIR) ప్రక్రియ

భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు- అప్పటి వరకు ఇంతే
Oneindia Telugu31 Jul 2026
భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు- అప్పటి వరకు ఇంతే

ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్.. పెట్రోల్.. వంట నూనెల నుంచి కూరగాయల ధరల వరకు కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో చికెన్.. గుడ్డు ధరలు పెరుగుతున్నాయి. ఒక్క

ఈ పండు తింటే క్యాన్సర్ మాయం? మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. సాగుతో తెలుగు రాష్ట్రాల రైతులకు భారీ ప్రాఫిట్
Zee Telugu30 Jul 2026
ఈ పండు తింటే క్యాన్సర్ మాయం? మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. సాగుతో తెలుగు రాష్ట్రాల రైతులకు భారీ ప్రాఫిట్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

మహేష్ బాబు వారణాసి కోసం అదిరిపోయే ఐమాక్స్ స్క్రీన్లు
SkyC Media28 Jul 2026
మహేష్ బాబు వారణాసి కోసం అదిరిపోయే ఐమాక్స్ స్క్రీన్లు

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్. రాజమౌళి తన రాబోయే భారీ చిత్రం వారణాసి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ గురించి గొప్పగా ప్రస్తావించారు. డిజిటల్ యుగానికి మారిన తర్వాత కోల్పోయిన ఆ ఐకానిక్

ఐమ్యాక్స్ హైద రాబాద్ కు రావ డంపై రాజ మౌళి రియాక్ష న్
Telugu Times28 Jul 2026
ఐమ్యాక్స్ హైద రాబాద్ కు రావ డంపై రాజ మౌళి రియాక్ష న్

రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా వారణాసి(Varanasi) 2027లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, అదే సమయంలో హైదరాబాద్‌లో ఐమాక్స్(Imax) థియేటర్ల పునరాగమనం జరగడం సినీ అభిమానులకు

రేవంత్ రెడ్డి సర్కార్ ను నిలదీసిన బీజేపీ నేత రాంచందర్ రావు
SkyC Media28 Jul 2026
రేవంత్ రెడ్డి సర్కార్ ను నిలదీసిన బీజేపీ నేత రాంచందర్ రావు

రాష్ట్రంలో తుంగభద్ర జలాల కేటాయింపులపై అధికార కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకుడు రాంచందర్ రావు

రుతుపవనాలు ఎక్కడ? శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ వింత నిజం
Oneindia Telugu26 Jul 2026
రుతుపవనాలు ఎక్కడ? శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ వింత నిజం

భారతదేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని కాగితాల్లో ప్రకటనలు వస్తున్నా, ఆకాశం మాత్రం అందుకు భిన్నమైన చుక్కెదురు చిత్రాన్ని చూపిస్తోంది. సాధారణంగా జూన్ ఆఖరు నాటికి కారుమబ్బులతో నల్లగా

భక్తి శ్రద్ధల నడుమ ఊట్కూరులో మొహర్రం ఉత్సవాలు
Namasthe Telangana25 Jul 2026
భక్తి శ్రద్ధల నడుమ ఊట్కూరులో మొహర్రం ఉత్సవాలు

ఊట్కూర్, జూన్ 26 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ గురి
AP7AM24 Jul 2026
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ గురి

దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరో డిజిటల్ వార్ మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక భారీ మీమ్స్ క్యాంపెయిన్‌ను

ఏపీ, బెంగళూరు మీదుగా వెళ్లే ఈ డైలీ ఎక్స్ ప్రెస్ స్పీడ్ పెంపు, టైమింగ్స్ మార్పు
Oneindia Telugu24 Jul 2026
ఏపీ, బెంగళూరు మీదుగా వెళ్లే ఈ డైలీ ఎక్స్ ప్రెస్ స్పీడ్ పెంపు, టైమింగ్స్ మార్పు

తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపికబురు ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింతగా మెరుగుపరచడంలో భాగంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పెంచాలని

ఘనంగా ప్రారంభమైన నెల్లూరు రొట్టెల పండుగ
TeluguOne24 Jul 2026
ఘనంగా ప్రారంభమైన నెల్లూరు రొట్టెల పండుగ

మత సామరస్యానికి ప్రతీకగా, కులమతాలకు అతీతంగా సాగే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగ శుక్రవారం (జూన్ 26) నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్‌ దర్గా వేదికగా.. పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు

జలసంరక్షణకు జననేతల దీక్ష
Eenadu23 Jul 2026
జలసంరక్షణకు జననేతల దీక్ష

తుంగభద్ర డ్యాం కొత్తగేట్ల ప్రారంభం ఇదే సహకారంతో జల వివాదాలూ పరిష్కరించుకోండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ సూచన సమస్యలన్నీ తీరేది నదుల అనుసంధానంతోనే.. ప్రధాని మోదీ సాకారం చేస్తారన్న

ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్ గా తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి
AP7AM23 Jul 2026
ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్ గా తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి

దేశ అత్యున్నత అంతర్గత గూఢచారి సంస్థ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) కొత్త డైరెక్టర్‌గా మహేశ్‌ దీక్షిత్‌ నియమితులయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఈ

బండి సంజయ్ పై 107 కేసులున్నాయి.. మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు చెప్పారు
Samayam Telugu23 Jul 2026
బండి సంజయ్ పై 107 కేసులున్నాయి.. మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు చెప్పారు

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2023లో సమయం తెలుగులో చేరిన శివరామచారి

ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్.. ఫొటోలు వైరల్
10TV Telugu22 Jul 2026
ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్.. ఫొటోలు వైరల్

కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ కు కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌ వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ

ర ష ట ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in