
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కే పవన్ కల్యాణ్ ముంబై నగరంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరు అగ్ర నేతలు రెండు రాష్ట్రాల మధ్య వన్యప్రాణుల సంరక్షణ, ఇతర కీలక


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కే పవన్ కల్యాణ్ ముంబై నగరంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరు అగ్ర నేతలు రెండు రాష్ట్రాల మధ్య వన్యప్రాణుల సంరక్షణ, ఇతర కీలక

సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది

2025-26 సరఫరా సంవత్సరానికి సంబంధించి ఇథనాల్ కేటాయింపుల విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో

ఈ పాట పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది తెలంగాణ పెళ్లిళ్లలో వరుడు, వధువు ధరించే బాసింగం. పెళ్లి శుభానికి ప్రతీకగా భావించే ఈ సంప్రదాయాన్ని పాటలో ప్రధానంగా తీసుకున్నారు. "జీలకర్ర-బెల్లం", "శ్రావణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మంగళవారం (జూన్ 30) భేటీ అయ్యారు. తన వైద్య చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్ మహారాష్ట్ర సీఎంతో ప్రత్యేకంగా

Pawan Kalyan Meets Devendra Fadnavis: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య అటవీ సంరక్షణ

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై నేతలు చర్చించారు. ముంబయిలోని సీఎం

ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడణవిస్తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు

బెంగళూరు-చెన్నై ఎక్స్ప్రెస్వే నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్లో తొలి దశలో భాగంగా బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు 25 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని జాతీయ రహదారుల ప్రాధికార

వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.దేశ రాజధాని దిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన

వీబీజీ రామ్జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీతక్క.. న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ
రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన జీవీఎన్

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet Reshuffle) రంగం సిద్దమవుతోంది. వచ్చే నెల మూడోవారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. అంతకు ముందే కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రధాని మోడీ

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సాధిస్తున్న ప్రగతిపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్రామీణ

ఈ రోజుల్లో అందరూ ఉరుకులు పరుగులు, బిజీ బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. వీక్ మొత్తం ఎంజాయ్ చేసి వీకెండ్ లో కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే వారాంతం, ఇతర సెలవుల్లో చాలా మంది దగ్గరలోని

VB G RAM G పథకం అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క హాజరయ్యారు. న్యూఢిల్లీ, జూన్ 29: VB G RAM G పథకం అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. ఈరోజు(సోమవారం) ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణాభివృద్ధి పథకాల అమలును జాతీయ సదస్సులో కేంద్రానికి వివరించారు. జులై 2న VB G RAM Gపై తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. VB G RAM G పథకం కొనసాగించాలా లేక ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టాలా అనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. వీబీ జీ రామ్ జీ పథకం 60:40 నిధుల విధానంపై తెలంగాణకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం పెడితే కేంద్రం నిధులు ఇవ్వదని..100శాతం ఆర్థిక భారం రాష్ట్రంపై పడుతోందని వివరించారు. VB G RAM Gపై రాష్ట్ర ప్రభుత్వంఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే ‘వికసిత్ గ్రామాలు–2047’ లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో పాత 100 శాతం వేతనాల విధానమే కొనసాగించాలని సీతక్క డిమాండ్ చేశారు. మెటీరియల్ కాంపోనెంట్కు 75 శాతం కేంద్ర వాటా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త విధానం వల్ల రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. 100 రోజుల ఉపాధి కల్పనలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనడంతో పీఎం ఆవాస్ గృహాల కేటాయింపులు లేవని.. ఇప్పుడు వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందన్నారు. తెలంగాణ నుంచి పన్నుల వాటా తీసుకుంటున్నప్పుడు కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలని మంత్రి తెలిపారు. పీఎంజీఎస్వై రోడ్లకు అటవీ అనుమతులే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని వివరించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అటవీ క్లియరెన్స్పై వినతిపత్రం అందజేసినట్లు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంటే మజ్లిస్ (Majlis), కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు భయపడుతున్నాయి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఎగ్జిబిషన్ మైదానంలో

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు

దేశంలో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత, కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన (TRS) పేరిట సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి

ప్రధాని మోదీ తన కేబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... మోదీ 4.0 టార్గెట్ గా ఈ మార్పులు చేర్పులకు రంగం సిద్దం చేస్తు న్నారు

సోషల్ మీడియాలో ఆంధ్రా-తెలంగాణ రచ్చ కొనసాగుతుంది. తాజాగా ఇడుపు కాయితం సినిమాతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇదే సమయంలో ప్రముఖ యూట్యూబర్ జబర్దస్త్ మహిధర్ తన వ్యాఖ్యలపై

నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన మరబోట్లు.. తీరానికి అతిసమీపానికి వస్తూ హల్చల్ చేశాయి. నెల్లూరు, జూన్ 29: జిల్లాలోని సముద్రతీర
Ex DGP Anjani Kumar Gold : శాంతిభద్రతను కాపాడడంలో నెంబర్ వన్ అధికారి అనిపించుకుని.. తుపాకీ చేతబట్టి నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయిన పోలీస్ ఆఫీసర్ అంజరినీ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ మాజీ

నాగదుర్గ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫోక్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార. కేవలం పాటలే కాదు వాటికి నాగదుర్గ
Bank Holidays: మీరు తరుచూ బ్యాంకుకు వెళ్తుంటారా? బిజినెస్ లావాదేవీలకు సంబంధించి చెక్కులు డిపాజిట్ చేయడం లేదా నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సేవలు నిర్వహిస్తుంటారా? అయితే ఇది మీలాంటి వారకోసమే. బ్యాంకు
ఒంగోలు గిత్త.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని జంతువు. బలానికి, రాజసానికి కేరాఫ్ అడ్రస్ ఒంగోలు గిత్తలు. అయితే ఒంగోలు గిత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని
ఇటీవల కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీకే

సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అత్యంత అరుదైన ఆసక్తికరమైన భేటీలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన జొనాథన్ అనే భారీ తాబేలును ప్రధాని మోదీ

తెలంగాణ కేంద్రంగా బీజేపీ ఆపరేషన్ ప్రారంభించింది. పార్టీలో నెలకున్న పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన నాయకత్వం ముందుగా చికిత్స ప్రారంభించింది. ఇందు కోసం కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు

పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్స్, కనుచూపుమేర కనిపించే సముద్రం, అలలు అలలుగా వచ్చే సముద్ర నీరు భూమిని తాకే అద్భుతమైన బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు... ఇవన్నీ ఒకేచోట ఉంటే ఆ ప్రాంతం భూలోక

సాయికృష్ణ మృతిపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు నోటీసలు జారీ చేసింది. వారం రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది

భారీ వర్షాల పై బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అదే విధంగా హైదరాబాద్ లో ఈ సాయంత్రం

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో జరిగిన ప్రక్షాళన ప్రక్రియ అసాధారణ పరిణామాలకు దారితీస్తోంది. ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ’ (SIR) ప్రక్రియ

ధరలు భారీగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్.. పెట్రోల్.. వంట నూనెల నుంచి కూరగాయల ధరల వరకు కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో చికెన్.. గుడ్డు ధరలు పెరుగుతున్నాయి. ఒక్క

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన రాబోయే భారీ చిత్రం వారణాసి సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ గురించి గొప్పగా ప్రస్తావించారు. డిజిటల్ యుగానికి మారిన తర్వాత కోల్పోయిన ఆ ఐకానిక్

రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా వారణాసి(Varanasi) 2027లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, అదే సమయంలో హైదరాబాద్లో ఐమాక్స్(Imax) థియేటర్ల పునరాగమనం జరగడం సినీ అభిమానులకు

రాష్ట్రంలో తుంగభద్ర జలాల కేటాయింపులపై అధికార కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకుడు రాంచందర్ రావు

భారతదేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని కాగితాల్లో ప్రకటనలు వస్తున్నా, ఆకాశం మాత్రం అందుకు భిన్నమైన చుక్కెదురు చిత్రాన్ని చూపిస్తోంది. సాధారణంగా జూన్ ఆఖరు నాటికి కారుమబ్బులతో నల్లగా

ఊట్కూర్, జూన్ 26 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల

దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరో డిజిటల్ వార్ మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక భారీ మీమ్స్ క్యాంపెయిన్ను

తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపికబురు ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింతగా మెరుగుపరచడంలో భాగంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ వేగాన్ని పెంచాలని

మత సామరస్యానికి ప్రతీకగా, కులమతాలకు అతీతంగా సాగే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగ శుక్రవారం (జూన్ 26) నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వేదికగా.. పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు

తుంగభద్ర డ్యాం కొత్తగేట్ల ప్రారంభం ఇదే సహకారంతో జల వివాదాలూ పరిష్కరించుకోండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సూచన సమస్యలన్నీ తీరేది నదుల అనుసంధానంతోనే.. ప్రధాని మోదీ సాకారం చేస్తారన్న

దేశ అత్యున్నత అంతర్గత గూఢచారి సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కొత్త డైరెక్టర్గా మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్లో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఈ
రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2023లో సమయం తెలుగులో చేరిన శివరామచారి

కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ కు కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్ వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ