రైతు భరోసా
Actor ProfilePolitician

రైతు భరోసా

📊 Box Office Collections
Total News24
Movie Updates0
Sources10
రైతు భరోసాపై బిగ్ అప్డేట్.. ఈసారి వారికి మాత్రమే.. ఎన్ని ఎకరాలకు డబ్బులు పడతాయంటే? పూర్తి వివరాలు ఇలా
10TV Telugu21 Jun 2026
రైతు భరోసాపై బిగ్ అప్డేట్.. ఈసారి వారికి మాత్రమే.. ఎన్ని ఎకరాలకు డబ్బులు పడతాయంటే? పూర్తి వివరాలు ఇలా

Rythu Bharosa scheme Updates : పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరానికి రూ.12వేలను అర్హులైన రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో పథకం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మధిర నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా పథకం ఐదు ఎకరాలలోపు అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. అయితే, గత రబీ సీజన్లో కేవలం రెండు ఎకరాల వరకు కలిగిన రైతులకు బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే రైతు భరోసా నిధులు పడినట్లు తెలుస్తోంది. దీంతో మూడు, నాలుగు, ఐదు ఆపైన విస్తీర్ణంలో భూమి ఉన్నవారికి గతంలో మాదిరిగా ఆర్థిక సహాయం అందక తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో 2018లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు రూ.5వేలు రెండు విడతల్లో రూ.10వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. 2023 డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, కేవలం రెండు నుంచి మూడు ఎకరాలు కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అందులోనూ తొలుత ఎకరంకు.. ఆ తరువాత రెండు, మూడు ఎకరాలకు ఇలా విడతల వారిగా రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అయితే, ఈసారి ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని తెలుస్తోంది. రైతు భరోసా పథకం

ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను హింసించే పాలన.. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై కేపీ వివేకానంద ఫైర్
Namasthe Telangana20 Jun 2026
ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను హింసించే పాలన.. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై కేపీ వివేకానంద ఫైర్

KP Vivekananda | కుత్బుల్లాపూర్, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను నానాయాతన పెడుతూ

కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ-తాజా డిమాండ్
Oneindia Telugu19 Jun 2026
కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ-తాజా డిమాండ్

ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava) కింద రైతుల ఖాతాలో నిధుల్ని జమ చేసేందుకు రంగం సిద్దమవుతోంది. అయితే భూములు ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటివరకూ

రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Jyothy19 Jun 2026
రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్లలో జరిగే కార్యక్రమంలో ఈ

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అప్లై చేసుకోండిలా
Vaartha19 Jun 2026
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అప్లై చేసుకోండిలా

New Ration Cards: దేశంలోని పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3 కోట్ల రేషన్ కార్డులను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని

నేటి నుంచే తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ.. పూర్తి వివరాలు ఇవే
Vaartha19 Jun 2026
నేటి నుంచే తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ.. పూర్తి వివరాలు ఇవే

TG EAPCET 2026 Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) 2026 మొదటి విడత కౌన్సెలింగ్

రైతులకు బిగ్ అలర్ట్.. జూన్ 30న ఆ రైతులకు మాత్రమే మొదటగా రైతు భరోసా డబ్బులు, మీ పేరు
Zee Telugu19 Jun 2026
రైతులకు బిగ్ అలర్ట్.. జూన్ 30న ఆ రైతులకు మాత్రమే మొదటగా రైతు భరోసా డబ్బులు, మీ పేరు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలంటూ కవిత డిమాండ్
Vaartha18 Jun 2026
పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలంటూ కవిత డిమాండ్

Pawan Kalyan Vs Kavitha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణవాదాన్ని పవన్ కళ్యాణ్

రైతు భరోసా నిధుల విడుదలకు ముహుర్తం ఫిక్స్-రేవంత్ కీలక నిర్ణయం
Oneindia Telugu18 Jun 2026
రైతు భరోసా నిధుల విడుదలకు ముహుర్తం ఫిక్స్-రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణలో రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా (Rythu Bharosa ) నిధుల విడుదలపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఈసారి రైతు భరోసా నిధుల్ని ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ

కేబినెట్ లో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్
Andhra Jyothy18 Jun 2026
కేబినెట్ లో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్

వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జూన్ 30వ తేదీన మధిరలో రైతు సమ్మేళనం పేరిట నిర్వహించే

పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
Andhra Jyothy18 Jun 2026
పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో పొగాకు, మామిడి, ఆక్వా ధరలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష

ఉప్పల వెంకటేష్ సేవలు అభినందనీయం.. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
Vaartha18 Jun 2026
ఉప్పల వెంకటేష్ సేవలు అభినందనీయం.. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

Uppala Girls Ashram School: కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసి, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఏర్పాటు చేసిన ఉప్పల బాలికల ఆశ్రమ పాఠశాల ప్రారంభోత్సవ

తెలంగాణలో ఈనెల 30న రైతు భరోసా నిధుల విడుదల
Eenadu18 Jun 2026
తెలంగాణలో ఈనెల 30న రైతు భరోసా నిధుల విడుదల

హైదరాబాద్‌: రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ఈనెల 30న విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విడుదల

రైతు భరోసా పథకం నిధుల విడుదల తేదీ మార్పు.. కేబినెట్ లో కీలక నిర్ణయం.. భట్టి నియోజకవర్గంలోనే సభ
10TV Telugu18 Jun 2026
రైతు భరోసా పథకం నిధుల విడుదల తేదీ మార్పు.. కేబినెట్ లో కీలక నిర్ణయం.. భట్టి నియోజకవర్గంలోనే సభ

Rythu Bharosa : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన నిధులను వారంరోజుల్లో విడుదల చేస్తామని తొలుత ప్రభుత్వ వర్గాలు

తెలంగాణ రైతులకు డబుల్ శుభవార్తలు.. ఇటు ఈనెల 20న పీఎం కిసాన్, ఈనెల 30న రైతు భరోసా
Samayam Telugu18 Jun 2026
తెలంగాణ రైతులకు డబుల్ శుభవార్తలు.. ఇటు ఈనెల 20న పీఎం కిసాన్, ఈనెల 30న రైతు భరోసా

తెలంగాణ రైతులకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి గుడ్‌న్యూస్ చెప్పాయి. పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న అకౌంట్లలోకి రైతు భరోసా’ డబ్బులు, పూర్తి వివరాలు ఇవే
Zee Telugu18 Jun 2026
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న అకౌంట్లలోకి రైతు భరోసా’ డబ్బులు, పూర్తి వివరాలు ఇవే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

రైతు భరోసా' కు లైన్ క్లియర్.. ఆ రోజే అన్నదాతల అకౌంట్ లోకి డబ్బులు
Oneindia Telugu18 Jun 2026
రైతు భరోసా' కు లైన్ క్లియర్.. ఆ రోజే అన్నదాతల అకౌంట్ లోకి డబ్బులు

తెలంగాణ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతు భరోసా నిధులకు ముహూర్తం ఖరారు చేసింది. వానాకాలం(ఖరీఫ్) సీజన్ కు సబంధించి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఈ

తెలంగాణలో మళ్లీ పాత రోజులు.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్
SkyC Media17 Jun 2026
తెలంగాణలో మళ్లీ పాత రోజులు.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్

ముగ్గురు మంత్రులు మోసగాళ్లే - కేటీఆర్
Vaartha17 Jun 2026
ముగ్గురు మంత్రులు మోసగాళ్లే - కేటీఆర్

KTR Comments : ఖమ్మం జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, జిల్లా మంత్రులపై తీవ్రస్థాయిలో

రైతన్నలపై కాంగ్రెస్ భస్మాసుర హస్తం
Namasthe Telangana17 Jun 2026
రైతన్నలపై కాంగ్రెస్ భస్మాసుర హస్తం

రాజాపేట, జూన్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు, మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్రాంరెడ్డి

వీసాలు నిలిపివేత!.. భారతీయులకు తీవ్ర నిరాశే
Vaartha17 Jun 2026
వీసాలు నిలిపివేత!.. భారతీయులకు తీవ్ర నిరాశే

US EB-2, EB-5 Visa : అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ జూలై 2026 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది. భారతీయ దరఖాస్తుదారులకు ఈసారి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ సెకండ్

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రైతు భరోసా’ నిధులకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే
10TV Telugu17 Jun 2026
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రైతు భరోసా’ నిధులకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి వారికి మాత్రమే

Rythu Bharosa : తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు నాటేందుకు

రైతుల కోసం మరో ఉద్యమానికి జగన్ సిద్ధం.. ప్రభుత్వానికి డెడ్ లైన్
NTV Telugu16 Jun 2026
రైతుల కోసం మరో ఉద్యమానికి జగన్ సిద్ధం.. ప్రభుత్వానికి డెడ్ లైన్

YS Jagan For Aqua Farmers: రాష్ట్రంలో రైతులు, ముఖ్యంగా ఆక్వా రైతులు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో

రైతన్నలకు శుభవార్త.. ఈ ఖరీఫ్ సీజన్ లో అకౌంట్లలో రైతు భరోసా పైసలు
Zee Telugu16 Jun 2026
రైతన్నలకు శుభవార్త.. ఈ ఖరీఫ్ సీజన్ లో అకౌంట్లలో రైతు భరోసా పైసలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ర త భర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in