
ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి నవ్వుతూ, ఆడుతూ ఇళ్లకు బయలుదేరిన చిన్నారుల ప్రయాణంలో ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన


ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి నవ్వుతూ, ఆడుతూ ఇళ్లకు బయలుదేరిన చిన్నారుల ప్రయాణంలో ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన

New Aadhaar App : ఆధార్ వినియోగదారులకు కీలక అప్డేట్.. పాత ఎమ్ఆధార్ యాప్ను త్వరలో నిలిపివేస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. ఈ పాత యాప్ స్థానంలో మరింత సేఫ్టీ, ఫాస్ట్ సర్వీసులతో కొత్త ఆధార్ యాప్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఢిల్లీ ఈవీ పాలసీ 2026"కు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని

ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం

హిమాలయాల మంచు కొండల్లో వెలిసిన పవిత్ర అమర్నాథ్ శైవ క్షేత్ర దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఏటా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే ఈ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభం కానుంది. జమ్మూ కాశ్మీర్లో సుమారు 3,888 మీటర్ల ఎత్తు గల ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటోన్నారు.దాదాపు నెలన్నర రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ విశిష్ట ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షా బంధన్ పండుగ పర్వదినంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ బోర్డ్తో పాటు స్థానిక జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనను పూర్తి చేసింది. ఈ సారి రికార్డు స్థాయిలో తరలిరావచ్చని భావిస్తున్న యాత్రికులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.యాత్ర సాఫీగా సాగేలా చూడడానికి వీలుగా గుహాలయానికి వెళ్లే రోడ్లను మరమ్మతు చేశారు. దారిపొడవునా వైద్య సేవలు, పారిశుద్ధ్యం, అత్యవసర సహాయక చర్యలు తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన కొండ దారులలో ప్రయాణించాల్సి ఉన్నందున యాత్రికుల భద్రత కోసం భారీగా బలగాలను మోహరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ తక్షణమే స్పందించేందుకు వీలుగా విపత్తు నిర్వహణ బలగాలు, అత్యవసర వ్యవస్థలు మార్గమధ్యంలో నిరంతరం అందుబాటులో ఉంటాయి.భద్రత, ప్రయాణ మార్గాలుభక్తుల భద్రతే పరమావధిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. యాత్రా మార్గాలు, బేస్ క్యాంపుల వద్ద జవాన్లతో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కీలక ప్రాంతాల్లో అధునాతన నిఘా వ్యవస్థలు, చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణమే స్పందించేందుకు సహాయక శిబిరాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.అమర్నాథ్ గుహను చేరుకోవడానికి యాత్రికులకు ప్రధానంగా రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పహల్గావ్ మీదుగా సాగే మొదటి మార్గం పొడవైనది. అయినప్పటికీ.. కొండ
Ladakh Pangong Lake Fine : కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని పర్యాటక ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పర్యావరణానికి హాని కలిగించేలా ప్రవర్తించిన పర్యాటకులపై అక్కడి యంత్రాంగం ఉక్కుపాదం మోపింది

రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు
డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ తప్పకుండా తీసుకెళ్లండి. చిన్న గాయాలు, తలనొప్పి లాంటి ఇబ్బందులు వస్తే కష్టం. కాబట్టి

అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రారంభించారు. ఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రయాణికులకు

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన స్థలం కబ్జా యత్నం జరిగింది. ఫోర్జరీ సంతకా లతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన స్థలంలో నిర్మాణాలు ప్రారంభించే

విశాఖపట్నంలో భూ కబ్జాల పర్వం ఏ స్థాయిలో వుందో, చట్టంలో లొసుగులు ఎలా వున్నాయో చూపించే ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సామాన్యుల స్థలాల సంగతి పక్కనబెడితే.. ఏకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఈ స్థలానికి
.webp)
విదేశాల్లో ఉద్యోగం చేస్తూ, అక్కడి అందమైన ప్రాంతాలను చుట్టేయాలనే కల చాలా మంది భారతీయ యువతకు ఉంటుంది. అలాంటి వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక అద్భుతమైన సువర్ణావకాశాన్ని అందించింది. అదే 'వర్క్ అండ్

దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ పవిత్ర యాత్రకు వెళ్లాలనుకునే వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి

ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు రేవంత్ సర్కార్ అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఇన్వెస్ట్ సంస్థ

Voter Registration : మీరు SIR 2002 ఓటర్ జాబితాలో లేకపోతే, మీ ఇల్లు లేదా వయస్సుకు సంబంధించిన ఏవైనా పత్రాలను (పాఠశాల సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, బ్యాంక్ ఖాతాలు, పాస్పోర్టులు, డ్రైవింగ్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) సంస్థలు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. స్టీరింగ్ మీద ఉన్న ఒక బటన్ నొక్కగానే కార్ నంబర్ ప్లేట్ మారిపోయే మ్యాజిక్ లాంటి సీన్ ఆ వీడియోలో ఉంది. ఇది చూసి జనాలు షాక్ అవుతున్నారు. కట్ చేస్తే

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల యాజమానులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ట్రావెల్స్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ బస్సులకు ప్రతి

తమిళనాడులో లంచగొండితనం, రోజువారీ అవినీతిపై (tamil nadu corruption) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరికొత్త డిజిటల్ పోరాటం ప్రారంభించారు. దీపక్ అనే ముప్పై ఏళ్ల యువకుడు రూపొందించిన ఒక సాధారణ వెబ్సైట్ ఇప్పుడు

భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో, ప్రత్యామ్నాయ వాహనాల కోసం చూస్తున్న వారికి Komaki XR1 ఎలక్ట్రిక్ మొపెడ్ ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. Komaki కంపెనీ పరిచయం చేసిన ఈ సరికొత్త

Maruti Grand Vitara CNG EMI: మారుతీ గ్రాండ్ విటారా సీఎన్జీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.48లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.62లక్షల షోరూమ్ వరకు ఉంటుంది. ఈ కారు కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. నెలలవారీ
రాష్ట్రవ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటి పుట్టిన రోజు

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను వాటి వేగం, మోటార్ సామర్థ్యం ఆధారంగా వర్గీకరించింది. కొన్ని స్కూటర్లు "లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు" కేటగిరీలోకి వస్తాయి. సాధారణంగా గంటకు 25 కిలోమీటర్ల కంటే

బంజారాహిల్స్: ఒక నకిలీ విల్డీల్ను సృష్టించి అసలు నిజాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురు మహిళలపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే

మాజీ సైనికుడు షేక్ అహ్మద్కు కేటాయించిన ఐదెకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని మైమూనా బేగం ఆరోపించారు. మాజీ సైనికుడైన మా నాన్న షేక్ అహ్మద్కు ప్రభుత్వం ఐదెకరాలు ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Telangana Voter List Verification: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. దాదాపు పావు శతాబ్దం (25 సంవత్సరాల) తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బెంగళూరు ఊరట దక్కింది. తెలంగాణలోని కోడి చెరువు భూముల వ్యవహారంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల అంశంలో పవన్ కళ్యాణ్పై నిరాధారమైన సమాచారంతో కూడిన

ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో 2026, జులై 26న ఆదివారం ప్రత్యేక గోల్ఫ్ టోర్నమెంట్ను నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీ వర్జీనియాలోని గెయిన్స్విల్లేలో ఉన్న స్టోన్వాల్ గోల్ఫ్ క్లబ్లో

ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దాఖలైన ఒక పిటిషన్పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డుల

హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో

తెలంగాణలో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలు

TAGDV: అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘం ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ‘ (TAGDV) యూత్ విభాగం, ‘యంగ్ అంబాసిడర్స్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ హెల్త్’ (YAGGH) సంస్థతో కలిసి

TACO: సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (TACO) క్రీడాభిమానుల కోసం ఒక ఉత్సాహభరితమైన క్రీడా వేడుకకు తెరలేపింది. ఒహాయో పరిసర ప్రాంతాల్లోని తెలుగు కమ్యూనిటీని కలుపుతూ రాబోయే 2026, జూన్ 13వ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” వేడుకల కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తర కారోలినాలోని షార్లెట్

AAQ: ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్లాండ్ (AAQ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day 2026) పురస్కరించుకుని ఒక ప్రత్యేక ఉచిత యోగా సెషన్ను

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” (TTA Mega Convention 2026)

ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్ను ఓ కోతి లాక్కెళ్లి

TTS: టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెన్స్ పికిల్బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ (Men’s Pickleball Tournament – Spring 2026) తేదీలలో మార్పు

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మెగా కన్వెన్షన్ 2026’ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో (501