
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) హైదరాబాద్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జూన్ 23) హైదరాబాద్
.webp)
హైదరాబాద్లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే అదే చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించి చివరకు ఏసీబీ అధికారుల వలలో
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును మంగళవారం (జూన్ 23, 2026)న అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన

విజయవాడ: సీఐ నాగరాజును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి విచారిస్తోంది. కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయికృష్ణను 6 గంటలపాటు

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ క్రికెటర్

హీరోయిన్ త్రిష ఈ రోజు (మంగళవారం) సోషల్ మీడియా వేదికగా విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్తో దిగిన క్యాండిడ్ ఫొటోను ఆమె షేర్ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నిన్న
ప్రస్తుత యుగంలో ప్రజల జీవనశైలి శరవేగంగా మారిపోతున్నా.. కొన్ని మారుమూల ప్రాంతాలు మాత్రం వెనకబడిపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు కరెంటు, రోడ్లు, తాగునీరు, బస్సు సౌకర్యం లేకపోవడం

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైస్ జగన్ మంగళవారం పులివెందులలో ప్రజలతో మమేకమయ్యారు. సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి అభిమానులు, పార్టీ

– నిందితుడి అరెస్టు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం – కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆదినారాయణ కొత్తగూడెం, జూన్ 23 : అంబేద్కర్నగర్కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని

రుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్కు చెందిన ఇనుగంటి నాగరాజు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం

ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (25) అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), సస్పెన్షన్కు గురైన కృష్ణలంక సర్కిల్
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం గురుగ్రామ్ సహా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలను తీవ్రమైన దుమ్ము తుపాను ముంచెత్తింది. దీని
మహిళా క్రికెటర్ల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూపొందించిన నూతన మార్గదర్శకాలను బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రశంసించారు. ప్రసవానంతరం క్రీడాకారిణులు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు

రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్
‘ పద్మ అవార్డ్స్ - 2026’ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక
విజయవాడలోని కృష్ణ లంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెండైన సీఐ నాగరాజు అరెస్టయ్యారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు తాజాగా పోలీసులు తెలిపారు. నాగరాజును మంగళవారం దాదాపు 5 గంటలపాటు

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. టాలీవుడ్ సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), మురళీ మోహన్ (Murali Mohan) లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక
సినీ నటి మంచు లక్ష్మి ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ట్రోల్ అయితే, మరికొన్ని సందర్భాల్లో ట్రెండ్ అవుతుంటాయి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడే
మహారాష్ట్ర విధానసభలో మంగళవారం జరిగిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారంలో టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తన స్నేహితుడు విక్రమ్ కాకడే

Padma Awards 2026 | ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ అవార్డుల (Padma awards 2026) రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి ఒకప్పుడు లవర్స్ గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో చేస్తున్నప్పుడు వీరిద్దరు కలిసి పనిచేశారు. కలిసి స్కిట్లు చేశారు. రొమాన్స్ చేశారు. షోకి
AP Cabinet Decisions on Government Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు డబుల్ ధమాకా ప్రకటించింది. రాష్ట్రంలోని సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. సీఎం

గుజరాత్లోని కచ్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఆధునిక పురోగతికి ప్రతీకగా నిలిచే ముంద్రా నగరానికి ఇప్పుడు వైమానిక రెక్కలు వచ్చాయి. అదానీ ముంద్రా విమానాశ్రయం నుండి మంగళవారం షెడ్యూల్డ్ వాణిజ్య

కుత్బుల్లాపూర్, జూన్23 : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న కష్టాలు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా..వారికి నిజంగానే ఇక్కడి

బూర్గంపహాడ్, జూన్ 23 : వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా (విత్తన వారోత్సవాలు)

ఓ టీవీ ఛానెల్ సమ్మెట్లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్స్ లో కాకపుట్టించాయి. పాప్ కార్న్ ధరలు తగ్గాలన్న చెర్రీ వ్యాఖ్యలను కొందరు తప్పు పట్టారు. మరికొందరు సమర్థించారు. మెగా పవర్ స్టార్ రామ్చరణ్

తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తన స్నేహితుడి ఆహ్వానం మేరకు ముంబైలోని మహారాష్ట్ర విధాన భవన్కు విచ్చేశారు. రాజకీయాలకు అతీతమైన తమ స్నేహ బంధాన్ని చాటుతూ, తన సన్నిహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా

సాక్షి, ఢిల్లీ: నీట్ వ్యవహారంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్లో ఆయన

బూర్గంపహాడ్, జూన్ 23 : బూర్గంపహాడ్కు చెందిన ఫొటోగ్రాఫర్ భజన మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బూర్గంపహాడ్ మండల ఫొటోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి బాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర

– ఐటీసీ యాజమాన్యానికి కనీస వేతన మండలి సభ్యుడు యారం పిచ్చిరెడ్డి వినతి బూర్గంపహాడ్, జూన్ 23 : నూతన వేతన జీవోను తక్షణమే ఐటీసీ కర్మాగారంలో అమలు చేయాలని రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యుడు, ఐఎన్టీయూసీ

Udhayanidhi Stalin-Vijay| ఇంటర్నెట్డెస్క్: తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ చేసిన ప్రసంగానికి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

భారత క్రికెట్ జట్టుకు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో

తమిళనాడు శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ నిర్వహించిన వరుస చర్చలు ఫలించాయి. దీంతో, మెట్రో పైన కీలక అడుగు పడింది. హైదరాబాద్ మెట్రో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో 'మెగా బ్లాక్బస్టర్ ఈవెంట్'

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి

మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జరిగిన ఎన్కౌం టర్కు నేటితో ముప్పైయేళ్లు పూర్త య్యాయి. నస్పూర్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జరిగిన ఎన్కౌం టర్కు నేటితో ముప్పైయేళ్లు పూర్త

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
నీట్ 2026 పేపర్ లీక్ వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు టెలిగ్రామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగానే పేపర్ లీక్ జరిగిందంటూ నిఘా సంస్థలు గుర్తించాయి. దాంతో నీట్ రీ ఎగ్జామ్ ముగిసే వరకూ కేంద్ర
George Kurian Resigns : జాతీయ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన

బాన్సువాడ రూరల్, జూన్ 23 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మొగులాన్ పల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో గల దుంకుడు మోరి తండా ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ ఆకస్మికంగా

సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యమంటూనే పేదల ఇళ్లు కూలగొడుతోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు అండగా నిలిచి వాళ్లకు

CI Nagaraju Arrest : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ను నియమించిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు దూకుడు

తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షం పేరు ప్రస్తావించకుండానే తీవ్ర

మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ సక్సెస్ను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గ్రాండ్ సక్సెస్

నీట్ యూజీ-2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో భారత్లో తాత్కాలికంగా నిలిపివేసిన టెలిగ్రామ్ సేవలను మళ్లీ పునరుద్ధరించారు. వారంపాటు నిషేధం అనంతరం మంగళవారం నుంచి గూగుల్ ప్లే స్టోర్లో టెలిగ్రామ్ యాప్

కొలీజియం ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. తనకంటే జూనియర్లకు పదోన్నతి కల్పించారంటూ హిమాచల్ప్రదేశ్కు చెందిన జ్యూడీషియల్ అధికారి దాఖలు చేసిన పిటిషన్పై

ప్రతీ రోజు లానే ఈ మంగళవారం సైతం టెలివిజన్ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఛానళ్లు పలు హిట్ చిత్రాలను ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ సినిమాల వరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి కంటెంట్ను సిద్ధం చేశాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడు తెలుసుకోండి. మంగళవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – అపెక్స్ (A) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – కాయ్ రాజా కాయ్ రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – ఆయనకి ఇద్దరు రాత్రి 12 గంటలకు – ఆయనకి ఇద్దరు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – హలో ప్రేమిస్తారా 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – నేటి సిద్ధార్థ ఉదయం 10 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు మధ్యాహ్నం 1 గంటకు – రిక్షావోడు సాయంత్రం 4 గంటలకు – ఊరికి మొనగాడు రాత్రి 7 గంటలకు – శుభాకాంక్షలు మిడ్నైట్ 1 గంటకు – నేటి సిద్ధార్థ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – సీతయ్య మధ్యాహ్నం 3.30 గంటలకు – ముఠామేస్త్రీ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – యువరాజు సాయంత్రం 4.30 గంటలకు – పేకాట పాపారావు 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – రగిలే జ్వాల ఉదయం 4.30 గంటలకు – ఒకరికి ఒకరు ఉదయం 7 గంటలకు –