
Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్


Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్

సంధ్య థియేటర్ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు

సంధ్య థియేటర్ (Sandhya Theatre) కేసులో నాంపల్లి కోర్టుకు సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) హాజరు కాలేదు. షూటింగ్ (shooting) వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ

హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన ప్రమాదకర తొక్కిసలాట కేసు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈరోజు నాంపల్లి కోర్టులో ఉత్కంఠభరితంగా సాగింది

'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట గురించి తెలిసిందే. ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. సోమవారం

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. సినిమా షూటింగ్లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని బన్నీ

హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు
.webp)
సంధ్యా థియేటర్ తొక్కిస లాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం (జూన్ 22) హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సమన్ల మేరకు ఆయన కోర్టుకుహాజరయ్యారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
‘పుష్ప-2’ సినిమా ప్రివ్యూ షో సందర్భంగా 2024, ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన

ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆదివారం ఫాదర్స్ డేను పురస్కరించుకుని తన తండ్రి అల్లు అరవింద్పై ఉన్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. ఐకాన్స్టార్ అల్లు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో న్యాయపరమైన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ.. ఈరోజు (జూన్ 22) అల్లు అర్జున్ వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక రేవతి (39) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా.. థియేటర్ యాజమాన్యం, అక్కడి సిబ్బందిని ఎ1 నుంచి ఎ10 నిందితులుగా పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ను ఈ కేసులో 11వ నిందితుడిగా చేర్చడం సంచలనంగా మారింది. ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సమన్వయ లోపంతో వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చార్జ్షీట్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతించాలన్న అల్లు అర్జున్ లీగల్ టీమ్ అభ్యర్థనను నాంపల్లి కోర్టు పక్కనబెట్టేసింది.గతంలో ఈ కేసులో అల్లు

రామ్చరణ్ చేతికి గాయమై సర్జరీ చేయించుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్సీ 17' షూటింగ్ దసరా తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా పవర్

Highest Remuneration Hero: భారతీయ సినీ పరిశ్రమలో హీరోల పారితోషికాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న నటులు పెద్ద స్టార్లుగా భావించబడేవారు. తరువాత కాలంలో ఆ మొత్తం

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. స్క్రీన్ మీద తను ఎంత గ్లామరస్గా, ఎంత యాక్టివ్గా కనిపిస్తుందో... రియల్ లైఫ్లో తను ఫేస్ చేసిన కష్టాలు, తను చూపించిన గుండెధైర్యం అంతకంటే

పుష్ప అంటే పేరు కాదు.. అది బ్రాండ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మామూలుగా పేలలేదు. ఇండియన్ సినిమా దగ్గర పుష్ప గాడి సౌండ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ఇతర

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు సినిమా హీరోలకు రూ.10కోట్ల పారితోషికం ఇస్తున్నారంటేనే ఆశ్చర్యపోయేవాళ్లం. 90ల్లో రూ.కోటి పారితోషికం తీసుకుని అగ్రనటులు చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవి రికార్డు

ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా అందరూ తమ తండ్రులకు విషెస్ చెబుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమకు తోచిన రీతిలో తండ్రి గొప్ప తనాన్ని చెబుతూ పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. చిన్నప్పటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఉద్దేశించి చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. వేల కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది. 20 ఏళ్లకు పగా ఇండస్ట్రీలో ఉన్న నయనతార, త్రిష లాంటి

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా చర్చకు వస్తున్న అంశం పాన్ ఇండియా స్టార్డమ్. ఒకప్పుడు స్టార్ స్థాయిని నిర్ణయించడంలో వరుస విజయాలు, అభిమానుల బలం, మార్కెట్ స్థిరత్వం కీలక పాత్ర

Allu Arjun: వెండితెరపై ఫైట్లు చేస్తూ, భారీ డైలాగులు చెబితేనే హీరోలు అయిపోరు.. సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ, అభిమానుల గుండెల్లో నిలిచినప్పుడే వారు నిజమైన హీరోలనిపించుకుంటారు. టాలీవుడ్లో ఈ

పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో సాంగ్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. బన్నీ నటించే సినిమాలకు పాటలు అంత బాగా కుదురుతాయి. గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ నటించిన ఏ సినిమాని తీసుకున్న

తెలుగు చిత్రసీమలో ఐకాన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన పెద్ద మనసు చాటుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న శ్రద్ధ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. శ్రద్ధ అనే తన చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చి అతని కళ్లల్లో ఆనందం నింపారు. వివరాల్లోకి వెళితే.. ప్రాణాంతక వ్యాధులతో పోరాడే

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
'అమరన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి.. ప్రస్తుతం ధనుష్ హీరోగా ‘ఓం’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ను మేకర్స్

సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు నాంపల్లి కోర్టు(Nampally Court) సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఏ11

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. సంధ్య థియేటర్
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్

మరో వీకెండ్ వచ్చేసింది. 'పెద్ది' జోష్ తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు', దీవానా లాంటి తెలుగు సినిమాలతో పాటు బాలన్, వంద దేవుళ్లు

'సలార్' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి 'వారణాసి'లో విలన్గా చేస్తున్నాడు. ఇతడి పాత్రకు సంబంధించిన

ఎర్రచందనం గుర్తుకురాగానే చాలామందికి 'పుష్ప' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే దీని స్మగ్లింగ్ గురించి చాలానే చూపించారు. ప్రేక్షకులకు అది నచ్చింది కూడా. ఇప్పుడు ఈ తరహా కథతో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఓ

Samantha Lifestyle: చెన్నైలో జన్మించిన సమంత చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్గా పరిచయమై తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది. అనంతరం

Operation Kagar: మావోయిస్టు వ్యతిరేక చర్యల నేపథ్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ప్రభావం మరింత స్పష్టమవుతోంది. ఈ క్రమంలో దీర్ఘకాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన మహిళా నేత శకుంతల

ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టు పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా, రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ బలగాలకు తలనొప్పిగా మారిన మహిళా మావోయిస్టు నేత శకుంతల అలియాస్ పుష్ప లొంగిపోయారు. ఒక తుపాకీ

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో అల్లు అర్జున్ నటిస్తున్న AA23 చిత్ర థీమ్ మ్యూజిక్ వినిపించడం చర్చనీయాంశమైంది. విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. పాన్ ఇండియా

Vadde Naveen : ఒకప్పుడు ఫ్యామిలీ, లవ్ సినిమాలతో మెప్పించిన హీరో వడ్డే నవీన్ సడెన్ గా సినిమాలు ఆపేసారు. ఆల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ

బన్నీ కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలను కాదని తన పవర్ ప్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్డే కాదు.. మరో ఇండస్ట్రీలోనూ తన జెండా ఎంత స్ట్రాంగో మరోసారి చూపించాడు

ఆమె ఎదుగుదల ఒక అద్భుతమైన సినిమా కథను తలపిస్తుంది. చిన్నతనంలో తీవ్రమైన పేదరికాన్ని అనుభవించిన ఈమె, నేడు యావత్ భారత చిత్ర పరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా ఒక తిరుగులేని శక్తుగా ఎలా ఎదిగిందో చూడటం ప్రతి

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత జహంగీర్ ఖాన్కు పరాభవం ఎదురైంది. వసూళ్లు సహా పలు ఇతర ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన్ను పోలీసులు నడుముకు తాడు కట్టి, మోకాలి నిక్కరుతో వీధుల్లో ఊరేగించారు

కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కొన్ని సంచలన దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేత, ‘పుష్ప ఆఫ్ ఫాల్తా’గా పేరొందిన జహంగీర్ ఖాన్ను పోలీసులు నడుముకు

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రాకా’ విడుదలకు సంబంధించి సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్తో సినిమా చేసే అవకాశాలపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 'పుష్ప' సిరీస్ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu

సినిమా ఏదైనా కూడా మన హీరోలందరూ ఫాలో అవుతున్న రూట్ మాత్రం అదే.. కారణం ఏదైనా గానీ స్టార్స్ అంతా చేస్తున్న పనైతే అదే.. ఒకరో ఇద్దరో కాదు అందరూ అదే దారిలో వెళ్లడం కాస్త ఆశ్చర్యమే అయినా కూడా ఎవరి రీజన్స్

ప్యాన్ ఇండియా అంటే అన్ని భాషల్లో సినిమా రిలీజ్ చేయడం కాదు.. అన్నిచోట్లా అది ఆడటం..! ఇక్కడే మన మేకర్స్ ఫెయిలవువుతున్నారా..? తెలుగులో ఆడుతున్న సినిమాలు మిగిలినచోట్ల ఎందుకు చేతులెత్తేస్తున్నాయి.. అసలు