
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ గురించి తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రజ్యోతి, జూన్ 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ గురించి తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రజ్యోతి, జూన్ 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్

నల్గొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఉన్న పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనేక చోట్ల

సాక్షి, విజయవాడ: రాగల మూడుగంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు

కొంతమంది నిస్వార్థ సేవకు కేరాఫ్గా ఉంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తూ..నిశబ్దంగా ఉంటారు. వారి సేవ ప్రజలో మరెవరూ చూసి గుర్తించి చెబితే గానీ తెలియదు. అయినా మంచి పనికి హంగామా, ఆర్భాటాలతో

బంగారం కొనుగోళ్లపై దేశ ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. తన 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని కీలక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాను ఇచ్చిన

సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మహాసముద్రంపై తనదైన ముద్ర వేశారు. 'మహాసాగర్' సంకల్పాన్ని తీసుకొచ్చారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీకి సీషెల్స్.. దేశ అత్యున్నత

నల్గొండ జిల్లా: చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పింది. డివైడర్ దాటి హైదరాబాద్ వైపు రోడ్డుపై బోల్తా పడింది
కర్నూలు జిల్లా: సాంఘిక సంక్షేమ శాఖ గుంటూరు జిల్లా డెప్యూటీ డైరెక్టర్గా పి.జ్యోతిలక్ష్మీ దేవిని నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా

ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు చెందిన హోం గార్డుపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన

ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి, జూన్

విశాఖపట్నం: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు.. సరిగ్గా ఇలాంటి వినూత్న దృశ్యమే శనివారం సాయంత్రం నగరంలోని రిలయన్స్

వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఓ రైసుమిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వరంగల్, జూన్

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పొట్తెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి

సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఒక అరుదైన ఫీట్ నమోదయ్యింది. ఆఫ్రికాకు చెందిన 10 దేశాలు ఫిఫా వరల్డ్కప్లో పాల్గొంటే అందులో 9 దేశాలు నాకౌట్కు అర్హత సాధించడం విశేషం. ఆదివారం ఉజ్బెకిస్తాన్పై కాంగో

సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామలోని మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్లో భారీ మోసం జరిగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని మాయం చేసిన బ్రాంచ్ మాజీ హెడ్.. వాటి స్థానంలో నకిలీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని

వేసవి ఫలాల్లో మామిడి తర్వాత చెప్పుకోదగినది పనసపండు. పనసపండు వేసవి ముగిసిన తర్వాత కూడా దొరుకుతుంది. మన దేశంలో మార్చి నుంచి ఆగస్టు వరకు పనసపండ్లు దొరుకుతాయి. పనస పుట్టినిల్లు ఏ దేశమో సరైన సమాచారం లేదు

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05) నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు) భాగ్యరాజ్కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు) తెరపై

రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు

బారా షహీద్ దర్గాలో శనివారం అర్థరాత్రి ఘనంగా గంధ మహోత్సవం ప్రారంభమైంది. నగరంలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 పాత్రలలో గంధాన్ని పూల రథంలో మేళ తాళాలతో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. నెల్లూరు

భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్ను

Public Holiday Tomorrow: జూన్ 29, సోమవారం సందర్భంగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు

హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ మీడియా

Daily Astrology June 28 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరా భవనామ సంవత్సరం, జ్యేష్ట మాసం, కృష్ణ పక్షం, ఉత్తరాయణం, 2026 జూన్ 28వ తేదీ, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:29 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం
కార్తీకదీపం సీరియల్తో వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమి విశ్వనాథ్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక డాక్టర్ బాబుగా నిరుపమ్కి కూడా బుల్లితెరపై స్టార్డం వచ్చింది. బుల్లితెర శోభన్

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను మరికొన్ని వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ

జూన్ 28, ఆదివారం రోజంతా ఇంట్లోనే కుటుంబంతో హాయిగా గడపాలనుకుంటున్నారా? అయితే మీ కోసం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్, క్లాసిక్ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఛానల్లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి. ఆదివారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – () (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – ఆరాధన (ఎన్టీఆర్) రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – పాపం ప్రతాప్ సాయంత్రం 6.30 గంటలకు – శ్రీ చిదంబరం గారు రాత్రి 12 గంటలకు – పాపం ప్రతాప్ 📺 ఈ టీవీ లైఫ్ (E TV Life) మధ్యాహ్నం 3 గంటలకు – కృష్ణ ప్రేమ 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) ఉదయం 9 గంటలకు – మమ్మీ మీ ఆయన వచ్చాడు మధ్యాహ్నం 12 గంటలకు – ఆదిత్య 369 సాయంత్రం 6.30 గంటలకు – ఘటోత్కచుడు రాత్రి 9.30 గంటలకు – డబ్బెవరికి చేదు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – జాకీ ఉదయం 10 గంటలకు – గోరంత దీపం మధ్యాహ్నం 1 గంటకు – మంత్రిగారి వియ్యంకుడు సాయంత్రం 4 గంటలకు – మన ఊరి పాండవులు రాత్రి 7 గంటలకు – సంపూర్ణ రామాయణం మిడ్నైట్ 1 గంటకు – జాకీ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 6 గంటలకు – రెడ్ ఉదయం 9 గంటలకు – వర్షం

వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సినిమాను వరల్డ్ టెలివిజన్

తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు. అంతులేని వినోదంతోబుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ‘సరిగమప’ ద్వారా ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జీ తెలుగు

కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. జూన్ 28 లేదా 29 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించే అవకాశం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు

ఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండేళ్లుగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాల జారీని భారత్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 28 (ఆదివారం)

ఒకప్పుడు పాకిస్తాన్ తూర్పు భాగాన్ని విడదీసి బంగ్లాదేశ్ (Bangladesh) ఏర్పాటు చేసిన భారత్ (India)కు కొంతకాలంగా ఆ దేశంతో సంబంధాల్లో తేడా వచ్చేసింది. ముఖ్యంగా షేక్ హసీనాను అక్కడ జెన్ జీ ఉద్యమం గద్దె
EPF Claims Processing Shutdown : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్- EPFO) కీలక ప్రకటన చేసింది. సర్వర్ అప్గ్రేడ్, సిస్టమ్ మైగ్రేషన్ కారణంగా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

బ్యాంకు వినియోగదారులకు అత్యంత ముఖ్యమైన అలర్ట్. 2026 జూన్ నాలుగవ వారంలో మొహర్రం పండుగ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ సెలవు జూన్ 25న ఉంటుందా లేదా జూన్

TG New Housing Scheme: తెలంగాణ ప్రజలకు సరికొత్త సృజనాత్మక సవాల్ విసిరింది ప్రభుత్వం. హైదరాబాద్ నగర పరిధిలో ‘క్యూర్’ (CURE) ప్రాజెక్టు కింద ఏకంగా లక్ష ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్(TG New Housing
అఫ్ఘానిస్థాన్తో వన్డే సిరీస్ ముగిసింది. భారత జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో తలపడనుంది. ఇందులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో

ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ డ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల వ్యాప్తి మరింత బలపడుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వారం చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా

Vaibhav Sooryavanshi : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ జూన్ 26, జూన్ 28 తేదీలలో జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించారు

Bank Holidays:బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. వచ్చే వారంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. దీంతో బ్యాంకుల్లో నేరుగా వెళ్లి పనులు చేసుకునే వారు