చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్
Actor ProfilePolitician

చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources12
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 25 ఏళ్లు.. రజతోత్సవ వేడుకలకు హాజరుకానున్న చంద్రబాబు
AP7AM24 Jun 2026
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 25 ఏళ్లు.. రజతోత్సవ వేడుకలకు హాజరుకానున్న చంద్రబాబు

క్యాన్సర్ బాధితులకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలన్న మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి

సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం
Oneindia Telugu23 Jun 2026
సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో సంచలనంగా మారిన సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు

వర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Eenadu23 Jun 2026
వర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

వర్జీనియా: యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. మానసిక ప్రశాంతతనిచ్చే గొప్ప ప్రక్రియ అని గుంటూరు మిర్చియార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికాలోని వర్జీనియాలో అంతర్జాతీయ

ఏపీలో యోగాంధ్ర వేడుకలు
Eenadu23 Jun 2026
ఏపీలో యోగాంధ్ర వేడుకలు

జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉండవల్లి గుహలలో జరిగిన ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యోగా

అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో
Oneindia Telugu23 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగానే అన్నాదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ చేస్తోంది. అందులో భాగంగా ఈ ఆర్దిక సంవత్సరంలో

అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన చంద్రబాబు
TeluguOne23 Jun 2026
అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిన్నారులతో మమేకమయ్యారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా లింగంగుంట్ల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన,అక్కడి చిన్నపిల్లలతో సమానంగా కింద నేలపై

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. స్వయంగా ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు
TeluguOne22 Jun 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం.. స్వయంగా ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం (జూన్ 21) దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడులకు ఏపీలో రికార్డు సృష్టించాయి. విజయవాడలో జరిగిన ప్రధాన ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

యోగాతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
TeluguOne22 Jun 2026
యోగాతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి యోగా గురువు బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం నిర్వహించారు. ఈ

విజయవాడలో యోగాంధ్ర’.. ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు
Eenadu22 Jun 2026
విజయవాడలో యోగాంధ్ర’.. ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ సమక్షంలో సీఎం

హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్ దేవ్ తో కలిసి సాధన
AP7AM22 Jun 2026
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్ దేవ్ తో కలిసి సాధన

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ

విజయవాడలో సీఎం చంద్రబాబు యోగా సాధన
Eenadu22 Jun 2026
విజయవాడలో సీఎం చంద్రబాబు యోగా సాధన

విజయవాడ: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ సమక్షంలో

సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి.. షర్మిల డిమాండ్
AP7AM22 Jun 2026
సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి.. షర్మిల డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రైతులను వంచిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద అరకొర నిధులు

ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
Vaartha22 Jun 2026
ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రోడ్లపై నిరసనకు దిగారు. అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న

సీఎం చంద్రబాబైనా సరే.. అంతేగా.. అంతేగా
TeluguOne21 Jun 2026
సీఎం చంద్రబాబైనా సరే.. అంతేగా.. అంతేగా

ఎంతటి వారైనా సరే ఇంట్లో భార్య మాట వినాల్సిందే. ఆ విషయంలో సీఎం అయినా సరే.. అంతేగా, అంతేగా అనాల్సిందే. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఢిల్లీలో అవార్డు అందుకున్న ఏపీ పోలీసులు.. పనితీరుకు కేంద్రం ప్రశంస
AP7AM21 Jun 2026
ఢిల్లీలో అవార్డు అందుకున్న ఏపీ పోలీసులు.. పనితీరుకు కేంద్రం ప్రశంస

పాస్‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. 2025 సంవత్సరంలో అందించిన సేవలకు

ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం
Andhra Jyothy21 Jun 2026
ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy21 Jun 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. తూర్పు విదర్భ, ఛత్తీస్‌గఢ్‌పై విస్తరించిన ద్రోణి తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ హైదరాబాద్‌తో పాటు పలు

సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన బాబా రామ్ దేవ్
Andhra Jyothy21 Jun 2026
సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన బాబా రామ్ దేవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక

సతీమణికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు
Andhra Jyothy21 Jun 2026
సతీమణికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు

‘మంచి భార్య, తల్లి, వ్యాపారవేత్తగా మా జీవితాల్లో భువనేశ్వరి వెలుగులు నింపారు’ అంటూ సీఎం చంద్రబాబు తన సతీమణికి ఎక్స్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ‘మంచి

సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
Sakshi21 Jun 2026
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు

సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి

మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్ కు భారీ ఏర్పాట్లు
NTV Telugu21 Jun 2026
మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్ కు భారీ ఏర్పాట్లు

APL 2026: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని ఏపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై కీలక వివరాలు వెల్లడించారు. జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయని

ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు
AP7AM21 Jun 2026
ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు

ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని, ఇది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఆరోగ్యకరమైన బహుమతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల

బాబా రాందేవ్ తో కలిసి సీఎం చందరాబాబు యోగ సాధన
Zee Telugu20 Jun 2026
బాబా రాందేవ్ తో కలిసి సీఎం చందరాబాబు యోగ సాధన

CM Chandrababu Yoga: ప్రస్తుత ఆధునిక సమాజంలో యువత విపరీతమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని.. దానికి యోగా ఒక్కటే సరైన పరిష్కారమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల నేపథ్యంలో

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
NTV Telugu20 Jun 2026
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

CM Chandrababu: మూడు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొనగా, స్వచ్ఛాంధ్ర మరియు అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో

రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ.. స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా
Samayam Telugu20 Jun 2026
రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ.. స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా

ఏపీ రైతులకు శుభవార్త. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుట్లలో జరిగిన

హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్ పై సంచలన ఆరోపణలు
NTV Telugu20 Jun 2026
హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్ పై సంచలన ఆరోపణలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హలో ఇండియా’ అంటూ ఎక్స్

హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్
Oneindia Telugu20 Jun 2026
హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్

ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న లాకప్ డెత్ లు, ఇందులో పోలీసుల ప్రమేయం నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఇవాళ ఓ సంచలన ట్వీట్ చేశారు. హలో ఇండియా!!! చట్ట పాలన స్థానంలో భయానక పాలన

అసలు సాయికృష్ణ బతికున్నాడా ? చనిపోయాడా ? ప్రభుత్వానికి పేర్ని నాని డిమాండ్
Vaartha20 Jun 2026
అసలు సాయికృష్ణ బతికున్నాడా ? చనిపోయాడా ? ప్రభుత్వానికి పేర్ని నాని డిమాండ్

Saikrishna Case : విజయవాడలో సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ బతికున్నాడా? లేక చనిపోయాడా? అనే విషయాన్ని ప్రభుత్వం తక్షణమే స్పష్టం

భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి
Sakshi20 Jun 2026
భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి

సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. చట్టపాలనను ‘భయపాలన’ భర్తీ చేస్తోంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీలోని కూటమి పాలనపై మండిపడుతూ ట్వీట్‌ చేశారు

అరుదైన వ్యాధిగ్రస్తులకు అండగా ఏపీ ప్రభుత్వం
Telugu Times20 Jun 2026
అరుదైన వ్యాధిగ్రస్తులకు అండగా ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన వ్యాధులతో (Rare Diseases) బాధపడుతున్న రోగులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న మరియు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తోంది. ఈ వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ఖరీదైన

రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు
AP7AM20 Jun 2026
రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు

అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
Andhra Jyothy20 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయ్
Oneindia Telugu20 Jun 2026
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయ్

రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలయ్యాయి. పల్నాడు

కూటమి నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు
TeluguOne20 Jun 2026
కూటమి నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడలో చోటుచేసుకున్న సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీస్ కస్టడీలోనే ఈ ఘోరం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, ప్రభుత్వంపై

బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
NTV Telugu20 Jun 2026
బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్

Baba Ramdev Visits Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి

మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం
AP7AM20 Jun 2026
మన సంస్కృతి వల్లే భారత్ కు విశ్వగురు స్థానం

మన మహోన్నత సంస్కృతి, విలువల వల్లే భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ వారసత్వాన్ని కాపాడుకుని, భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన

విజయవాడ కస్టడీ మరణం.. సీపీ టార్గెట్ గా పేర్ని నాని ఫైర్
SkyC Media20 Jun 2026
విజయవాడ కస్టడీ మరణం.. సీపీ టార్గెట్ గా పేర్ని నాని ఫైర్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గత నెలలో జరిగిన యువకుడు గాదె సాయి కృష్ణ మరణం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పోలీసులు అరెస్టు చేసిన సాయి కృష్ణ పోలీసుల హింసకు గురై మృతి చెందాడని కుటుంబ

సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి
Sakshi20 Jun 2026
సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి

తాడేపల్లి: ‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు. శనివారం తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి

సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ
Andhra Jyothy20 Jun 2026
సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాయికృష్ణ డెడ్‌బాడీని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు ఉండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు

ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్
Telugu Times20 Jun 2026
ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్

దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని

ఏపీలో క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం
Telugu Times20 Jun 2026
ఏపీలో క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ (First Quantum Incubator)ను మేధా టవర్స్‌లో

నారా భువనేశ్వరి బర్త్ డే సందర్భంగా ... నిరంజన్ కుటుంబానికి
Telugu Times20 Jun 2026
నారా భువనేశ్వరి బర్త్ డే సందర్భంగా ... నిరంజన్ కుటుంబానికి

హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ (Niranjan)కు సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara

నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత
Eenadu20 Jun 2026
నిరంజన్ కు అండగా బండ్ల గణేశ్.. రూ.5 లక్షల సాయం అందజేత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్‌కల్యాణ్‌ అభిమాని నిరంజన్‌కు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ అండగా నిలిచారు. అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. 17 ఏళ్ల నిరంజన్‌ జన్యుపరమైన

ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో
AP7AM20 Jun 2026
ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో

యోగా గురు బాబా రాందేవ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు. అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద శనివారం 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా

మా జీవితాలకు భువనేశ్వరి వెలుగు
Eenadu20 Jun 2026
మా జీవితాలకు భువనేశ్వరి వెలుగు

అమరావతి: నారా భువనేశ్వరికి ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక మంచి భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా తమ జీవితాలకు భువనేశ్వరి వెలుగని అన్నారు. ఆమె.. సౌమ్యత, దయాగుణం

ప్రేమ వివాహం చేసుకున్న జర్మనీ అమ్మాయి-తెలుగు అబ్బాయి
Andhra Jyothy20 Jun 2026
ప్రేమ వివాహం చేసుకున్న జర్మనీ అమ్మాయి-తెలుగు అబ్బాయి

ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయంలో వివాహం జరిగింది. ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ

దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్
Eenadu20 Jun 2026
దేశానికి ఆధ్యాత్మిక హబ్ గా ఆంధ్రప్రదేశ్

ఉండవల్లి: దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం

యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం
Andhra Jyothy20 Jun 2026
యోగా ఫర్ హెల్తీ ఏంజిగ్ ’ పేరుతో యోగా దినోత్సవం

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు. అమరావతి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం

అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
Andhra Jyothy20 Jun 2026
అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ తొలి విడత నిధులను ఈరోజు(శనివారం) విడుదల చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్లు జమకానున్నట్లు తెలిపారు

ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం
Eenadu20 Jun 2026
ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను మేధా టవర్స్‌లో ఏపీటీఎస్‌

చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి
AP7AM19 Jun 2026
చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ఘాటు వ్యాఖ్యలతో, బూతు పురాణాలతో నిత్యం వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి కొడాలి నానికి కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నాటి పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ఎస్‌ఈసీ (రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి) నిమ్మగడ్డ రమేశ్‌, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కొడాలి నాని చేసిన అత్యంత దారుణమైన వ్యాఖ్యల కేసులో.. ఆయనపై క్రిమినల్ విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 2021 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉంది. ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి... "చంద్రబాబును మెడపట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ దూషణలకు దిగారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దారుణంగా ఉల్లంఘించడమేనని నాటి ఎస్‌ఈసీ సంయుక్త కార్యదర్శి కృష్ణా జిల్లా ఎస్పీకి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో గుడివాడ పోలీసులు స్థానిక కోర్టు అనుమతి తీసుకుని 2021 ఫిబ్రవరి 16న కొడాలి నానిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మంత్రి పదవిలో ఉన్నప్పుడు... ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును కోర్టు విచారణకు స్వీకరించాలన్నా, పోలీసులు ఛార్జ్‌షీట్ వేయాలన్నా ప్రభుత్వం నుంచి కచ్చితంగా ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాలి. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకుండా ఆ ఫైల్‌ను తొక్కిపెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పాత కేసుల ఫైళ్లు కదిలాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన హోంశాఖ... కొడాలి నానిపై చర్యలు తీసుకునేందుకు ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని నిర్ధారించింది