
వన్డే క్రికెట్ హిస్టరీలో మన టీమిండియా రేంజే వేరు. దశాబ్దాలుగా వరల్డ్ క్లాస్ బ్యాటర్లను అందిస్తున్న భారత్.. వన్డే ఇంటర్నేషనల్స్ లో ఎన్నో మైండ్ బ్లోయింగ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి


వన్డే క్రికెట్ హిస్టరీలో మన టీమిండియా రేంజే వేరు. దశాబ్దాలుగా వరల్డ్ క్లాస్ బ్యాటర్లను అందిస్తున్న భారత్.. వన్డే ఇంటర్నేషనల్స్ లో ఎన్నో మైండ్ బ్లోయింగ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి

పెద్ద రాళ్లతో చేసిన నెమలి డిజైన్ నెక్లెస్లు రాయల్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పార్టీలు, పండగల వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ నెక్లెస్ మంచి ఎంపిక. యూనిక్ నెమలి డిజైన్ నెక్లెస్లో రంగురంగుల

Massive earthquake in Indonesia: ఈ ప్రకంపనల కారణంగా భూమిలో పగుళ్లు కూడా వచ్చాయి. భూకంప కేంద్రం సౌత్ ఈస్ట్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూప్రకంపనల వల్ల

US Drops Indo Command: అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగాల్లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ రీజియన్లో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ

ఇంటర్నెట్ డెస్క్: ఇండో-అమెరికన్ వ్యోమగామి అనిల్ మేనన్ (Astronaut Anil Menon) అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జులై 14న ప్రారంభం కానున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు అనిల్.. మరో ఇద్దరు

ఇంట్లో ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఒక స్టోర్ రూంలాగా చేసేస్తారు. పనికిరాని వస్తువులన్నీ ఆ మూలనే పడేస్తారు. అప్పుడు ఇల్లు ఎంత అందంగా కట్టుకుంటే ఏం లాభం. మరేం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఈ

ఫ్రాన్స్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది
US Drops Indo Command : అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఈ రీజియన్లో సేవలు అందించే తన అత్యంత శక్తివంతమైన సైనిక కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగిస్తూ అగ్రరాజ్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తమ అధికారిక వెబ్సైట్లో భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా ప్రదర్శించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇటలీలో జరుగుతున్న జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడానికి సరిగ్గా కొన్ని గంటల ముందే ఈ పరిణామం జరగడం గమనార్హం.పాత పేరుకే మొగ్గు చూపిన పెంటగాన్..చారిత్రక రక్షణ విభాగమైన ‘యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్’ పేరును మళ్లీ పాతపద్ధతిలోనే ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా మారుస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. "మా సైనిక విభాగానికి ఉన్న చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులలో సరికొత్త స్ఫూర్తిని నింపడం కోసమే ఈ పాత పేరును పునరుద్ధరించాలని నిర్ణయించాం" అని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. నిజానికి 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రుమ్యాన్ ఈ పసిఫిక్ కమాండ్ను ఏర్పాటు చేశారు. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ తీరం వరకు విస్తరించి ఉన్న ఈ దళం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా కొరియా, వియత్నాం యుద్ధాలతో పాటు ఎన్నో మానవతా దృక్పథ ఆపరేషన్లలోనూ భాగస్వామి అయింది. అయితే ట్రంప్ తన తొలి విడత అధికారంలో ఉన్నప్పుడు అంటే 2018లో హిందూ మహాసముద్రం

అమెరికా ఇవాళ భారత్ కు భారీ షాకే ఇచ్చింది. అమెరికా రక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM) పేరులో నుంచి ఇండో పేరును తీసేసింది. తిరిగి దాని పాత రూపమైన యూఎస్

ఇంటికి సానుకూల శక్తిని, ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను తీసుకురావడానికి ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కొన్ని లేటెస్ట్ వాస్తు టిప్స్, వాస్తు ఐటమ్స్ వివరాలు తెలుసుకొని వాటిని అనుసరిద్దాం. మన జీవితాన్ని చక్కగా

అమెరికా రక్షణ వ్యవస్థకు చెందిన కీలక సైనిక కమాండ్ పేరును మార్చడం, అదే సమయంలో భారత్కు సంబంధించిన తప్పు మ్యాప్ను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇండో-పసిఫిక్ కమాండ్’గా కొనసాగుతున్న సంస్థను

ఇంటర్నెట్ డెస్క్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు గట్టి షాకిచ్చింది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరు

గొడ్డలి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ర్టానికి వినాశం తప్పదు. రాబోయే కాలంలో మళ్లీ కూటమి పార్టీలు రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రావాలని మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy)
ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఆసక్తికరంగా మారింది. 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిగా భేటీ కావడం ప్రాధాన్యత
.webp)
దేశంలోనే అత్యంత ఆధునికమైన, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురౌతోంది. ఇది నిజంగా అంతర్జాతీయ

Modi – Trump Meeting : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న జీ-7 (G-7) శృంగార సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేడు అమెరికా

దేశంలోనే అత్యంత ఆధునికమైన, అందమైన విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచిన బెంగళూరులోని 'కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2' (Terminal 2) ఇప్పుడు ఒక సరికొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారింది

Read Also: Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్! టెలిగ్రామ్లో ఉండే ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని

Indonesia earthquake: ఇండోనేసియాలో భూకంపం సంభవించి తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7 గా నమోదైంది. ఈ భారీ భూకంపం ధాటికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. భవనాలు

పచ్చని ప్రకృతిని ఇష్టపడని వారు ఎవరుంటారు? అందుకే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇళ్లను అందమైన ఇండోర్ మొక్కలతో అలంకరించుకోవడం ఒక ట్రెండ్గా మారింది. అయితే, కొన్ని మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వడమే

FIFA World Cup : అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొత్తం 48 జట్లు ఈ సారి కప్పు కోసం పోటీపడుతున్నాయి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 15వ చిత్రంతో సరికొత్త ప్రయోగాత్మక జానర్కు శ్రీకారం చుట్టి నయా సంచలనం సృష్టిస్తున్నారు. హారర్, కామెడీ, ఫాంటసీ ఎలిమెంట్స్తో మేళవించి రూపొందుతున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా

ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లైఫ్ సైన్సెస్ నిపుణులకు ఒక మంచి అవకాశాన్ని ప్రకటించింది. తమ సేఫ్టీ ఎవాల్యుయేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (SERM) విభాగంలో 'సేఫ్టీ సైంటిస్ట్'

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్

Click to read full story.

ఎప్పటికీ పాతది కానీ డిజైన్ ఈ ఫ్లోరల్ డ్రాప్ ఇయర్రింగ్స్. వీటితో సాఫ్ట్, ఫెమినిన్ లుక్ను అందిస్తాయి. వీటిని చీరలు, సూట్లు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపై కూడా ఈజీగా సూట్ అయిపోతాయి. ముత్యాలు ఉండి 14K

ఈ మధ్య టాసెల్ జుంకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పూసలు లేదా చైన్తో పాటు నెమలి డిజైన్ ఉన్నవి బాగా పాపులర్ అయ్యాయి. ఎత్నిక్, ఇండో-వెస్టర్న్ లుక్ కోసం సిల్వర్ ఫినిష్ ఆక్సిడైజ్డ్ జుంకాలు ఇప్పుడు

ఇండోర్లోని ఎంవై ఆసుపత్రిలో 11 ఏళ్ల బాలుడిని స్ట్రెచర్పై కిలోమీటరు దూరం ఎండలో తీసుకెళ్లిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటున్నారు

అమెరికా, చైనాలతో పాటు భారతదేశం కూడా తనదైన విదేశాంగ విధానంతో ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. ఇండియాఇప్పుడు ప్రాంతీయ శక్తి కాదు, ప్రపంచ దౌత్య కేంద్రంగా మారింది. ఇండో పసిఫిక్ భద్రతా వ్యవస్థలో కీలక శక్తిగా

దేశంలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న పోటీ పరీక్షల అక్రమాల విషయంలో ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఆన్ లైన్ తో వీధి పోరాటాలు కూడా చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party).. ఇప్పుడు విపక్ష ఇండియా...

లోక్సభ ఎన్నికలు ముగిసిన రెండేళ్ల అనంతరం దేశంలో మారిన రాజకీయ సమీకరణాలు, సరికొత్త పరిణామాల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి మరోసారి దేశవ్యాప్తంగా తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, ప్రజాక్షేత్రంలో మరింత...


దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈరోజు ఉదయం సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్తో పాటు పొరుగున ఉన్న ఇండోనేషియాలోని కొన్ని

కొన్ని ప్రదేశాలు చూడటానికి వెళ్లాలి అనుకుంటాం. కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని రారమ్మని పిలుస్తాయి. అలాంటి కోవలోకి చెందినదే ‘రాజా అంపట్’. ఇండోనేషియాలోని సౌత్వెస్ట్ పాపువాప్రాంతంలో ఉన్న ఈ ‘రాజా

చెన్నై: దిల్లీలో ఈ నెల 8వ తేదీన జరిగే విపక్ష ఇండియా కూటమి భేటీకి హాజరుకావడం లేదని డీఎంకే ప్రకటించింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘కాంగ్రెస్ చేసిన ద్రోహం విషయంలో డీఎంకే శ్రేణుల సెంటిమెంటును గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించాం’ అంటూ గురువారం ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాట అధికార టీవీకేతో కాంగ్రెస్ పార్టీ జట్టుకట్టడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ది వెన్నుపోటు అంటూ ఆరోపించడమే గాకుండా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపింది. కేంద్రంలో భాజపాను ఎదుర్కోవడానికి, విపక్షాల ఐక్యతను చాటడానికి ఏర్పాటైన 8నాటి సమావేశంలో దాదాపు 15 పార్టీలు పాల్గొనే అవకాశముంది. లోక్సభలో ఇండియా కూటమితో కాకుండా విడిగా కూర్చునేందుకు డీఎంకేకు బుధవారం అనుమతి లభించింది. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీవీకేతో జతకట్టిన కాంగ్రెస్.. డీఎంకే కూటమి నుంచి బయటికొచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే.. ఇండియా కూటమికి గుడ్బై చెప్పింది. అంతేగాకుండా సభలో తమకు విడిగా సీట్లు కేటాయించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. దీనికి ఆయన బుధవారం ఆమోదం తెలిపినట్లు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్ పై ప్రభావం పడుతోంది. దాంతో విమాన ఇంధన ధరలు (ఏటీఎఫ్) పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు నిర్వహణ వ్యయాలను సమతుల్యం చేసుకునేందుకు ప్రయాణికులపై అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ సేవలను నిలిపివేస్తున్నాయి. అయితే భారత్ లోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది.ఆరు అంతర్జాతీయ నగరాలకు నడుపుతున్న తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే త్రైమాసికంలో విమాన ప్రయాణికుల డిమాండ్ తగ్గడం, నిర్వాహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. నెట్ వర్క్ ఆప్టిమైజేషన్ లో భాగంగా హాంకాంగ్, షాంఘై(చైనా), క్రాబీ(థాయిలాండ్), లాంకావి(మలేషియా), హో చి మిన్ సిటీ(వియత్నాం), సీమ్ రిప్(కాంబోడియా) అంతర్జాతీయ నగరాలను తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.హాంకాంగ్, షాంఘై, క్రాబీ, లంకావి, హో చి మిన్ సిటీలకు జూలై 1 నుంచి సర్వీసులు నిలిచిపోనున్నాయి. అలాగే సీమ్ రీప్ నగరానికి జూలై 3 నుంచి సర్వీసులు ఆగిపోనున్నాయి. ఈ తాత్కాలిక సస్పెన్షన్ సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మెరుగైతే అంతకంటే ముందే విమానాలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఇండిగో ఏవియేషన్ సంస్థ ప్రకటన చేసింది. ఇక ఈ రూట్లలో ప్రయాణించాలనుకునేవారి కోసం అక్టోబర్ 1 నుంచి తిరిగి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.మరోవైపు ఈ తాత్కాలిక మార్పుల కారణంగా ఇతర అంతర్జాతీయ సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడదని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. ఇండిగో సంస్థ యథావిధిగా వారానికి 1800 లకుపైగా అంతర్జాతీయ విమానాలను నడుపుతుందని ఎయిర్ లైన్స్ సంస్థ పేర్కొంది

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇండియా కూటమి (India Bloc)లో చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసి, ఫలితాలు వచ్చాక విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ విషయంలో డీఎంకే (DMK) ఆగ్రహంగా ఉంది. దీంతో ఢిల్లీలో జూన్ 8న జరగాల్సిన ఇండియా కూటమి భేటీకి గైర్హాజరు కావాలని డీఎంకే నిర్ణయం తీసుకుంది. డీఎంకేకు చిరకాల మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ విజయ్ టీవీకేతో పొత్తు పెట్టుకుంది. ఈ చర్యతో డీఎంకే నేతలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిపైనా భగ్గుమంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పై "ద్రోహం, "వెన్నుపోటు" ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు లోక్ సభలోనూ కాంగ్రెస్ ఎంపీల పక్కన కాకుండా తమకు వేరేగా సీట్లు కేటాయించాలని స్పీకర్ కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ రాశారు. ఇప్పుడు ఇండియా కూటమి భేటీకి వెళ్లరాదని నిర్ణయించారు. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, దాని తర్వాత బెంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇండియా కూటమి భేటీ నిర్వహించాలని మమతా బెనర్జీ పట్టుబడుతున్నారు. దీంతో ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఈ నెల 8న భేటీ కావాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో మూడో అత్యధిక ఎంపీలున్న పార్టీ డీఎంకే డుమ్మా కొట్టడంతో దీని ప్రభావంపైనా ఈ భేటీలో చర్చ జరగబోతోంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్, ఇండియా కూటమికి దూరమవుతున్న డీఎంకేను బీజేపీ ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది


ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

కుంభమేళా మోనాలిసాగా పేరు గాంచిన యువతి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్గానే భావించవచ్చని కేరళ హైకోర్టు అభిప్రాయ పడింది. కుంభమేళా మోనాలిసా (Monalisa) గా పేరు గాంచిన యువతి

మధ్యప్రదేశ్: ఇండోర్-ఖండ్వా రహదారిపై భేరుఘాట్ సమీపంలో ఆదివారం నాడు వాటర్ పైప్లైన్ పగిలిపోవడం విధ్వంసానికి దారి తీసింది. మౌలో నర్మదా-క్షిప్రా పైప్లైన్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

TTS: టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెన్స్ పికిల్బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ (Men’s Pickleball Tournament – Spring 2026) తేదీలలో మార్పు

టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ హానర్ మార్కెట్లోకి ఒక పవర్ఫుల్ మొబైల్ను తీసుకొచ్చింది. అదే హానర్ విన్ టర్బో (Honor Win Turbo). సాధారణంగా