
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక ఊహించని సంచలనం పేలింది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక విక్టిమ్ అంటూ అసెంబ్లీ వేదికగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.





