
Sakshi29 Aug, 02:34 am
చిరంజీవి సతీమణికి అరుదైన గౌరవంమెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన ఎం. సత్యనారా