
Telugu Times01 Aug, 10:34 am
కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం కాదు .. తులం ఇనుము కూడాఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన మీడ