
Andhra Jyothy20 Aug, 10:34 am
సింధూ జలాలను నియంత్రిస్తున్న చేతులను ఇస్లామాబాద్ నరికేస్తుందిజమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి కారణంగా పాకిస్థాన్కు సింధూ జలాలను భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్తో యుద్ధానికి సిద్ధం అంటూ పాకిస్థాన్ స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ మరోసా

