
ఏడేళ్ల తర్వాత ఇండియాలో పర్యటించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అయితే, ఈ సదస్సు సమయంలో ఆయన స్ట్రోక్ వచ్చిందని, హుటాహుటిన తన పర్యటన ముగించి చైనాకు బయలుదేరారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని అటు చైనా ప్రభుత్వం గానీ.. ఇటు భారత ప్రభుత్వం గానీ నిర్దారించలేదు. కానీ, ఆయన అధికారిక పర్యటన షెడ్యూల్ ప్రకారమే సాగినట్టు చైనా వెలువరించిన ప్రకటన స్పష్టం చేసింది.



