
చౌటుప్పల్ గ్రామీణం: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రొల్లగూడెం స్టేజీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం బోల్తా


చౌటుప్పల్ గ్రామీణం: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రొల్లగూడెం స్టేజీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం బోల్తా

Tada Nellore NH 16: రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై-కోల్కతా ప్రధాన రవాణా కారిడార్ జాతీయ రహదారి (NH-16) విస్తరణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఎన్హెచ్-16 పరిధిలోని తడ–నెల్లూరు విభాగంతో

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఫేక్ గోల్డ్ ముఠా యవ్వారం గుట్టురట్టయింది. ఏడేగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. 2.8 కేజీల నకిలీ బంగారు పూసల దండతో పాటు ఇన్నోవా కారు, రెండు కత్తులు

5 గంటల్లో చేరేలా.. రూ.707 కోట్లతో నేషనల్ హైవే పనులు ముదిగుబ్బ నుంచి కదిరికి ఫోర్లైన్ జంక్షన్గా మారనున్న మలకవేముల క్రాస్ అనంతపురం: ప్రస్తుతం జిల్లా నుంచి రాజధాని అమరావతి, విజయవాడకు వెళ్లాలంటే

రూ.50 లక్షల బడ్జెట్, రెడీ టు మూవ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ, రెడ్ బ్రిక్స్తో కట్టిన అత్యంత నాణ్యమైన కట్టడం, క్లబ్ హౌస్ సౌకర్యం, ముంబయి నేషనల్ హైవే పక్కన ఉండటం, 25 నిమిషాల వ్యవధిలో గచ్చిబౌలి ఐటీకి

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తమ సేవా నిరతిని చాటుకుంది. చికాగో చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “అడాప్ట్-ఎ-హైవే” స్వచ్ఛంద సేవా కార్యక్రమం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Vadodara Bus Truck Accident 6 Killed: రాజస్థాన్ లోని వడదొర కోటంబి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు తెల్లవారుజాము సమయంలో చోటుచేసుకుంది. బాలాజీ ట్రావెల్స్ కి చెందిన లగ్జరీ బస్సు, రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును బలంగా వెనకు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రాంతమంతా అరుపులు, కేకలతో మారుమోగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సును కట్ చేసి, లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వారిని ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆదిత్య పటేల్ వెంటనే ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘోర ప్రమాదం కోటంబి హైవేపై జరగడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సహాయక చర్యల వల్ల హైవేపై కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు
Rental Rates: ఉపాధి కోసం మెట్రో నగరాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంచి ఉద్యోగం, ఉపాధి లభించే ప్రాంతాల్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలి, తమకంటూ సొంత ఇల్లు ఉండాలని చాలా మంది

ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సుల కొనుగోలు, డిపోల లీజు వంటి నిర్ణయాల నేపథ్యంలో ప్రైవేటీకరణ చర్చ ముమ్మరంగా సాగుతోంది. దీంతో ఉద్యోగ సంఘాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో

హైదరాబాద్: హయత్నగర్ పరిధిలో పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. లక్ష్మారెడ్డిపాలెం వద్ద రెండు కార్లను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కార్లు పూర్తిగా ధ్వంసం కాగా.. వాటిలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీకవడంతో అధికారులు అప్రమత్తమై హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం.. హైఅలర్ట్