
Telangana SIR: దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలోకూడా సర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్


Telangana SIR: దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలోకూడా సర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్

వెనిజులాలో భూకంపం మరువకముందే మరో షాకింగ్ ఘటన జరిగింది. అఫ్గానిస్తాన్ లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. దాంతో భారత్, పాకిస్థాన్ సహా పలు పొరుగు దేశాలను వణికించింది. రెక్టర్ స్కేలుపై దీని

ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్

పుణెలో యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ విషయం బయటపడింది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సియా గోయల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. జూన్ 18న కేతన్ ను లోహ్ గడ్ కోటపై నుండి క్రిందికి తోసి హతమార్చారు.వివాహం రద్దు కంటే కేతన్ ను చంపేయటమే ఈజీ అని భావించిన సియాసియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి హత్యకు పథకం రచించినట్లు విచారణలో తేలింది. ఇంట్లో తల్లిదండ్రులకు ఈ సంబంధం గురించి చెప్పి వివాహం రద్దు చేయడం కంటే కేతన్ను చంపేయడమే సులభమని సియా భావించినట్లు, అందుకే ఇంత ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పెళ్లి రద్దు కావటంతో పాటు, తనకు మరో మూడేళ్ళు గ్యాప్ దొరుకుతుందని సియా ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.అన్ని కోణాలలోనూ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు పుణె రూరల్ పోలీసులు ఈ కేసును అన్ని కోణాలలోనూ విచారిస్తున్నారు. ఆరు బృందాలు ఏర్పాటు చేసి సియా గోయల్ తల్లిదండ్రులు, సోదరుడు సాహిల్ను విచారించారు. సాహిల్ విచారణలో చేతన్ చౌదరి తనకు తెలుసని, సోదరి ఒక క్రికెట్ మ్యాచ్లో అతనిని పరిచయం చేసినట్లు వెల్లడించాడు. చేతన్ చౌదరితో సియా గోయల్ పరిచయాన్ని, వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యాన్ని గురించి పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. 2,000 సార్లు దాదాపు 238 గంటల పాటు సంభాషణలుగత ఏడాది దీపావళి పార్టీలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. చేతన్, సియా మధ్య జనవరి నుంచి 2,000 సార్లు దాదాపు 238 గంటల పాటు సంభాషణలు జరిగినట్లు కాల్ రికార్డులు చూపిస్తున్నాయి. నిందితులు డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నీ మాటలే నీ శత్రువులు..జీవితంలో ఈ రహస్యాలు బయటపడితే ఇక అంతే! నీ మాటలే నీ శత్రువులు..జీవితంలో ఈ రహస్యాలు బయటపడితే అంతే! Prasanna Yadla 27 June 2026 Pic credit - Pinterest నోట జారిన మాటలను ఎప్పటికి

రాజమౌళి.. ఇండియన్ సినిమా దశ దిశని మార్చిన దర్శకుడు. మన భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటారు. ఇండియన్ సినిమాకి టాలీవుడ్ని ఫేస్ ఆఫ్గా నిలిపారు

Varanasi : : రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా హాలీవుడ్ టార్గెట్ చేసుకొని రాజమౌళి ఈ సినిమాని

ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి నేటి కాలంలో అత్యవసరం. అలాంటి ఆహారంలో ఒక అద్భుతమైన ఎంపిక జొన్న గుగ్గిళ్లు. ఈ సంప్రదాయ రెసిపీ, కేవలం రుచిగా ఉండడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది

విడాకుల తరువాత కూడా ఏదో ఒక రకంగా వైరల్ అవుతున్నారు నాగచైతన్య, సమంత. ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లాడిన ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయలేదు. రకరకాల కారణాల వల్ల గొడవలు జరిగి ఇద్దరు విడిపోయి

Abhishek Sharma : భారత క్రికెట్ జట్టు యువ సంచలనం అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డుతో అంతర్జాతీయ క్రికెట్ ను ఊపేస్తున్నాడు. ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఈ డాషింగ్ ఓపెనర్ విధ్వంసకర

ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకోవడం ద్వారా పలు రికార్డులను

పచ్చి కొబ్బరి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!పచ్చి కొబ్బరి తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! Samatha 26 June 2026 కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మంది పచ్చి కొబ్బరి తినడానికి

అయోధ్య రామాలయం (ayodhya ram mandir) లో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆలయ హుండీల నుంచి కోట్ల రూపాయల నగదును సిబ్బంది పక్కదారి పట్టించినట్లు ప్రత్యేక

ఛత్రపతి సంభాజీనగర్లోని ఓ ప్రైవేట్ డేకేర్ సెంటర్లో ఓ చిన్నారిపై మరో బాలుడు దాడి చేయడం కలకలం రేపింది. 23 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టి, ఏకంగా 25 సార్లు కొరకడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర
Major Shiva Kiran Obituary : హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడంలో, నగర పౌర వసతుల మెరుగుదలకు నిరంతరం శ్రమించిన విశ్రాంత ఆర్మీ అధికారి, ప్రముఖ పర్యావరణవేత్త మేజర్ శివకిరణ్ 61 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు

మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్(26) హత్య కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో కేతన్ అగర్వాల్ కాబోయే భార్య సియా గోయల్(20)

ఈ రోజుల్లో, ఫిట్గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్కు వెళ్తున్నారు. శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని, ఫిట్నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి. అవి

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ జరిగింది. గ్రూప్-ఈ పోరులో ఎవరూ ఊహించని ఒక పెద్ద అద్భుతం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఫుట్బాల్ హిస్టరీలోనే అత్యంత సంచలన

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) శుక్రవారం, జూన్ 26న శాన్ హోసే సివిక్ సెంటర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో కోసం సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ శాన్ హోసె

ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది

దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరో డిజిటల్ వార్ మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక భారీ మీమ్స్ క్యాంపెయిన్ను

ఊహించని విపత్తు విరుచుకు పడింది. వరుస భూకంపాలు... వెనెజువెలాను నిలువెల్లా వణికించాయి. ఈ విపత్తు ధాటికి ఆదేశం అతలాకుతలమైంది. ప్రాణనష్టం కూడా భారీగానే ఉంది. ముఖ్యంగా తీర నగరమైన ‘లా గువైరా’ అయితే

భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెర మీదకు వచ్చే వరకూ నిద్రపోరు. ఎంత పెద్ద స్టార్

ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయంటూ ఉప ప్రధాని అంటోనియో అన్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర విషయాలను తాజాగా తాను రాసిన పుస్తకంలో పంచుకున్నారు. 2023లో భారత్లో పర్యటించిన

Passport-Citizenship Row: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. పాస్ పోర్టు అనేది భారత పౌరసత్వం కిందకు రాదని, అది కేవలం ప్రయాణానికి ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొంది. అంటే మీకు

ఈ రోజు (గురువారం) మరోసారి డెల్సీ రోడ్రిగ్జ్ భూకంపాలపై ప్రకటన చేశారు. మృతుల సంఖ్య 164కు చేరిందని తెలిపారు. 971 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా రాజధాని కరాకస్తో పాటు

మనం గట్టిగా అరిస్తే ఎంత దూరం వినిపిస్తుంది? మహా అయితే వీధి చివర ఉన్న వ్యక్తి వరకు చేరుతుంది. కానీ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఇంజిన్ చేసే శబ్దం స్థాయిలో ఎవరైనా అరవగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

గగన్ విహారి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ పైన ఫొటో చూస్తే ఈ టాలీవుడ్ నటుడిని ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాల్లో ఇతని నటన అద్భుతంగా ఉంటుంది. కాగా చాలా ఏళ్లుగా తెలుగులో

వెనిజులాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత భారీ భూకంపం అక్కడ సంభవించింది. ఒకదాని తర్వాత ఒకటిగా రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించింది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ

సాధారణంగా బజ్జీలకు ఉపయోగించే మిరపకాయలతో నిల్వ పచ్చడి కూడా చేయవచ్చు. “పచ్చి మిరపకాయ ఆవకాయ” అని పిలువబడే ఈ పచ్చడి రుచిలో అమోఘంగా ఉంటుంది. ఇది కారంగా ఉంటుందేమో అని చాలా మంది భయపడవచ్చు, కానీ అసలు కారం

సాక్షి, చేవెళ్ల: రైతులు సహా అన్నివర్గాలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి

FIFA World Cup : ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మయామి వేదికగా నేడు బ్రెజిల్-స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్కు ముందు ఓ విచిత్రమైన జోస్యం సోషల్ మీడియాలో వైరల్గా

కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు Prasanna Yadla 25 June 2026 Pic credit - Pinterest ఈ రోజుల్లో

ఇంటర్నెట్ డెస్క్: రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదని.. మంచి నటుడని పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసించారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. ఇందులో పృథ్వీరాజ్
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-సర్) కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా
సోరియాసిస్ వల్ల కలిగే దురదను తగ్గించడానికి బేకింగ్ సోడా ఎంతో సహాయపడుతుందని NLM అధ్యయనం పేర్కొంది. ఒక అర బకెట్ నీటిలో ముప్పావు కప్పు బేకింగ్ సోడా వేసి కరిగించండి. ఈ నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని

చికెన్ అనేది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం.. భారతదేశంలో ఆదివారం వచ్చిందంటే చాలు, చాలామంది తమ ఇళ్లలో చికెన్ వంటకాలను ఇష్టంగా వండుకుంటారు

మైక్రోసాఫ్ట్ సహ-స్థాపకుడు బిల్ గేట్స్ జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశాలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జూన్ 10న అమెరికా హౌస్ ఓవర్సైట్ కమిటీ నిర్వహించిన బంధిత సమావేశంలో బిల్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరు ఇక భక్తజన సంద్రం కాబోతోంది. ఇక్కడ వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం కాబోతోన్నాయి. గురువారం నుండి 29వ తేదీ వరకు అయిదు రోజుల పాటు
రోజుకు చాలా సార్లు అద్దంలో చూసుకుంటూ ఉంటున్నట్లయితే మీ రూపం గురించి అతిగా ఆలోచిస్తున్నారని అర్థం. పింపుల్స్, చిన్న చిన్న చర్మ మార్పుల్ని పెద్ద లోపంగా భావిస్తున్నట్లయితే మీరు రూపం గురించి అతిగా

ముంబై మేయర్ రీతూ తావ్డే ఫుట్పాత్పై ఉండి అధికారులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అటు వైపు నడుచుకుంటూ వచ్చాడు. రీతూ తావ్డే కళ్ల ముందే తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడిపోయాడు. ఇంటర్నెట్ డెస్క్: నైరుతి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Mahesh Babu : మహేష్ బాబు మీడియా ముందుకు, అభిమానుల ముందుకు చాలా తక్కువగా వస్తారని తెలిసిందే. తన సినిమాల ప్రమోషన్స్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లేదా ఒకటి రెండు సార్లు కనిపిస్తారు. ప్రస్తుతం మహేష్

గుడ్లు ఎక్కువగా తింటే ప్రమాదమా?గుడ్లు ఎక్కువగా తింటే ప్రమాదమా? 24 June 2026 TV9 Telugu TV9 Telugu గుడ్లు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాల్లో ఒకటి. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లతో పాటు విటమిన్ ఎ

ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందు ఒక భారీ ట్రేడ్ డీల్ జరిగింది. రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగి వచ్చాడు. ఈ మార్పు కోసం అతడు తన జీతంలో రూ.12 కోట్ల తగ్గుతున్నా కూడా పంత్
.webp)
అందమైన చెర్రీ బ్లోసమ్స్, అద్భుతమైన సాంకేతికత, విభిన్నమైన సంస్కృతికి నిలయమైన జపాన్ దేశాన్ని సందర్శించాలని చాలా మంది భారతీయులు ఎన్నో కలలు కంటుంటారు. అయితే, జపాన్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులు

కాసిపేట, జూన్ 24 : అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్లో కొలంబియా నాకౌట్ స్టేజ్కు చేరుకుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ను ఘనా నిలువరించడం గమనార్హం. పనామాపై గెలిచిన క్రొయేషియా తన నాకౌట్ అవకాశాలను సజీవంగా