సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల
Actor ProfilePolitician

సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources12
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దం
Oneindia Telugu24 Jun 2026
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ కేసులో ఇప్పటికే నాగరాజును

సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మార్కాపురం ఎపిసోడ్ పై విచారణ వేగవంతం
Andhra Jyothy24 Jun 2026
సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మార్కాపురం ఎపిసోడ్ పై విచారణ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ బృందం దృష్టి

విశాఖలో విషాదం.. విద్యుదాఘాతానికి గురై బాలుడి మృతి
Andhra Jyothy23 Jun 2026
విశాఖలో విషాదం.. విద్యుదాఘాతానికి గురై బాలుడి మృతి

విశాఖ మధురవాడలోని సాయిరామ్ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విశాఖపట్నం: మధురవాడలోని సాయిరామ్ కాలనీలో

సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం
Oneindia Telugu23 Jun 2026
సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో సంచలనంగా మారిన సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
TeluguOne23 Jun 2026
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

ఏపీలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కేసులో సస్పెన్షన్‌కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజును ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచే

అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో
Oneindia Telugu23 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగానే అన్నాదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ చేస్తోంది. అందులో భాగంగా ఈ ఆర్దిక సంవత్సరంలో

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. స్వయంగా ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు
TeluguOne22 Jun 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం.. స్వయంగా ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం (జూన్ 21) దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడులకు ఏపీలో రికార్డు సృష్టించాయి. విజయవాడలో జరిగిన ప్రధాన ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

సాయి కృష్ణ కేసు.. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక సిట్.. సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దం
Samayam Telugu22 Jun 2026
సాయి కృష్ణ కేసు.. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక సిట్.. సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దం

సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్‌ను నియమించింది. ఆయనతో పాటు పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం సమీ, అల్లూరు

కానిస్టేబుల్ ఇంట్లో సీఐ నాగరాజు.. అరెస్ట్ కు రంగం సిద్దం
Sakshi22 Jun 2026
కానిస్టేబుల్ ఇంట్లో సీఐ నాగరాజు.. అరెస్ట్ కు రంగం సిద్దం

సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సంబంధించిన పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఆయన గత మూడు రోజులుగా ఓ కోర్టు హెడ్

ఇక మూడు రోజులు కుండపోత, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక
Oneindia Telugu22 Jun 2026
ఇక మూడు రోజులు కుండపోత, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు

ప.గో.జిల్లా నరసాపురంలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు
Andhra Jyothy22 Jun 2026
ప.గో.జిల్లా నరసాపురంలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31)

సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం
Andhra Jyothy22 Jun 2026
సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం

సస్పెన్షన్ వేటు పడిన కృష్ణ లంక సీఐ నాగరాజును ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక

మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
Vaartha22 Jun 2026
మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్

హైదరాబాద్ లో వర్షం.. మరో రెండు గంటల్లో
Sakshi21 Jun 2026
హైదరాబాద్ లో వర్షం.. మరో రెండు గంటల్లో

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో మోస్తరు

తప్పు చేస్తే ఇక్కడే ఎందుకుంటాను
Sakshi21 Jun 2026
తప్పు చేస్తే ఇక్కడే ఎందుకుంటాను

సాక్షి, విశాఖపట్నం: భార్య రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ స్పందించారు. నా భార్య రాధా గాయత్రి మరణానికి, నాకు ఎలాంటి సంబంధం లేదని.. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు వెల్లడవుతాయని శ్రీచరణ్‌ అన్నారు

సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
Sakshi21 Jun 2026
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు

సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి

మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ ఫొటోలు
Sakshi20 Jun 2026
మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ ఫొటోలు

హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు అయిపోయింది. తనకు విషెస్ చెప్పినవాళ్లకు థ్యాంక్స్ చెబుతూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. వీటిలో మెరుపు తీగలా కనిపించింది. మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు

హైదరాబాద్ లో భారీ వర్షం
Sakshi20 Jun 2026
హైదరాబాద్ లో భారీ వర్షం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌ బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ మణికొండ, నానక్‌ రామ్‌గూడ, కొండాపూర్‌లో కుండపోత వర్షం పడింది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో

ముద్దబంతిలా మెరిసిపోతున్న భావన ఫొటోలు
Sakshi20 Jun 2026
ముద్దబంతిలా మెరిసిపోతున్న భావన ఫొటోలు

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన భావన.. ప్రస్తుతం మలయాళం వరకే పరిమితమైంది. లేటెస్ట్ ఫొటోల్లో పసుపు డ్రస్‌లో మెరిసిపోతూ కనిపించింది. చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ (ఫొటోలు) ‘నాగబంధం’ మూవీ

చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ ఫొటోలు
Sakshi20 Jun 2026
చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ ఫొటోలు

త్వరలో 'లెనిన్' మూవీతో థియేటర్లలోకి రాబోతున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. మనాలి ట్రిప్‌లో ఉంది. మంచులో చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తోంది. చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ (ఫొటోలు) ‘నాగబంధం’ మూవీ

హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్ పై సంచలన ఆరోపణలు
NTV Telugu20 Jun 2026
హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్ పై సంచలన ఆరోపణలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హలో ఇండియా’ అంటూ ఎక్స్

హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్
Oneindia Telugu20 Jun 2026
హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్

ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న లాకప్ డెత్ లు, ఇందులో పోలీసుల ప్రమేయం నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఇవాళ ఓ సంచలన ట్వీట్ చేశారు. హలో ఇండియా!!! చట్ట పాలన స్థానంలో భయానక పాలన

షాకిచ్చిన వైష్ణవి చైతన్య.. భాగ్యశ్రీ ఎంజాయ్
Sakshi20 Jun 2026
షాకిచ్చిన వైష్ణవి చైతన్య.. భాగ్యశ్రీ ఎంజాయ్

గ్లామరస్‌గా కనిపించి షాకిచ్చిన వైష్ణవి చైతన్య మంచులో చిన్నపిల్లలా భాగ్యశ్రీ బోర్సే ఎంజాయ్ ‘నాగబంధం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌లో మెరిసిన నభా నటేష్ (ఫొటోలు) పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల

అసలు సాయికృష్ణ బతికున్నాడా ? చనిపోయాడా ? ప్రభుత్వానికి పేర్ని నాని డిమాండ్
Vaartha20 Jun 2026
అసలు సాయికృష్ణ బతికున్నాడా ? చనిపోయాడా ? ప్రభుత్వానికి పేర్ని నాని డిమాండ్

Saikrishna Case : విజయవాడలో సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ బతికున్నాడా? లేక చనిపోయాడా? అనే విషయాన్ని ప్రభుత్వం తక్షణమే స్పష్టం

అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు
Sakshi20 Jun 2026
అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు

సాంకేతికాభివృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు అభయ్‌ కరందికర్‌ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్‌ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల

భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి
Sakshi20 Jun 2026
భయపెట్టే పాలనకు ముగింపు పలకాలి

సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. చట్టపాలనను ‘భయపాలన’ భర్తీ చేస్తోంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీలోని కూటమి పాలనపై మండిపడుతూ ట్వీట్‌ చేశారు

గుంటూరులో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ
Sakshi20 Jun 2026
గుంటూరులో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ

సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు

కూటమి నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు
TeluguOne20 Jun 2026
కూటమి నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడలో చోటుచేసుకున్న సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీస్ కస్టడీలోనే ఈ ఘోరం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, ప్రభుత్వంపై

సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి
Sakshi20 Jun 2026
సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి

తాడేపల్లి: ‘‘సాయికృష్ణ బతికున్నాడా? చనిపోయాడా? అనేది చెప్పాలి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు. శనివారం తాడేపల్లిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ అదృశ్యంపై తల్లి

సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ
Andhra Jyothy20 Jun 2026
సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల విచారణ

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సాయికృష్ణ డెడ్‌బాడీని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు ఉండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు

సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. స్వర్గపురి శ్మశాన వాటికలో సీఐ తనిఖీలు.. ఆ మూడు రోజుల్లో 3 అనాథ
10TV Telugu20 Jun 2026
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. స్వర్గపురి శ్మశాన వాటికలో సీఐ తనిఖీలు.. ఆ మూడు రోజుల్లో 3 అనాథ

సాయికృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరం. స్వర్గపురి శ్మశానంలో రికార్డుల తనిఖీ. ఎలక్ట్రికల్ ఆపరేటర్ బాషా అరెస్ట్. SaiKrishna Case: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ(SaiKrishna Case) కేసులో

క్రిమినల్ కేసులు.. 2017లోనే రౌడీషీట్.. సాయికృష్ణ క్రిమినల్ హిస్టరీ
TeluguOne20 Jun 2026
క్రిమినల్ కేసులు.. 2017లోనే రౌడీషీట్.. సాయికృష్ణ క్రిమినల్ హిస్టరీ

విజయవాడలో సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు వెనుక ఉన్న నేర చరిత్ర, దానికి అంటుకున్న రాజకీయ రంగులు చూస్తుంటే సామాన్య ప్రజలు విస్మయం

రాజధాని నిర్మాణంలో అంతా అవినీతే
Eenadu20 Jun 2026
రాజధాని నిర్మాణంలో అంతా అవినీతే

డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపణ మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో వైకాపా ఎంపీలు ఈనాడు, దిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం

గాదె సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. ప్రీ ప్లాన్ మర్డర్
Zee Telugu19 Jun 2026
గాదె సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. ప్రీ ప్లాన్ మర్డర్

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్
NTV Telugu19 Jun 2026
సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్

Sai Krishna Missing Case: సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌పై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం

సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి
AP7AM19 Jun 2026
సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం, అలాగే క్రాంతికుమార్ అనుమానాస్పద మృతి కేసులపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సాగుతున్న పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సాయికృష్ణ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళ్లి పరామర్శించే వరకు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. "గత నెల 28వ తేదీనే అడ్వకేట్ కనకదుర్గ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయినా సరే బాధ్యులైన పోలీసులపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? జగన్ ఆ కుటుంబానికి అండగా నిలబడేందుకు వెళ్తే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా? అంటే రాష్ట్రంలో లాకప్ డెత్ జరిగిందని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లే కదా" అని ప్రశ్నించారు. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన తర్వాతే అసలు కథ ప్రారంభమైందని, కేవలం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని మండిపడ్డారు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సదరు సీఐ పెట్టిన థర్డ్ డిగ్రీ టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ రెండు మరణాల వెనుక సీఐతో పాటు ఇంకా చాలా మంది ఉన్నతాధికారుల హస్తం ఉందని, వారందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన ఫొటోలు, కాళ్లపై ఉన్న గాయాల దృశ్యాలు ఫేక్ అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న ప్రచారాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. "అవి ఫేక్ ఫొటోలు అయితే సాయికృష్ణను బతికుండగా చూపించండి. ఒకవేళ నేను చూపించిన ఆధారాలు తప్పు అయితే నాపై లీగల్‌గా కేసు పెట్టుకోండి. చనిపోయిన సాయికృష్ణ కుటుంబం తాము జనసేన పార్టీ వారమని స్వయంగా

రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. చంద్రబాబుతో భేటీ తర్వాత సాయికృష్ణ కుటుంబం
Samayam Telugu19 Jun 2026
రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. చంద్రబాబుతో భేటీ తర్వాత సాయికృష్ణ కుటుంబం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబునాయుడును శుక్రవారం కలిశారు

సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా
Sakshi19 Jun 2026
సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా

సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ

ఇకపై సెన్సర్ టెస్టింగ్ విధానం పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్
Eenadu19 Jun 2026
ఇకపై సెన్సర్ టెస్టింగ్ విధానం పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం వెళ్తున్నారా? ఇకపై అక్కడ దళారుల మాయ సాగదు. మధ్యవర్తుల మాట చెల్లదు. ఇతరుల సిఫార్సు నడవదు. కొత్తగా తీసుకొచ్చిన సెన్సర్ టెస్టింగ్ విధానం ట్రాక్‌పై వంద శాతం నైపుణ్యం

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు చంద్రబాబు చెక్
TeluguOne19 Jun 2026
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు చంద్రబాబు చెక్

విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారంలో వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన

సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు
Sakshi19 Jun 2026
సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు

సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా

సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం
SkyC Media19 Jun 2026
సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం

విజయవాడ కృష్ణలాంక పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన గాదె సాయికృష్ణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. సాయికృష్ణ జాడ లేకపోవడంతో ఈ మిస్టరీపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ

సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబం
TeluguOne19 Jun 2026
సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబం

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు
Sakshi19 Jun 2026
ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు

సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్‌సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్‌ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ ఎస్ఎల్ బీసీ సమావేశం
Andhra Jyothy19 Jun 2026
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ ఎస్ఎల్ బీసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 235వ బ్యాంకర్ల సమావేశాన్ని

కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి
TeluguOne19 Jun 2026
కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసు చుట్టూ రోజుకో మలుపు తిరుగుతుండటంతో అసలు ఏం జరిగిందనే దానిపై

సాయికృష్ణ కుటుంబ సభ్యులకు చంద్రబాబు కీలక హామీ
Oneindia Telugu19 Jun 2026
సాయికృష్ణ కుటుంబ సభ్యులకు చంద్రబాబు కీలక హామీ

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన సాయికృష్ణ వ్యహారం లో న్యాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కోరారు. ఇప్పటికే సాయికృష్ణ వ్యవహారం మిస్టరీగా మారింది. అనేక ఆరోపణలు తెర మీదకు

సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం
10TV Telugu19 Jun 2026
సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం

సాయి కృష్ణ ఫ్యామిలీని కలిసిన చంద్రబాబు సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుటుంబాన్ని తీసుకువచ్చారు. Cm Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన