
భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్లను తరచూ రొటేట్ చేసే విధానంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రొటేషన్ పాలసీ వల్ల జాతీయ జెర్సీ అంటే టీమ్ ఇండియా క్యాప్ గౌరవం రోజురోజుకూ


భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్లను తరచూ రొటేట్ చేసే విధానంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రొటేషన్ పాలసీ వల్ల జాతీయ జెర్సీ అంటే టీమ్ ఇండియా క్యాప్ గౌరవం రోజురోజుకూ

సాక్షి, ఢిల్లీ: నీట్ వ్యవహారంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్లో ఆయన వ్యవహారించిన తీరు తనను తీవ్ర అసహానానికి గురిచేసిందన్నారు. ఇటీవల నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఈరోజు( మంగళవారం) ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో ఆయన మాట్లాడుతూ "ప్రశ్నలు అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది. కానీ పరీక్షకు మూడు రోజుల ముందు, విద్యార్థులను భయపెట్టడానికి, వారి సన్నద్ధతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ కోటాలో ఒక కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థుల సన్నద్ధతను దెబ్బతీయడానికి, అరాచకాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నించారు" అని అన్నారు. నీట్ పరీక్ష లీకేజ్తో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల తీవ్ర కలత చెందాను. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రిగా, విద్యార్థి ఆత్మహత్య జరిగిన ప్రతిసారీ నన్ను నేనే తిట్టుకుంటాను. ఈ విచ్ఛిన్నమైన వ్యవస్థను మనం సరిదిద్దాలి. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ విద్యార్థుల ఆత్మహత్యలను వాడుకున్న తీరు నీచమైన రాజకీయాలని మండిపడ్డారు. ప్రస్తుత వ్యవస్థను ఎలా మెరుగుపరచాలనే దానిపై రాహుల్ గాంధీ , కాంగ్రెస్ నుంచి ఇదివరకూ ఒక్క సానుకూల సూచన కూడా తనకు అందలేదన్నారు. ఒక విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్నివిద్యార్థి తండ్రి అభ్యర్థన మేరకే కేటాయించారని మంత్రి స్పష్టం చేశారు. "ఈ విషయం వెలుగులోకి రాగానే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని గంటల్లోనే స్పందించి, కేంద్రాన్ని నాగ్పూర్కు మార్చిందని తెలిపారు. ఈ ఘటనను సైతం రాహుల్ గాంధీ రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కాగా నీట్-యూజీలో పేపర్ లీక్లు, పరీక్షా కేంద్రాల సమస్యలతో సహా జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్.. ప్రభుత్వంపై పదేపదే విమర్శలు గుప్పించాయి. గత వారం కోటాలో విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో గాంధీ మాట్లాడుతూ, పరీక్షా విధానం మోసపూరితంగా ఉందని, విద్యా వ్యవస్థలోని అవినీతి కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని
%20(3).webp)
తెలంగాణ క్రికెట్ ప్రియులను ఎంతగానో అలరిస్తున్న టీజీ20 లీగ్ 2026 (TG20 League 2026) లో మరో హై-స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ నమోదైంది. నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్ జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ
Tata Mutual Fund : దేశంలో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా ఇవి దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తాయని చెబుతుంటారు. ఇక్కడ

భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించే అంశమై బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. వరుస సిరీస్లతో బిజీగా ఉండే భారత క్రికెటర్లకు ప్రతీ ఏడాది ఒక నెలపాటు విశ్రాంతి ఇస్తే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహిస్తున్న 'శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20' లీగ్ సీజన్-1లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా సోమవారం రాత్రి జరిగిన

హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026 (TG20 League) టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. మెదక్ ఫాల్కన్స్ (Medak Falcons)తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ (Warangal Warriors) ఓపెనర్, కెప్టెన్ అమన్రావు

"గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారూ.. నేను ఈ లేఖను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాయడం లేదు. జాతీయ స్థాయిలో ఏఐసీసీ చెబుతున్న సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా తెలంగాణలో మీ సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ జూన్ 22న తన 52వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆయన అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో

తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. సీఎం హోదాలో తొలి బర్త్ డే

హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల

హైదరాబాద్: టీజీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో నల్గొండ నైట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 189/8 పరుగులు చేసింది. దివేశ్ సింగ్ 48, హర్షవర్ధన్ 40*, రాహుల్ బుద్ధి 30, వరుణ్

హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026 సీజన్ రెండో మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ - నల్గొండ నైట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నల్గొండ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189
Aspirants Miss NEET UG Re Exam in Bengaluru : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వివాదాల అనంతరం, నిన్న అత్యంత కఠిన నిబంధనల మధ్య దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, నేటికీ ఆరు గ్యారంటీలను నెరవేర్చలేక పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు (Ramachander Rao) విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్

ప్రపంచ క్రికెట్లో చాలా మంది బౌలర్లకు కనీసం ఒక్క బ్యాటర్కైనా బౌలింగ్ వేయడం కష్టంగా ఉంటుంది. ఎంత మంచి బాల్ వేసినా అతను కొట్టేస్తాడు, నా బౌలింగ్లో చాలా ఈజీగా ఆడేస్తాడు.. వీడికి బౌలింగ్ చేయడం కష్టం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ

అఫ్గానిస్తాన్తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మంచి జోష్లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు దూరమయ్యాడు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్తో వన్డేలకు గాయం కారణంగా దూరమైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే

ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ఎంపిక గాయంతో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం సీనియర్లు రోహిత్, కోహ్లీకి చోటు IND vs ENG : భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన వన్డే

Ind Vs Eng 2026: భారత పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆదివారం ఒక కీలక ప్రకటన చేసింది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ

Save The Tigers 3 Review || వెబ్సిరీస్: సేవ్ ది టైగర్స్ 3; నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్

కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మరోమారు తన సొంత పార్టీలోనే తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారారు. జీ-7 సదస్సు వేదికగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ భారతీయ వాణిజ్య నౌకల నావికుల భద్రత గురించి

Save The Tigers Season 3: డిజిటల్ స్క్రీన్పై ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మొదటి రెండు

'సేవ్ ద టైగర్' సిరీస్ నుంచి గతంలో రెండు భాగాలు వచ్చాయి. ప్రియదర్శి .. కృష్ణ చైతన్య .. అభినవ్ గౌతమ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్

Hyderabad: ఒడిశా టు నాందేడ్ గంజాయి స్మగ్లింగ్.. హైదరాబాద్లో చెక్! హైదరాబాద్: ఒరిస్సా బరంపూర్ జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి తీసుకు వెళుతున్న గంజాయిని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ

దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్న ‘నీట్’ ఎగ్జామ్స్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. రీ-ఎగ్జామ్ నిర్వహణలో ఎన్టీఏ చేసిన ఒక వింతైన ఘోర తప్పిదం

Delhi Capitals New Captain: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు సరికొత్త షాక్ తగిలింది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాబోయే సీజన్ కోసం ఒక పెను మార్పునకు శ్రీకారం చుట్టింది

ఐపీఎల్-2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సమూల మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు తమ జట్టు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, డీఎంకే దూరందూరంగా ఉంటున్నాయి. ఈక్రమంలో తాజాపరిణామం ఆసక్తి రేపుతోంది. రాహుల్ గాంధీకి స్టాలిన్ ‘ఎక్స్’లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ

Rahul Gandhi : తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే (DMK), కాంగ్రెస్ కూటమి మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీతో కాంగ్రెస్

Janasena : తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని మణికొండలో నూతనంగా నిర్మించిన పార్టీ రాష్ట్ర

రాహుల్ గాంధీ పుట్టిన రోజున రైతు డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి బొందపెట్టారని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు

– పారిశ్రామికవాడలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలి బూర్గంపహాడ్, జూన్ 19 : పర్యావరణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కోచ్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువీ కోచ్గా చేరనున్నట్లు ఐపీఎల్

Rahul Gandhi birthday: భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శిగా, యువతకు ఆశాకిరణంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిలిచారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్

తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న డీఎంకే-కాంగ్రెస్ మధ్య చిచ్చుపెట్టాయి. ముఖ్యంగా ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచి, ఫలితాల అనంతరం విజయ్ కు

Mumbai BEST bus strike: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (BEST) సంస్థ ఉద్యోగులు శుక్రవారం నుండి నిరవధిక సమ్మెకు

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్తో శనివారం చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది

నేడు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం. ఏఐసీసీ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున బర్త్డే వేడుకలు, సామాజిక కార్యక్రమాలు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు ఆయనకు

Save The Tigers 3 Review : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, సుజాత,పావని, దేవియని.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సిరీస్ సేవ్ ది టైగర్స్ కి సీజన్ 3 వచ్చేసింది. త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ పై శివ

నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం,కృష్ణ చైతన్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత తదితరులు గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా ఈ ముగ్గురు స్నేహితుల జీవితాల

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వదిస్తేనే తాను సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ఎల్బీనగర్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని

తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే పాన్ వరల్డ్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళం, మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్

టాలీవుడ్ సెన్సేషన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ హీరోగా దూసుకుపోతోన్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఓ రేర్ ఫీట్ని సాధించారు

భారత యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్తో ఎంతగా వార్తల్లో నిలుస్తున్నాడో, ఇప్పుడు అతని మానసిక దృఢత్వం గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. ఇటీవల శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన