రూ.5
Actor ProfilePolitician

రూ.5

Total News50
Movie Updates0
Sources14
డీకే శివకుమార్ సీఎం పదవిపై పిటిషన్.. హైకోర్టు సంచలన ఆదేశాలు
Oneindia Telugu16 Jun 2026
డీకే శివకుమార్ సీఎం పదవిపై పిటిషన్.. హైకోర్టు సంచలన ఆదేశాలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకాన్ని, అలాగే ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్రంగా పరిగణించి

ఇన్ స్టా, యూట్యూబ్ ప్రమోషన్లపై ఐటీ శాఖ కన్ను.. ఇన్ ఫ్లుయెన్సర్లూ ట్యాక్స్ కట్టాల్సిందేనా? పన్ను లెక్కలు ఇవే
Samayam Telugu16 Jun 2026
ఇన్ స్టా, యూట్యూబ్ ప్రమోషన్లపై ఐటీ శాఖ కన్ను.. ఇన్ ఫ్లుయెన్సర్లూ ట్యాక్స్ కట్టాల్సిందేనా? పన్ను లెక్కలు ఇవే

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బ్రాండ్ ప్రమోషన్ ద్వారా నగదు, గిఫ్టులు పొందితే కచ్చితంగా కట్టాలి. చట్టం ప్రకారం సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌ను ఒక ప్రొఫెషన్ లేదా బిజినెస్‌గా పరిగణిస్తారు. బ్రాండ్ల

క్లైమాక్స్ ట్విస్ట్ కేక
Telugu Times16 Jun 2026
క్లైమాక్స్ ట్విస్ట్ కేక

Rating: 2.75 ---సూర్య ప్రకాష్ జోశ్యుల కేరళలోని కుజినీలం పోలీస్ స్టేషన్‌. అక్కడ ఎప్పుడూ పెద్దగా కేసులుండవు. చిన్న చిన్న గొడవలు, గ్రామ సమస్యలు తప్ప హత్యలు, దోపిడీలు అక్కడి పోలీసులకు కొత్తే. అలాంటి

రూ.5,932 కోట్ల రైతు రుణమాఫీ
Oneindia Telugu16 Jun 2026
రూ.5,932 కోట్ల రైతు రుణమాఫీ

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూర్చింది. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది. కొద్దిసేపటి కిందటే ఆదేశాలు విడుదల అయ్యాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 14,43,504 మంది రైతులకు లబ్ది కలిగినట్టయింది. 5,932.23 కోట్ల రూపాయల మేర రుణాల నుండి విముక్తి కలగనుంది. ప్రతీ రైతుకూ ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం, రుణం తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.75,000ల పరిమితి వరకు పూర్తి అంటే 100 శాతం రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ తీసుకున్న రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000ల వరకు రుణమాఫీ వర్తింపజేస్తారు. దీని ద్వారా గత ఏడాది కాలంలో పంట రుణాలు తీసుకున్న వారందరికీ కనీసం రూ.35,000 నుండి గరిష్టంగా రూ.75,000ల వరకు పరోక్ష సహాయం చేకూరనుంది. లబ్ధిదారులను వారి భూకమతాల ఆధారంగా చిన్న, సన్నకారు, ఇతర పెద్ద రైతులుగా వర్గీకరించారు. ఇందులో అత్యధికంగా ప్రయోజనం పొందింది చిన్న, సన్నాకారు రైతులే కావడం విశేషం. మొత్తం 8,33,773 మంది రైతులు ఈ కేటగిరీలో ఉన్నారు. వారికి రూ.3,599.67 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. వ్యవసాయంపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న ఈ సాధారణ రైతు కుటుంబాలకు ఈ నిర్ణయంతో చాలా పెద్ద ఉపశమనం లభించింది. చిన్నకారు రైతుల విభాగంలో కూడా భారీ సంఖ్యలో లబ్ధిదారులు ఈ పథకంలో చోటు దక్కించుకున్నారు. మొత్తం 5,16,183

పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే
TV9 Telugu16 Jun 2026
పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై ఈ నెలలో సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన క్రమంలో గోల్డ్

దేవర 2’ అటకెక్కినట్టేనా?.. కొరటాల బర్త్ డే పోస్టర్ తో సరికొత్త అనుమానాలు
Samayam Telugu16 Jun 2026
దేవర 2’ అటకెక్కినట్టేనా?.. కొరటాల బర్త్ డే పోస్టర్ తో సరికొత్త అనుమానాలు

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. 2024 దసరా సీజన్ లో రిలీజైన పార్ట్-1 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. రూ.500 కోట్లకు

నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్
Sakshi16 Jun 2026
నాడు ఆరోగ్య బీమాలో ఏపీ టాప్

గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో సాధ్యం దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కుటుంబాలకు ఆరోగ్య భద్రత రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయ కుటుంబాలన్నీ బీమా పరిధిలోకి గ్రామీణ ప్రాంతాల్లో

హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ.. రూ.50 లక్షల మెఫిడ్రిన్ స్వాధీనం, ఫ్యాక్టరీ సీజ్
Samayam Telugu15 Jun 2026
హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ.. రూ.50 లక్షల మెఫిడ్రిన్ స్వాధీనం, ఫ్యాక్టరీ సీజ్

రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన ఈగల్ టీం.. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేసి.. డ్రగ్స్ ముఠాల ఆట కట్టిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంతోపాటు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం
Andhra Jyothy15 Jun 2026
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం

అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారంనాడు లాంఛనంగా విచారణ ప్రారంభించింది. అయోధ్య: అయోధ్యలోని రామాలయంలో విరాళాల

బంగారు పంట పండింది
Sakshi15 Jun 2026
బంగారు పంట పండింది

బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాలా కాసుల వర్షం కురిసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2020-21 సిరీస్-3 ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించి

రూ.7.24 లక్షలకే ' 85 పెట్రోల్ 'తో నడిచే కారు.. చిన్న ఫ్యామిలీకి బెస్ట్.. మారుతీ సుజుకీ ధరల
Samayam Telugu15 Jun 2026
రూ.7.24 లక్షలకే ' 85 పెట్రోల్ 'తో నడిచే కారు.. చిన్న ఫ్యామిలీకి బెస్ట్.. మారుతీ సుజుకీ ధరల

Flex Fuel Car: ఇప్పుడు ఎక్కడ చూసిన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది 2026, ఏప్రిల్ 1 నుంచే ఈ20 పెట్రోల్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ50, ఈ85, ఈ100

డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. భారీగా మెఫెడ్రోన్ స్వాధీనం
Andhra Jyothy15 Jun 2026
డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. భారీగా మెఫెడ్రోన్ స్వాధీనం

హైదరాబాద్‌లోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. హైదరాబాద్, జూన్15: నగర శివారులోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్
10TV Telugu15 Jun 2026
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏజెంట్ ద్వారా వెళ్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్

No Test No Licence: డ్రైవింగ్ రాకపోయినా పరవాలేదు ఏజెంట్ లు చూసుకుంటారులే, ఎలాగోలా లైసెన్స్ వచ్చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా భావించే వారికి ఇకపై ఆ ఆటలు సాగవు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో పాతుకుపోయిన

హోటల్లో పని చేసిన బీహార్ కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు.. ఎవరంటే
TV9 Telugu15 Jun 2026
హోటల్లో పని చేసిన బీహార్ కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు.. ఎవరంటే

సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు దాటుకుని తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఇప్పుడు మనం

తొందరపాటు నిర్ణయాల వల్ల గందరగోళంలో పడిపోయా.. ఆ డిప్రెషన్ తట్టుకోలేక - నివేదా
Samayam Telugu15 Jun 2026
తొందరపాటు నిర్ణయాల వల్ల గందరగోళంలో పడిపోయా.. ఆ డిప్రెషన్ తట్టుకోలేక - నివేదా

తమదైన నటన, సహజసిద్ధమైన అందంతో వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నటి నివేదా పేతురాజ్ ఒకరు. ‘మెంటల్ మదిలో’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురములో’ వంటి

ఐపీఓకు పేమెంట్స్ సంస్థ.. రూ.6000 కోట్ల సమీకరణ లక్ష్యం.. సెబీ వద్దకు పత్రాలు
Samayam Telugu15 Jun 2026
ఐపీఓకు పేమెంట్స్ సంస్థ.. రూ.6000 కోట్ల సమీకరణ లక్ష్యం.. సెబీ వద్దకు పత్రాలు

Razorpay IPO : ప్రస్తుతం దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా కోట్లల్లో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూపీఐ సేవల్లోకి చాలా సంస్థలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి, ప్రముఖ ఫిన్‌టెక్

మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ
Andhra Jyothy15 Jun 2026
మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ

గొడ్డలి పార్టీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బిడ్డలు డీఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు

మీరు సొంతూళ్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించాలా..? ఈ 5 బిజినెస్ లలో ఏదో ఒకటి ట్రై చేయండి
Asianet News Telugu15 Jun 2026
మీరు సొంతూళ్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించాలా..? ఈ 5 బిజినెస్ లలో ఏదో ఒకటి ట్రై చేయండి

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగం, దాని నుంచి వచ్చే జీతం మీద ఆధారపడటం చాలా కుటుంబాలకు కష్టంగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కుటుంబ అవసరాల నేపథ్యంలో అదనపు ఆదాయం సంపాదించడం తప్పనిసరి

ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం
Andhra Jyothy15 Jun 2026
ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం

గనులు, లోహాలు, ఇంధన రంగ సంస్థ అయిన ప్రముఖ వేదాంత గ్రూప్‌ డీమర్జర్ ప్రక్రియ పూర్తయింది. విభజిత నాలుగు కొత్త కంపెనీలు సోమవారం బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. గనులు

సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలి
Namasthe Telangana15 Jun 2026
సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలి

– ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య – పీవీకే-5 గని గేట్ మీటింగ్‌లో ఐటీయూసీ హెచ్చరిక రుద్రంపూర్, జూన్ 15 : సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంస్థ వ్యాప్తంగా సమ్మె తప్పదని

జేబులో రూ.500 పెట్టుకొని ముంబై వచ్చి..ఇప్పుడు బాలీవుడ్ నే ఏలుతుంది ఈ హీరోయిన్
Zee Telugu15 Jun 2026
జేబులో రూ.500 పెట్టుకొని ముంబై వచ్చి..ఇప్పుడు బాలీవుడ్ నే ఏలుతుంది ఈ హీరోయిన్

Disha Patani Net Worth: చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ (గాడ్‌ఫాదర్) లేకుండా, కేవలం స్వయంకృషితో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి దిశా పటానీ. కేవలం రూ.500లతో ముంబైలో అడుగుపెట్టిన ఆమె, నేడు కోట్ల

రూ.5-6 వేల కోట్ల ఐపీఓకు రేజర్ పే రెడీ
Eenadu15 Jun 2026
రూ.5-6 వేల కోట్ల ఐపీఓకు రేజర్ పే రెడీ

Razorpay IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ రేజర్‌పే తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (Razorpay IPO) వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను కాన్ఫిడెన్షియల్‌ రూట్‌లో సెబీకి

ఏపీలో పేదవారికి శుభవార్త.. రూ.లక్ష నుంచి రూ.50వేల వరకు ఇస్తారు, ఉచితంగానే.. మంత్రి కీలక ప్రకటన
Samayam Telugu15 Jun 2026
ఏపీలో పేదవారికి శుభవార్త.. రూ.లక్ష నుంచి రూ.50వేల వరకు ఇస్తారు, ఉచితంగానే.. మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2029నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి . రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి

ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది
AP7AM15 Jun 2026
ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది

పెట్టుబడుల విషయంలో భారతీయులకు బంగారంపై ఉన్న నమ్మకం చాలా ప్రత్యేకమైనది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఆదుకునేది బంగారమే అన్న భావన చాలా కుటుంబాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది

ఏఐ’ వాడి.. టెక్ దిగ్గజాలను కోర్టులో ఓడించి
Eenadu15 Jun 2026
ఏఐ’ వాడి.. టెక్ దిగ్గజాలను కోర్టులో ఓడించి

సోషల్‌ మీడియా అడిక్షన్‌ కేసులో ఇటీవల మెటా, యూట్యూబ్‌లకు కాలిఫోర్నియా కోర్టు రూ.56 కోట్ల జరిమానా విధించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ల డిజైన్‌ కారణంగా ఓ యువతి సామాజిక మాధ్యమాలకు బానిసైందని, దానివల్ల ఆమె మానసిక

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. రాకా’ ఇంకా వెనక్కి వెళ్లిపోతుందా
Samayam Telugu15 Jun 2026
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. రాకా’ ఇంకా వెనక్కి వెళ్లిపోతుందా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం 'రాకా'కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు

పేలిన బంగారం ధరలు.. ఊహించని విధంగా భారీగా పెరుగుదల.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయంటే
TV9 Telugu15 Jun 2026
పేలిన బంగారం ధరలు.. ఊహించని విధంగా భారీగా పెరుగుదల.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయంటే

ఆదివారం తగ్గిన బంగారం ధరలు.. సోమవారం ఒక్కసారిగా షాకిచ్చాయి. మరోసారి ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఇరాన్ అధికారులు దీనిని ధృవీకరించిన

పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
AP7AM14 Jun 2026
పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, ఈ దుర్ఘటన గురించి

కువైత్ లో వైభవంగా బాలకృష్ణ జన్మదినోత్సవం
Andhra Jyothy14 Jun 2026
కువైత్ లో వైభవంగా బాలకృష్ణ జన్మదినోత్సవం

కువైత్‌లోని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు దేశవిదేశాలలో ఎందరో అభిమానులు ఉన్నారు

మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా
Andhra Jyothy14 Jun 2026
మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా

మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకు వక్ఫ్ బోర్డు భరోసా ఇస్తుందని ఆ శాఖ సంక్షేమ, న్యాయ, వక్ఫ్, ఉర్దూ అకాడమి శాఖల మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ స్పష్టం చేశారు. విజయవాడ, జూన్14: మైనార్టీ విద్యార్థుల

శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే
Asianet News Telugu14 Jun 2026
శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే

బాలీవుడ్‌లోని ఫేమస్ హీరోయిన్లలో ఒకరైన శిల్పాశెట్టికి 51 ఏళ్లు నిండాయి. ఆమె 1975 మంగళూరులో పుట్టారు. శిల్ప తన కెరీర్‌ను మోడలింగ్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె

రాజ్ ఠాక్రే పుట్టినరోజు కానుక.. ముంబైలో టూవీలర్లకు పెట్రోల్ పై రూ.5 తగ్గింపు
AP7AM14 Jun 2026
రాజ్ ఠాక్రే పుట్టినరోజు కానుక.. ముంబైలో టూవీలర్లకు పెట్రోల్ పై రూ.5 తగ్గింపు

పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్య వాహనదారులకు ఉపశమనం కల్పించే దిశగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత రాజ్ ఠాక్రే పుట్టినరోజు

రాజ్ ఠాక్రే పుట్టిన రోజు.. టూ వీలర్స్ యజమానులకు బంపర్ ఆఫర్
Andhra Jyothy14 Jun 2026
రాజ్ ఠాక్రే పుట్టిన రోజు.. టూ వీలర్స్ యజమానులకు బంపర్ ఆఫర్

రాజ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా ‘మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన’ టూ వీలర్ యజమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇంటర్‌నెట్ డెస్క్: రాజ్ ఠాక్రే పుట్టిన రోజు

హాంకాంగ్ టు గచ్చిబౌలి.. ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులే టార్గెట్, సరికొత్త దందా
Samayam Telugu14 Jun 2026
హాంకాంగ్ టు గచ్చిబౌలి.. ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులే టార్గెట్, సరికొత్త దందా

నిరుద్యోగ యువత అమాయకత్వాన్ని, ఐటీ ఉద్యోగుల అత్యాశను ఆసరాగా చేసుకుని మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలు సరికొత్త రూపాల్లో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి

బదిలీల పేరుతో బేరాలు
Andhra Jyothy14 Jun 2026
బదిలీల పేరుతో బేరాలు

ఆరోగ్య శాఖలోని డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బదిలీల పేరుతో బేరాలకు తెరతీశారు. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నప్పటికి అధికారులు.. ఆరోగ్య శాఖలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దందా ఏడీల నుంచి రూ.15

రేపు హైదరాబాద్లో కాక్రోచ్' నిరసన కు పోలీసుల అనుమతి
Vaartha13 Jun 2026
రేపు హైదరాబాద్లో కాక్రోచ్' నిరసన కు పోలీసుల అనుమతి

CJP Protest in Hyderabad : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో

గంటల్లోనే ఒప్పందమన్న పాక్ .. కాదన్న ఇరాన్
Eenadu13 Jun 2026
గంటల్లోనే ఒప్పందమన్న పాక్ .. కాదన్న ఇరాన్

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య ఈ ఆదివారం (జూన్‌ 14న) శాంతి ఒప్పందం జరగే అవకాశం ఉందని పాకిస్థాన్‌ (Pakistan) ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఆ వెంటనే ఎలక్ట్రానిక్‌ సంతకాలు, సాంకేతిక

రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు
AP7AM13 Jun 2026
రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు

పదవీ విరమణ అనంతరం రూ. 50 లక్షల మూలధనంతో ప్రశాంత జీవనం గడపాలనుకునే వారికి, ఆ డబ్బుతో ఏం చేయాలనే ఒక ప్రధాన సందేహం ఎదురవుతుంటుంది. నెలవారీ ఖర్చులకు అవసరమైన ఆదాయాన్ని పొందుతూనే, ద్రవ్యోల్బణం బారి నుంచి

ఖమ్మం బాధిత బాలికకు నెలనెలా రూ.50,000 పెన్షన్ ఇవ్వాలి అంటూ కవిత డిమాండ్
Vaartha13 Jun 2026
ఖమ్మం బాధిత బాలికకు నెలనెలా రూ.50,000 పెన్షన్ ఇవ్వాలి అంటూ కవిత డిమాండ్

Khammam Victimized Girl : ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన అత్యంత హృదయ విదారకరమని, సమాజం తలదించుకునేలా ఉందని బీఆర్‌ఎస్ (BRS) నాయకురాలు కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు

రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన కల్కి హీరోయిన్ .. దిశా పటానీ స్టోరీ
Asianet News Telugu13 Jun 2026
రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన కల్కి హీరోయిన్ .. దిశా పటానీ స్టోరీ

టాలీవుడ్‌ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది దిశా పటానీ. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో మళ్లీ టాలీవుడ్‌కి కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. నేడు బర్త్ డే

ట్రంప్ బర్త్ డే.. వైట్ హౌస్ లో కేజ్ ఫైట్ ’.. రూ.500 కోట్ల ఖర్చు
Eenadu13 Jun 2026
ట్రంప్ బర్త్ డే.. వైట్ హౌస్ లో కేజ్ ఫైట్ ’.. రూ.500 కోట్ల ఖర్చు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తన 80వ పుట్టిన రోజును ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అధ్యక్ష భవనంలో యూఎఫ్‌సీ (UFC) ‘కేజ్‌ ఫైట్‌’ను

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క మృతి
Oneindia Telugu13 Jun 2026
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వారం రోజులుగా కనిపించని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. పాప ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన ప్రయత్నాల్లో కీలకమైన పెంపుడు

రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు
AP7AM13 Jun 2026
రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు

నెలకు రూ.1.7 లక్షల వేతనం పొందుతున్న 25 ఏళ్ల యువతి, విడాకులు తీసుకుంటున్న తరుణంలో రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సలహా

బంగారం ధరలపై సీన్ రివర్స్.. మరోసారి పెరిగిన ధరలు.. ఒకేసారి ఎంతంటే
TV9 Telugu13 Jun 2026
బంగారం ధరలపై సీన్ రివర్స్.. మరోసారి పెరిగిన ధరలు.. ఒకేసారి ఎంతంటే

బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలైన క్రమంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా

అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్.. ష బ్బీర్ అలీ సాబ్ నిజాయితీగా చెప్పిండు
Namasthe Telangana13 Jun 2026
అమ్ముడుపోయే పార్టీగా కాంగ్రెస్.. ష బ్బీర్ అలీ సాబ్ నిజాయితీగా చెప్పిండు

KTR | కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది.. డబ్బులు పెట్టి పదవులు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో వేములవాడ

ట్రైన్ లేటుగా వస్తే రైల్వే శాఖ ఫైన్ కడుతుందా? కన్జుమర్ కోర్టు ఏం చెప్పిందంటే
Asianet News Telugu13 Jun 2026
ట్రైన్ లేటుగా వస్తే రైల్వే శాఖ ఫైన్ కడుతుందా? కన్జుమర్ కోర్టు ఏం చెప్పిందంటే

ట్రైన్‍లో కావొచ్చు, బస్సులో కావొచ్చు...టికెట్ లేని ప్రయాణం నేరం. లేదంటే జరిమానా, జైలు శిక్ష ఉంటుందని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెడతారు. ఈ నిబంధన కేవలం ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందా? ట్రైన్

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ
Andhra Jyothy13 Jun 2026
సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను

హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కు షాక్.. రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు
Oneindia Telugu13 Jun 2026
హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కు షాక్.. రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు

హైదరాబాద్‌లో చెరువుల సంరక్షణ మరియు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికారులకు తాజాగా తెలంగాణ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెంగళరావునగర్‌లోని సర్వే నంబర్ 45లో ఉన్న

ఆ సినిమా హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేకపోతున్నా.. ఆ సినిమా రూ.500 కోట్లు కొట్లాల్సింది.. కానీ
TV9 Telugu13 Jun 2026
ఆ సినిమా హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేకపోతున్నా.. ఆ సినిమా రూ.500 కోట్లు కొట్లాల్సింది.. కానీ

సినీరంగంలో లేడీ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేశారు నందినీ రెడ్డి. అలా మొదలైంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత ఓ బేబీ మూవీతో మరోసారి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి

హైడ్రా కమిషనర్ కు హైకోర్టు షాక్.. రంగనాథ్ కు భారీ జరిమానా విధింపు
NTV Telugu13 Jun 2026
హైడ్రా కమిషనర్ కు హైకోర్టు షాక్.. రంగనాథ్ కు భారీ జరిమానా విధింపు

Telangana High Court: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు షాక్‌ ఇచ్చింది.. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంలో జాప్యం చేయడం, పలుమార్లు

ర 5 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in