మంది మృతి
Actor ProfilePolitician

మంది మృతి

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources10
పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అతడే
Eenadu28 Sept 2026
పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అతడే

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లష్కరే తయ్యిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను కీలక సూత్రధారిగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ

శ్రీ లంక జైలులో అల్లర్లు.. 25 మంది మృతి... 100 మందికి పైగా ఖైదీలకు తీవ్ర గాయాలు
Zee Telugu28 Sept 2026
శ్రీ లంక జైలులో అల్లర్లు.. 25 మంది మృతి... 100 మందికి పైగా ఖైదీలకు తీవ్ర గాయాలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

మంది మృతి, 100 మందికి తీవ్ర గాయాలు
Oneindia Telugu27 Sept 2026
మంది మృతి, 100 మందికి తీవ్ర గాయాలు

శ్రీలంకలోని ఓ ప్రధాన జైలులో ఖైదీల మధ్య జరిగిన రగడ తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు డ్రగ్స్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఈ గొడవలో నలుగురు జైలు గార్డులతో సహా మొత్తం 25 మంది మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో శ్రీలంక జైళ్ల చరిత్రలోనే అది అత్యంత ఘోరమైన, అత్యంక ప్రాణాంతకమైన జైలు ఘర్షణగా అధికారులు సోమవారం ప్రకటించారు.చిక్కెంట్రుకలకు గిన్నెలు, బోళ్లు, బఠాణీలు.. వేల కోట్ల దందా!పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొలంబోకు ఉత్తరాన ఉన్న నెగొంబో ప్రాంతంలోని ప్రధాన జైలులో ఆదివారం సాయంత్రం ఈ ఘర్షణ ప్రారంభమైంది. వేలాది మంది ఖైదీలు ఉన్న ఈ జైల్లోని రెండు డ్రగ్స్ ముఠాల మధ్య మొదలైన గొడవ రాత్రంతా కొనసాగి రణరంగంగా మారింది. ఈ అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నించిన నలుగురు జైలు గార్డులు కూడా ఖైదీల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయానికి పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.గాయపడిన జైలు సిబ్బందితో పాటు ఖైదీలను తక్షణమే నెగొంబోలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్ పుష్ప గంలత్ మీడియాతో మాట్లాడుతూ.. తమ వైద్య కేంద్రానికి ఇప్పటివరకు 25 మృతదేహాలు వచ్చాయని.. గాయపడిన 100 మందికి పైగా ఖైదీలు, గార్డులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. బాధితుల్లో కొందరికీ తుపాకీ గాయాలు కాగా.. మరికొందరిక పదునైన ఆయుధాల కోతలు, తీవ్రమైన గాయాలయ్యాయని ఆమె పేర్కొన్నారు. జైలు లోపల కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు కూడా వెల్లడించారు.కేంద్ర మంత్రులకు మోదీ మార్క్ షాక్!మరోవైపు జైలులో ఘర్షణల వార్త వ్యాపించడంతో పక్కనే ఉన్న మహిళా ఖైదీల విభాగంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. తమను కూడా వెంటనే విడుదల చేయాలంటూ ఆదివారం రాత్రి మహిళా ఖైదీలు జైలు భవనం పైకప్పు పైకి ఎక్కి నిరసనకు దిగారు. ఈ క్రమంలో భవనం పైకప్పులోని ఒక భాగం

కరూర్ కి మళ్లీ సీఎం విజయ్.. 41 మంది మృతి ఘటన తర్వాత తొలి పర్యటన, బాధితులకు ఓదార్పు
Samayam Telugu24 Sept 2026
కరూర్ కి మళ్లీ సీఎం విజయ్.. 41 మంది మృతి ఘటన తర్వాత తొలి పర్యటన, బాధితులకు ఓదార్పు

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ జూలై 10న కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఇదే కరూర్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గతేడాది జరిగిన ఈ పర్యటనలో భారీ

ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరణ
Eenadu15 Sept 2026
ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ అల్లర్ల కేసు (Delhi riots case 2020)లో అరెస్టయి జైలులో ఉన్న ఉమర్‌ ఖాలిద్‌ (Umar Khalid), షర్జీల్‌ ఇమామ్‌కు దిల్లీ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. వారిద్దరికీ బెయిల్

పాకిస్థాన్ లో ఘోరం.. లోయలో పడిపోయిన బస్సు.. 40 మంది దుర్మరణం, 8 మందికి తీవ్ర గాయాలు
Zee Telugu8 Sept 2026
పాకిస్థాన్ లో ఘోరం.. లోయలో పడిపోయిన బస్సు.. 40 మంది దుర్మరణం, 8 మందికి తీవ్ర గాయాలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కర్ణాటక క్వారీలో ఘోర ప్రమాదం.. స్పందించిన సీఎం డీకే
Sakshi2 Sept 2026
కర్ణాటక క్వారీలో ఘోర ప్రమాదం.. స్పందించిన సీఎం డీకే

బెంగళూరు: బెంగళూరులో ఘోర ప్రమాద ఘటన వెలుగు చూసింది. క్వారీలో బండ రాయి మీద పడి తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డినట్టు సమాచారం. ఈ ఘటనలో మృతులను బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ

బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది దుర్మరణం
Eenadu27 Aug 2026
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది దుర్మరణం

fire accident In Rajasthan| రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ధనవాడ సమీపంలో బుధవారం ఉదయం ఇందౌర్‌కు చెందిన స్లీపర్‌ బస్సు.. ట్రక్కును వెనుక

చరిత్రలోనే కండ్లజూడని పిడుగుల ప్రళయం! 24 గంట్లలో 3 లక్షలు
Oneindia Telugu18 Aug 2026
చరిత్రలోనే కండ్లజూడని పిడుగుల ప్రళయం! 24 గంట్లలో 3 లక్షలు

ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంటే ఎంత భీభత్సంగా ఉంటుందో చెప్పడానికి నెదర్లాండ్స్‌లో తాజాగా సంభవించిన మహా ప్రళయమే నిదర్శనం. ఆకాశం ఒక్కసారిగా అగ్నిగోళమైంది. మేఘాలు శత్రువులపై దండెత్తినట్టుగా భూమిపైకి

ఫ్లాట్ గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
Sakshi12 Aug 2026
ఫ్లాట్ గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద

డిగ్రీల సెగ.. 1300 మంది మృతి
Oneindia Telugu12 Aug 2026
డిగ్రీల సెగ.. 1300 మంది మృతి

ప్రకృతి ప్రకోపానికి ఐరోపా ఖండం విలవిలలాడుతోంది. జూన్ 21 నుంచి మొదలైన భీకరమైన వడగాల్పులు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ప్రాణనష్టాన్ని, విధ్వంసాన్ని మిగిల్చాయి. సాధారణంగా ఆహ్లాదకరమైన

ఫ్రాన్స్ లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి
Sakshi10 Aug 2026
ఫ్రాన్స్ లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి

పారిస్: ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అధిక వేడులతో వడ గాలుల కారణంగా దాదాపు 1,000 మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశం ప్రకటించింది. అదే విధంగా జర్మనీ, స్పెయిన్

కుప్పకూలిన హెలికాప్టర్ .. 14 మంది మృతి
Eenadu10 Aug 2026
కుప్పకూలిన హెలికాప్టర్ .. 14 మంది మృతి

సౌదీ అరేబియాలోని రాస్ తానూరాలో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 14 మంది మృతి చెందారు. ఈ హెలికాప్టర్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కోకు చెందినదిగా గుర్తించారు. ఘటనా స్థలిలో

ఫ్రాన్స్ లో వడగాలులు.. 1000 మంది మృతి
Andhra Jyothy9 Aug 2026
ఫ్రాన్స్ లో వడగాలులు.. 1000 మంది మృతి

ఫ్రాన్స్‌లో వడగాలుల కారణంగా జూన్ 24 నుంచి ఆదివారం వరకూ 1000 మంది మరణించారని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రభుత్వ అంచనాలకు మించి ఈ అదనపు మరణాలు సంభవించాయని తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: భానుడి

ఫ్రాన్స్ లో కుప్పకూలిన విమానం.. 11 మంది మృతి
Sakshi9 Aug 2026
ఫ్రాన్స్ లో కుప్పకూలిన విమానం.. 11 మంది మృతి

పారిస్ : ఫ్రాన్స్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తోంబ్లైన్ నగర సమీపంలో సమీపంలో పారాచూట్ సంస్థకు చెందిన ఒక పౌర విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు

కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది మృతి
Oneindia Telugu9 Aug 2026
కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది మృతి

సౌదీ అరేబియాలోని రాస్ తనురా ప్రాంతంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని సౌదీ స్టేట్ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది. హెలికాప్టర్ లో ఉన్న అందరూ మృతి

ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి
Andhra Jyothy9 Aug 2026
ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి

ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం కుప్పకూలిన ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తాంబ్లైన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం

శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు
Oneindia Telugu3 Aug 2026
శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు

వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయంలో ఆ కుటుంబం కళ్లముందే కుప్పకూలిన భవనం.. ప్రాణాల కోసం అల్లాడుతున్న వందలాది మంది.. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో వెలుగు చూసిన ఒక అద్భుతం ఇప్పుడు

వామ్మో మళ్లీ భూకంపం, 920 మంది మృతి
Oneindia Telugu31 Jul 2026
వామ్మో మళ్లీ భూకంపం, 920 మంది మృతి

భూమాత ఉగ్రరూపం, ప్రకృతి ప్రకోపం, నేలమట్టమైన భవనాలు.. శ్మశానాలను తలపిస్తున్న శిథిలాల.. ఎటు చూసిన మృత్యువు విలయతాండవం.. ఇది వెనిజువెలా తాజా పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో

వెనెజువెలా విలయం.. 50 వేల మంది ఆచూకీ గల్లంతు
Sakshi30 Jul 2026
వెనెజువెలా విలయం.. 50 వేల మంది ఆచూకీ గల్లంతు

వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నాలుగు రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వరుస

ఫిలీప్పీన్స్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కెల్ మీద ఏకంగా 6.7 తీవ్రతగా నమోదు
Zee Telugu28 Jul 2026
ఫిలీప్పీన్స్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కెల్ మీద ఏకంగా 6.7 తీవ్రతగా నమోదు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై
Andhra Jyothy27 Jul 2026
ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై

ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్‌లను ప్రయోగించింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. నిన్న రాత్రి రష్యాపై ఉక్రెయిన్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy23 Jul 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. ఇప్పటివరకు 188 మంది మృతి, 1500 మందికి గాయాలు కూలిన వేలాది భవనాలు, శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుని ఉంటారని అనుమానం

వెనిజులాలో భూకంప విలయం.. 164 మంది మృతి
AP7AM21 Jul 2026
వెనిజులాలో భూకంప విలయం.. 164 మంది మృతి

వరుస భూకంపాల ధాటికి వెనిజులాలో ఇప్పటి వరకు 164 మంది చనిపోయినట్లు గుర్తించారు. మరో 971 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య

మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి
Eenadu19 Jul 2026
మంది మృతి.. మోదీ దిగ్భ్రాంతి

Venezuela Earthquakes| ఇంటర్నెట్‌డెస్క్‌: వెనెజువెలాలో సంభవించిన వరుస భూకంపాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మంది వరకు గాయపడ్డారని

వెనిజులాలో ప్రళయం.. 7.5 తీవ్రతతో భూకంపం, 10,000 మంది మృతి? కూలిన భవనాలు, భీతిల్లుతున్న జనం
Zee Telugu18 Jul 2026
వెనిజులాలో ప్రళయం.. 7.5 తీవ్రతతో భూకంపం, 10,000 మంది మృతి? కూలిన భవనాలు, భీతిల్లుతున్న జనం

Venezuela Earthquake Photos: వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పదివేల మంది మృతి చెంది ఉండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వరుసగా రెండుసార్లు భూకంపాలు

లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు
Oneindia Telugu18 Jul 2026
లక్ష మంది మృతి? ఎమర్జెన్సీ ప్రకటించిన దేశాధ్యక్షురాలు

ప్రకృతి సృష్టించిన భీభత్సానికి వెనిజులా దేశం అతలాకుతలమైంది. బ్యాక్-టు-బ్యాక్ సంభవించిన భయంకరమైన భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా వందలాది భవనాలు కుప్పకూలడంతో.. ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని (State

కూలిన పైకప్పు 8 మంది మృతి.. శిథిలాల కింద 45 మంది
Sakshi14 Jul 2026
కూలిన పైకప్పు 8 మంది మృతి.. శిథిలాల కింద 45 మంది

పశ్చిమబెంగాల్: కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్‌ పైకప్పు కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద మరో 45 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహాయకు

భానుడి భగభగలకు 18 మంది మృతి.. స్కూళ్లు కూడా క్లోజ్
Oneindia Telugu8 Jul 2026
భానుడి భగభగలకు 18 మంది మృతి.. స్కూళ్లు కూడా క్లోజ్

యూరప్‌లో వేడిగాలుల తీవ్రత మరోసారి ప్రజారోగ్య సంక్షోభంగా మారుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, యూకే సహా పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ

ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు
Andhra Jyothy3 Jul 2026
ఖతార్ ఎల్ఎన్ జీ ప్లాంట్ లో పేలుడు.. మృతుల్లో భారతీయులు

ఖతార్‌లో రాస్ లఫాన్ ఎల్ఎన్‌జీ గ్యాస్ కాంప్లెక్స్‌లో ఆదివారం సంభవించిన పేలుడులో 13 మంది మృతి చెందారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: ఖతార్‌లో

లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
AP7AM2 Jul 2026
లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్‌లోని పురానియా ప్రాంతంలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనంలోని కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటల కారణంగా 14 మంది ప్రాణాలు

లఖ్ నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Andhra Jyothy1 Jul 2026
లఖ్ నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

లఖ్‌నవూలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా

కోచింగ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, ప్రాణాలు కాపాడుకునేందుకు పైఅంతస్తుల నుంచి కిందకు దూకేన
Samayam Telugu1 Jul 2026
కోచింగ్ సెంటర్ లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, ప్రాణాలు కాపాడుకునేందుకు పైఅంతస్తుల నుంచి కిందకు దూకేన

Lucknow Coaching Centre Fire : ఉత్తర్‌ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో సోమవారం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే అలీగంజ్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా

కోచింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
Eenadu1 Jul 2026
కోచింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్‌లో ఓ కోచింగ్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనం కిందిభాగంలో తొలుత మంటలు చెలరేగాయి. తర్వాత పైఅంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్‌కు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో కాల్పుల కలకలం జనం పరుగులు, ఒకరి అరెస్టు
Vaartha19 Jun 2026
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో కాల్పుల కలకలం జనం పరుగులు, ఒకరి అరెస్టు

Shooting at New York : గురువారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో పర్యాటకులు, సందర్శకులు మరియు స్థానికులతో కిక్కిరిసి ఉన్న రద్దీ కూడలి మధ్యలో తుపాకీ కాల్పులు జరిగాయి. తుపాకీ కాల్పుల శబ్దం వెంటనే

అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు
TeluguOne16 Jun 2026
అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని

కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి
TeluguOne16 Jun 2026
కుప్ప కూలిన అమెరికా బీ52 బాంబర్.. ఎనిమిది మంది మృతి

అమెరికా రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన, యుద్ధ విమానంగా పేరుగాంచిన బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన ఈ

కుప్పకూలిన సైనిక విమానం.. 8 మంది మృతి వీడియో
Oneindia Telugu16 Jun 2026
కుప్పకూలిన సైనిక విమానం.. 8 మంది మృతి వీడియో

ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సైనిక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 8 మంది సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా

బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి
Sakshi14 Jun 2026
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి

సోలాపూర్‌: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్‌ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు

జోహన్నెస్ బర్గ్ లో మారణహోమం.. 12 మంది మృతి
Sakshi10 Jun 2026
జోహన్నెస్ బర్గ్ లో మారణహోమం.. 12 మంది మృతి

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో మంగళవారం అర్ధరాత్రి వేళ కాల్పుల కలకలం చేటుచేసుకుంది. ఈస్ట్‌ జోహన్నెస్‌బర్గ్‌లోని క్లీవ్‌ల్యాండ్‌ పరిధిలో ఉన్న జంపర్స్ ఇన్‌ఫార్మల్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం.. 8 మంది మృతి
Samayam Telugu8 Jun 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం.. 8 మంది మృతి

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ

ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
Sakshi6 Jun 2026
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ

ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి
10TV Telugu6 Jun 2026
ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి

Sahara Desert Tragedy : సహారా ఎడారిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోయింది.. దీంతో రోజుల తరబడి ఎడారిలో ఉండటంతో విపరీతమైన వేడి, ఉక్కపోతతోపాటు నీటి

సహారా ఎడారిలో విషాదం.. దాహంతో 49 మంది మృతి
Andhra Jyothy6 Jun 2026
సహారా ఎడారిలో విషాదం.. దాహంతో 49 మంది మృతి

ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏడారిలో నీరు దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. సహారా ఎడారి మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ట్రక్ చెడిపోయింది. ఆఫ్రికాలోని నైజర్ దేశంలో ఘోర విషాదం

ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు రోగులు సజీవ దహనం, ఊపిరాడక విలవిలలాడిన బాధితులు
Zee Telugu4 Jun 2026
ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు రోగులు సజీవ దహనం, ఊపిరాడక విలవిలలాడిన బాధితులు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
Sakshi3 Jun 2026
కువైట్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో
Sakshi3 Jun 2026
ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ముచ్చటగా మూడోసారి.. ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి
Sakshi3 Jun 2026
ముచ్చటగా మూడోసారి.. ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా
Sakshi3 Jun 2026
ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు
Sakshi31 May 2026
భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని