తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన వాక్చాతుర్యం, తిరుగులేని ఎనర్జీతో బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రస్థానం అప్రతిహాసంగా దూసుకుపోతోంది. ఒకవైపు అగ్ర శ్రేణి టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూనే, మరోవైపు వెండితెరపై నటిగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకునే యాంకర్లలో ఒకరిగా దూసుకుపోతున్న శ్రీముఖి.. ఇటీవల కాలంలో ఎక్కడ కనిపించినా ఆమెకు ఎదురవుతున్న ఏకైక ప్రశ్న 'పెళ్లి ఎప్పుడు?'. 33 ఏళ్ల ఈ గ్లామరస్ యాంకర్ వైవాహిక జీవితంలోకి ఎప్పుడు అడుగుపెడుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఒక సినిమా వేడుకలో శ్రీముఖి తన పెళ్లిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.* మా ఇంటి బంగారం Vs ఏ మాయ చేశావే.. ‘బేరాల్లేవమ్మా’ ఆ సినిమా లేకపోతే నేనే లేను: సమంతసమంత ప్రధాన పాత్రలో, ప్రముఖ మహిళా దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ మా ఇంటి బంగారం ’. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో శ్రీముఖి ఒక వినూత్నమైన, కథను మలుపు తిప్పే కీలక పాత్రను పోషించారు. జూన్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్రబృందం భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన శ్రీముఖి వేదికపై మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. స్టేజ్పై శ్రీముఖి తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. "ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలో ప్రధాన పాత్రధారి సమంతకు పెళ్లి జరిగింది. ఇప్పుడు ఎన్నో విశేషాలు దాటుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకుని, పెద్ద బ్లాక్బస్టర్ హిట్ అయిన తర్వాత నా పెళ్లి కూడా జరగాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అని మనసులోని మాటను
మండపం

Ttd big update on salakatla jyeshtabhishekam: ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలో జూన్ 28న
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి, టీటీడీకి కానుకలు, విరాళాలు సమర్పిస్తుంటారు. భక్తులు బంగారం, వెండి, డబ్బులు, విలువైన వస్తువులు, వాహనాలు అందజేస్తారు. మరికొందరు భక్తులు టీటీడీ

కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాత హంపిలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన విఠల ఆలయం అనేక అద్భుతాలకు నెలవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత స్తంభాల గురించి. గట్టి గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ స్తంభాలను

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ లక్ష్య దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. ఆదివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి

భారత్ లో అత్యంత సుదీర్ఘ కాలంపాటు నిరంతరాయంగా సేవలందించిన ప్రధానిగా రికార్డు సృష్టించారు నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే నేతలు సమావేశమై మోదీని సన్మానించారు. ఈ మేరకు కేంద్ర

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఆయన ప్రధానిగా 12 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్న ఎన్నికైన ప్రధానమంత్రిగా

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు దిల్లీ వెళుతున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి దిల్లీ వెళతారు. భారత్ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి

ఘాట్ రోడ్డు మూసివేయడంతో.. శ్రీకనకదుర్గ నగర్ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్ ప్రాంతాల నుంచి

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం మహా మండపంలో