
Nellore Crime: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) జిల్లాలో అత్యంత కలచివేసే ఘోర విపత్తు సంభవించింది. జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు


Nellore Crime: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) జిల్లాలో అత్యంత కలచివేసే ఘోర విపత్తు సంభవించింది. జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

Kishan Reddy at Srisailam: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబా దేవి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రానికి కేంద్ర బొగ్గు

Shabbir Ali : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ (Shabbir Ali) కు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) నుంచి షోకాజ్ నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మహిళలపై అనుచిత

CJP Protest : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్

Himayat Sagar: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా నగర తాగునీటి వనరులైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది

KTR Vs Revant : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాల్-ప్రతిసవాళ్ల పర్వం మరింత హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరిస్తే తాను

Hanamkonda: సమాజంలో శాంతిభద్రతలను కాపాడి, బాధితులకు అండగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి బేధ్యతారహితంగా ప్రవర్తించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి, ఆమె కాపురాన్ని కూల్చి, శారీరకంగా లొంగదీసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ అరాచకానికి ఒడిగట్టిన హనుమకొండ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండకు చెందిన ఒక యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న రోజుల్లో ఒక యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, కొన్నాళ్ల తర్వాత దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో.. సదరు మహిళ 2022 మార్చిలో తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్ కుమార్ బాధితురాలికి పరిచయమయ్యాడు. నీకు న్యాయం చేస్తానని నమ్మబలికిన ఎస్ఐ, ఆమెను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. తనకు తెలిసిన లాయర్తో మాట్లాడించి, ఆమె భర్త నుండి చట్టబద్ధంగా విడాకులు ఇప్పించాడు. Read also: AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా భర్త నుండి విడిపోయిన తర్వాత ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని ఎస్ఐ రాజ్కుమార్ నమ్మించాడు. ఆ సాకుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సదరు మహిళ రెండు సార్లు గర్భం దాల్చగా.. బలవంతంగా అబార్షన్ చేయించాడు. రోజులు గడుస్తున్నా పెళ్లి ప్రస్తావన ఎత్తకపోవడంతో బాధితురాలు నిలదీసింది. దీంతో ఎస్ఐ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. గతంలో రహస్యంగా రికార్డ్ చేసిన ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా, ఆమె ఉద్యోగం చేసే ఆఫీస్కు ఫోన్ చేసి వేధించడమే కాకుండా, ఆమె మొబైల్ నంబర్ మరియు లొకేషన్ను అక్రమంగా ట్రాక్ చేస్తూ నిఘా పెట్టాడు. అనుమానంతో మానసిక వేధింపులకు గురిచేస్తూ