
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రకటనతో పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు చల్లారుతున్నాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీ (India Advisory)ని


ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రకటనతో పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే ఉద్రిక్తతలు చల్లారుతున్నాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీ (India Advisory)ని

అణు కేంద్రాల పరిశీలనకు ఇరాన్ అంగీకరించింది: ట్రంప్ తోసిపుచ్చిన టెహ్రాన్ వాషింగ్టన్: ఇరాన్లోని అణు కేంద్రాల పరిశీలన విషయంలో వాషింగ్టన్, టెహ్రాన్ తాజాగా పరస్పరం భిన్న స్వరం వినిపించాయి. నిరుడు బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఆ కేంద్రాల్లో తనిఖీల కోసం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్స్పెక్టర్లను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అందుకు కట్టుబడి ఉండకపోతే ఆ దేశంతో మునుముందు చర్చలే ఉండవని పేర్కొన్నారు. ఆయన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఐఏఈఏ ఇన్స్పెక్టర్లను తాము అనుమతించే షెడ్యూలు ఏదీ ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్ బఘాయీ మంగళవారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. యుద్ధం శాశ్వతంగా ముగిశాక ఇరాన్ తమను గౌరవించాలని, అప్పుడే పశ్చిమాసియాలో శాంతి కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. శ్వేతసౌధంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అమెరికాను ఇరాన్ గౌరవిస్తే, సమస్యలకు తావే ఉండదని వ్యాఖ్యానించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకోవడాన్ని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించనని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఆ దేశం భవిష్యత్ ఒప్పందాలకు కట్టుబడి ఉండకపోతే.. అవసరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. ఆర్థిక మాంద్యం కంటే అణ్వాయుధాలతోనే ముప్పు ఎక్కువని వ్యాఖ్యానించారు. టెహ్రాన్తో స్విట్జర్లాండ్లో జరిగిన చర్చలను అమెరికా రైతులకు దక్కిన విజయంగా ఆయన అభివర్ణించారు. తమ దేశం నుంచి మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమలను ఇరాన్ కొనుగోలు చేస్తుందని జోస్యం చెప్పారు. అందుకు అంగీకరిస్తే.. జప్తు చేసిన ఆ దేశ ఆస్తులను విడుదల చేస్తామన్నారు. ఇరాన్లో ప్రస్తుతం మానవతా సంక్షోభం నెలకొందని, దానికి సహాయం చేయడం అవసరమని వ్యాఖ్యానించారు. హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉందని ట్రంప్ తెలిపారు. ఆ జలసంధిలో ఒక్కరోజులోనే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని, ఇది ఆల్టైమ్ రికార్డు అని పేర్కొన్నారు. చమురు ధరలు తగ్గుతున్నాయని, ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా మారిందని ‘ట్రూత్

సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. పుప్పాలగూడలోని కంచి కేఫ్, నల్లగండ్లలోని కోడికూర

అనుబంధ గుర్తింపు లేకున్నా.. ప్రైవేటు కాలేజీల్లో జోరుగా ప్రవేశాలు తనిఖీల నివేదికలు ఇచ్చామంటున్న జిల్లా అధికారులు బోర్డు బృందాలు మళ్లీ తనిఖీ చేయాల్సిందేనంటున్న కార్యదర్శి సాక్షి, హైదరాబాద్

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక

FSSAI: దేశవ్యాప్తంగా ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఫుడ్

ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఆహార తయారీ, ప్రాసెసింగ్

Dhaka Summons Indian Envoy : భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ అగ్రశ్రేణి సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ను ఢిల్లీలోని

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష రద్దు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఈ నెల 21న రీటెస్ట్ భద్రతా ఏర్పాట్లపై కేంద్ర
Dhaka Summons Indian Envoy : భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ అగ్రశ్రేణి సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ను ఢిల్లీలోని

హైదరాబాద్ నగర శివారు లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నివాసం ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా వలస

ఇంటర్నెట్ డెస్క్: ట్రైన్లో ప్రయాణించే సమయంలో టికెట్తో పాటు లగేజీ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే చాలా మంది