
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల పునరుద్ధరణకు భారీ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ భారీ నిధులను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి, జూన్ 23: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధ్వర్యంలోని శ్రీవాణి


తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల పునరుద్ధరణకు భారీ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ భారీ నిధులను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి, జూన్ 23: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధ్వర్యంలోని శ్రీవాణి

Good News To Employees: రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత, పౌర సరఫరాల శాఖ, సమాచార శాఖ మంత్రి పార్థ సారధి మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు

ఏపీలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) ఉద్యోగులకు (Employees) పలు గుడ్ న్యూస్ లు చెప్పింది. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న పెన్షన్ విధానం మార్పు, రిటైర్మెంట్ వయస్సు పొడిగింపు వంటి కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరబోతోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్..!ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో 01-09-2004కు ముందు నోటిఫికేషన్లు జారీ అయ్యి, అనంతరం ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సుమారు 11,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. వారి పదవీ విరమణ అనంతర జీవితానికి, కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తెలిపింది. పవన్ కు మీరే అండ..! మంత్రులకు తేల్చిచెప్పేసిన చంద్రబాబు..!మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును సైతం 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెరగనుంది. దీనిని జనవరి 1, 2022 నుండి పాత తేదీతో (retrospective effect) వర్తింపజేస్తూ, అప్పటి నుండి విశ్రాంతి పొందిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సర్వీస్ రూల్స్ సవరించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
.webp)
ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. కేబినెట్ సంచలన నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా

భారీగా పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం. ముప్పై ఐదు వేల ఉద్యోగాలు. రిటైర్మెంట్ వయస్సు రెండు సంవత్సరాల పెంపు. Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ యువ సంచలనం, యూనివర్స్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) జాతీయ జట్టులో అరంగేట్రం చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో అతడు టీమ్ఇండియా తరఫున తొలి మ్యాచ్
విరాట్ కోహ్లీ .. ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో రికార్డులు అతడి సొంతం. ఛేజ్ మాస్టర్గా పేరుపొందిన విరాట్ కోహ్లీ.. భారత్కు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. ప్రపంచ క్రికెట్లో

Kieron Pollard Fight Asif Mehmood: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్లో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ సోదర ఫ్రాంచైజీ 'ఎమ్ఐ న్యూయార్క్' తరఫున

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా నుంచి చిన్న వయసులో డబ్బు విత్డ్రా చేయడం వల్ల పదవీ విరమణ నాటికి భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, 28 ఏళ్ల వయసులో ఒక

విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అతడు కనీసం 2030 వరకు ఆర్సీబీ తరఫున ఆడటం దాదాపు ఖాయమైంది. "విరాట్ కోహ్లీ మరో 3 నుంచి 4 ఏళ్లపాటు కచ్చితంగా మైదానంలో ఉంటారు" అని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మేనన్

జీవితంలో సంపాదన ముగించి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. ఈ క్రమంలోనే చాలా మంది రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తుంటారు. సమాజంలో ఒక సాధారణ నమ్మకం బలంగా నాటుకుపోయింది

Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఎస్.శ్రీశాంత్ ల మధ్య మైదానంలో ఉన్న పాత శత్రుత్వం మరోసారి బహిర్గతమైంది. గతంలో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్లో వీరిద్దరి మధ్య

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

క్రికెట్ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కోహ్లీ
ఫాఫ్ డుప్లెసిస్ వావ్ అనిపించే ప్రదర్శన చేశాడు. 41 ఏళ్ల వయస్సులో కేవలం 46 బంతుల్లోనే సెంచరీ బాది తనలో ఇంకా సత్తా ఉంది అనిపించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్కు ఎప్పుడో గుడ్ బై చెప్పిన డుప్లెసిస్.. టీ20

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సీఈవో రాజేశ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కనీసం మరో మూడు, నాలుగేళ్లు ఆర్సీబీ
ఐపీఎల్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2025

ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రానుంది జూన్ నెలాఖరులో యూపీఐ, ఏటీఎంలో పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు ఆధార్, బ్యాంకు ఖాతాలకు లింక్ పీఎఫ్ ఫండ్స్ లింక్ తప్పనిసరి పీఎఫ్ బ్యాలెన్స్లో కనీసం 25శాతం

జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధించడం, రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి కల. పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడాలంటే సరైన సమయంలో సరైన చోట

ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక

Sachin Tendulkar : ప్రయాణాలు అంటేనే సరికొత్త జ్ఞాపకాలను అపురూపంగా మార్చుకోవడం. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు చేసే సందడి అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. క్రికెట్ దేవుడు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఎలాన్ మస్క్.. భూ మండలంపైనే ఫస్ట్ ట్రిలియనీర్ గా అవతరించాడు. లక్ష కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో చరిత్ర సృష్టించాడు. 2026, జూన్ 12వ తేదీన ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో

నాగ్పూర్కు చెందిన ఒక రిటైర్డ్ బ్యాంకర్ భార్యపై చూపిన ప్రేమ అందరి హృదయాలను కదిలిస్తోంది. తన భార్యతో కలిసి ప్రపంచ యాత్ర చేయాలనుకున్నారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి కొంత సొమ్ము దాచుకున్నారు. కానీ ఆమె

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ కచ్చితంగా ఆడాలని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. వాళ్లకు కూడా ఆ టోర్నీ ఆడాలనే ఉంది. అందుకోసమే టీ20, టెస్టు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక భారీ గుడ్ న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) ద్వారా రాబోయే రోజుల్లో జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశాలు
.webp)
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ (BBL) లోని ప్రముఖ