
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలో ఉన్న ఆహార భద్రత లోపాలపై అత్యంత తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ది ఇండియా స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక


ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలో ఉన్న ఆహార భద్రత లోపాలపై అత్యంత తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ది ఇండియా స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలోని ఆహార భద్రత, నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా మనకు తెలియకుండానే ఒక సమాంతర భ్రమల్లో బతుకుతున్నామని, దేశంలో ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన వాస్తవాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆమె తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ప్రమోషన్స్ సందర్భంగా ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాజల్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సినిమా కథ, దానికి సంబంధించిన పరిశోధనా పత్రాలు తన వద్దకు వచ్చినప్పుడు దేశంలోని నిజా నిజాలు చూసి తాను షాక్కు గురయ్యానని కాజల్ చెప్పారు. "మన చుట్టూ ఉన్న వాస్తవాలను పట్టించుకోకుండా, మనకు నచ్చిన చిన్న ప్రపంచంలో (బబుల్లో) మనం ఎంతో సౌకర్యవంతంగా బతికేస్తున్నాం. కానీ, నిజానికి ఇది ముమ్మాటికీ కపటత్వమే అవుతుంది. ఈ భయంకరమైన నిజాన్ని సమాజానికి చూపించాల్సిన, దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావించాను. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఇందులో మొదటి అడుగు. ఏదైనా ఒక సమస్య గురించి తెలిసినప్పుడే కదా, దానిని పరిష్కరించడానికి మనం ముందడుగు వేస్తాం. ఈ కథ నా కళ్లు తెరిపించింది. అయితే, సమాజంలోని ఈ చేదు నిజం నన్ను తీవ్రంగా కలచివేసింది" అని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు.నిద్ర లేకుండా ఎన్నో రాత్రులుఈ సినిమా పరిశోధనల్లో తెలిసిన విషయాల వల్ల తాను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపానని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. "నేను షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లాక కూడా ఈ సినిమా కథ గురించే ఆలోచించేదాన్ని

సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) వివాదంలో పాకిస్థాన్ మరోసారి తీవ్రమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగింది. భారత్ కు వ్యతిరేకంగా ఆ దేశ మంత్రులు హెచ్చరికలు జారీ చేశారు. సింధు నదీ జలాల్లో తమ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఉన్న పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనేక చోట్ల

ఇంటర్నెట్డెస్క్: ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. సీషెల్స్ దేశ అత్యున్నత ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ (Guardian of the Blue Horizon)పురస్కారాన్ని ఆయన

ఆహార వ్యాపార రంగంలో నిబంధనల భారాన్ని తగ్గించి, వ్యాపార సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు-2011కు సవరణలు
అంత్యోదయ అన్న యోజన పథకంలో కేంద్రం కీలక మార్పులు తీసుకురానుంది. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఒక్కొక్కరికీ 7 కిలోల ఆహారధాన్యాలు అందజేసేలా మార్పులు చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న 35

దిల్లీ: అంత్యోదయ అన్న యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 7 కిలోల ఆహారధాన్యాలు ఇచ్చేలా పథకంలో మార్పు చేయబోతోంది. 35

సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. పుప్పాలగూడలోని కంచి కేఫ్, నల్లగండ్లలోని కోడికూర

ముంబై: అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం విఫలమైనా, నైరుతి రుతుపవనాలు బలహీన పనితీరు చూపించినా భారత ఆర్థిక వ్యవస్థ... వృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది

ప్రభుత్వాన్ని కోరిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈనాడు, అమరావతి: ఆహార భద్రతా వ్యవస్థలో లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో

విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర

హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని

దిల్లీ: రైలుపెట్టె మరుగుదొడ్డిలో వంటపాత్రల్ని కడగడంపై ఐఆర్సీటీసీకి ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నోటీసు జారీ చేసింది. 12223 లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) ముంబయి- ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్లో క్యాటరింగ్ సిబ్బంది నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇలా టాయిలెట్లో వంటపాత్రల్ని కడగడం వల్ల ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని, ఆహార భద్రత కోణంలోనూ ఇది అత్యంత అభ్యంతరకరమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా తమకు సమాధానమివ్వాలని ఐఆర్సీటీసీకి సూచించింది. ప్రమాణాల ప్రకారం ఆహార వ్యాపార రంగంలో ఉన్నవారు పరిశుభ్రతను ప్రతి దశలోనూ పాటించాలని, పాత్రలు కడిగేటప్పుడూ అది వర్తిస్తుందని గుర్తుచేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు