
Modi – Rahul : అమెరికా (US) దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో


Modi – Rahul : అమెరికా (US) దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో

హర్మూజ్ జలసంధి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ నౌకపై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ (44) మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర

ఇండియాలో ఎడమవైపు, అమెరికా వంటి దేశాల్లో కుడివైపు డ్రైవింగ్ గురించి తెలుసుకోవాలంటే కార్ల ఆవిష్కరణకు ముందు కాలానికి వెళ్లాలి. ఇప్పటి మాదిరిగానే మధ్యయుగంలో కూడా కుడిచేతి వాటంవారే ఎక్కువగా ఉండేవారు. ఈ

TTA: నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుండి 19, 2026 వరకు జరగనున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) మెగా కన్వెన్షన్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ

Stock Market: అంతర్జాతీయ వేదికపై చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయనే వార్తలతో
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బర్మీస్ కొండచిలువల వేట చాలా ప్రసిద్ధి చెందింది. స్థానిక జీవవైవిధ్యానికి పెను ముప్పుగా మారిన ఈ కొండచిలువలను ఏరివేసేందుకు అక్కడి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక

అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచలో శక్తివంతమైన దేశగా ఎదగాలనుకుంటున్న చైనాకు జనాభానే ప్రతిబంధంగా మారింది. చైనాలో జనాభా తగ్గుదలతో దేశాభివృద్ధి పడిపోనుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ ఓ దశలో 1,700 పాయింట్లకు...

అంతరిక్షంలో ప్రయాణించే గుర్తుతెలియని వింత వస్తువులైన యూఎఫ్వోలపై దశాబ్దాలుగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో విడుదల చేసిన కొన్ని వీడియో ఫుటేజీలు.. గ్రహాంతరవాసులపై

ఇరాన్ తో జరుగుతున్న యుద్దంలో అమెరికాకు భారత్ (India) టార్గెట్ గా మారుతోంది. హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకల్ని గతంలో వదిలేసిన అమెరికా.. ఇప్పుడు మాత్రం వరుసగా దాడులకు దిగుతోంది. తాజాగా జరిగిన

ఇంటర్నెట్డెస్క్: ఇరాన్ యుద్ధంలో తనకు సహకరించేందుకు ముందుకురాని ఐరోపా దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. నాటో కూటమికి అందిస్తోన్న సహాయాన్ని కత్తిరించేందుకు ట్రంప్

ఇటీవల ఒమన్ తీరంలో నౌకపై అమెరికా చేసిన దాడిలో విశాఖ వాసి సురేశ్ పట్నాల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున

అమెరికా క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు

Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై వరుస దాడులు కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడుల పై అమెరికా తీరు పట్ల భారతదేశం అత్యంత తీవ్ర అసంతృప్తిని

ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్పై జరిగిన అమెరికా క్షిపణి దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం

ఈ ఏడాది ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న ఎల్ నినో పరిస్ధితులు పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమైనట్లు అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఇవి త్వరలో అత్యంత తీవ్రస్థాయికి

ఇంటర్నెట్ డెస్క్: భారత విదేశాంగ శాఖ మరోసారి దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త (USA diplomat) జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై గత నాలుగు రోజుల వ్యవధిలోనే

భారత విదేశాంగ శాఖ మరోసారి దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. గత నాలుగు రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై అమెరికా మూడు సార్లు దాడులు చేసింది

జెరూసేలం: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్తో డీల్ దాదాపు కొలిక్కివచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. గతంలో కూడా ఆయన పలుమార్లు ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ.. ఈసారి మాత్రం ఒప్పందం

అంతర్జాతీయంగా ఎన్నో శాంతి చర్చలు, ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాలు జరుగుతున్నా కూడా ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో

ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సిబ్బంది

Trump Announcement : అంతర్జాతీయ రాజకీయ యవనికపై అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా, చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని శాంతి చర్చల వైపు అడుగులు వేసింది

Petrol Bunks New Rules : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు మళ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో
%20(1)(1).webp)
అమెరికా వెళ్లాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, ప్రస్తుత రోజుల్లో యూఎస్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ దొరకడం అనేది ఆకాశంలో చుక్కలను పట్టుకోవడమే అవుతోంది. నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి

పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్ను అభ్యర్థించిందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్

ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ తో కలిసి ఐదు నెలలుగా చేస్తున్న యుద్దం ఎప్పుడు, ఎలా ముగించాలో తెలియక మథన పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళాన్ని

Trump Tariffs : అంతర్జాతీయ వాణిజ్యం మరియు దిగుమతి సుంకాల (టారిఫ్స్) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. విదేశాల నుండి అమెరికాలోకి దిగుమతి అయ్యే వివిధ

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా గొప్ప ఘనత సాధించామని మురిసిపోతున్న పాకిస్ఖాన్ దేశానికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ముందు ఉంచిన

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురు కొనుగోలు చేయాలని

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించే దిశగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధ వాతావరణాన్ని ముగింపుకు తెస్తూ శాంతి ఒప్పందం

విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 (FIFA World Cup 2026) ఫుట్బాల్ టోర్నమెంట్కు గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ

ఇంటర్నెట్డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10 శాతం గ్లోబల్ సుంకాలను (10%

సుదీర్ఘ కాలంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఇరాన్ వివాదానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MOU) రూపుదిద్దుకుంటోంది. ఈ తాజా పరిణామాలపై ఇజ్రాయెల్

ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని మరోసారి తేలింది. అమెరికాతో ఇరాన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్కు చెందిన సెమీ అధికారిక మీడియా ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది. టెహ్రాన్, జూన్ 12: ఇరాన్తో

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడనున్నట్లు కన్పిస్తుంది. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. దీంతో ఈ

రష్యా నుంచి చమురు కొనుగోలును అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫిన్లాండ్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 నుంచి రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన రాకెట్, స్పేస్క్రాఫ్ట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్’ (SpaceX) సరికొత్త చరిత్ర సృష్టించింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ
ఇరాన్పై రాత్రికి రాత్రే బాంబుల వర్షం కురిపిస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లేటు ఫిరాయించారు. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఈ వారంలోనే కుదిరే అవకాశం

మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాలపై ఇరాన్ రాజీకి వచ్చినట్లు చెప్పారు. భవిష్యత్లో అణ్వాయుధాల తయారీకి దూరంగా ఉండేందుకు అంగీకరించిందని తెలిపారు. దీనికి సంబంధించి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం గురించి మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్తో గొప్ప డీల్ కుదిరిందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా

ముగ్గురు భారతీయ నావికుల మృతి 10న సెట్టిబెల్లో నౌకపై క్షిపణి ప్రయోగం సముద్రంలో గల్లంతైన ముగ్గురు నావికులు 11న వారి మృతదేహాలు లభ్యం మృతుల్లో ఒకరు విశాఖపట్నం వాసి సురేశ్ న్యూఢిల్లీ, జూన్ 11: అరేబియా

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి కాళ్లబేరానికి తెచ్చుకొనేందుకు ఇరు దేశాలు... ఇరాన్ నీటి శుద్ధి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ గురువారం కూడా కొనసాగింది. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంలో శత్రువును అన్నిరకాలుగా కుంగదీసి... దుబాయి, జూన్ 11: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక
డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండ్ కంట్రోల్ సెంటర్పై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులను చివరి నిమిషంలో రద్దు చేసి, దౌత్య చర్చలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇరాన్ నాయకులతో, ప్రపంచ దేశాలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు

Vizag native killed in US attack : అంతర్జాతీయ జలాల్లో ఉద్రిక్తతలు ఒక తెలుగు కుటుంబంలో కోలుకోలేని తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇటీవల ఒమన్ తీర సమీపంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక (షిప్) పై అమెరికా

US Attack Iran : అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి అత్యంత

అమెరికా వంటి దేశాల్లో ఇంటి యజమానులు ఇప్పుడు కొత్త ఇల్లు కొనడం కంటే ఉన్న ఇంటిని, ముఖ్యంగా వంటగదిని అందంగా మార్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు, మార్కెట్లో ఇళ్ల కొరత