PM Narendra Modi
Actor ProfilePolitician

PM Narendra Modi

Total News11
Movie Updates0
Sources6
భారత్ లో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. దేశం 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలి
10TV Telugu10 Jun 2026
భారత్ లో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. దేశం 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలి

PM Modi : వికసిత్ భారత్ -2047 దిశగా ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. దేశంలో వస్తోన్న పెను మార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మనవైపు చూస్తున్నాయని...

ఎన్డీయే ప్రభుత్వం 12ఏళ్ల పాలన పూర్తి.. మోదీ సర్కార్ సాధించిన ఘనతలివే
10TV Telugu10 Jun 2026
ఎన్డీయే ప్రభుత్వం 12ఏళ్ల పాలన పూర్తి.. మోదీ సర్కార్ సాధించిన ఘనతలివే

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 12ఏళ్ల పాలనలో మోదీ సర్కార్ అనేక ఘనతలను సాధించింది. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు...

పాలనకు కాదు.. ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్న మోదీ
Eenadu10 Jun 2026
పాలనకు కాదు.. ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్న మోదీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ (PM Narendra Modi) రికార్డు సృష్టించారు. దీనిపై

చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిన మోదీకి శుభాకాంక్షలు
Eenadu10 Jun 2026
చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిన మోదీకి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ఎన్నికైన ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నరేంద్ర మోదీ ఒక చరిత్రాత్మక మైలురాయి అధిగమించారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఆయన 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం,...

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. కువైట్ పాలకులకు మోదీ ఫోన్
Eenadu9 Jun 2026
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. కువైట్ పాలకులకు మోదీ ఫోన్

PM Modi | దిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ (PM Narendra Modi) కువైట్‌ పాలకులకు ఫోన్‌ చేశారు. కువైట్‌ (Kuwait) యువరాజు (అమీర్‌) షేక్‌ మెషల్‌ అల్ అహ్మద్‌ అల్‌

131579312
Economic Times8 Jun 2026
131579312

PM Narendra Modi highlighted his government's welfare initiatives over the past 12 years. He stated that India has seen significant transformations, with the welfare of the poor at their core

మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకొన్నా
Eenadu7 Jun 2026
మోదీ ఇచ్చిన వజ్రాన్ని కొనాలనుకొన్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌: జో బైడెన్‌ (Joe Biden) అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) బహూకరించిన 7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రాన్ని అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ (Jill Biden)

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
Andhra Jyothy27 May 2026
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని పోస్టు పెట్టారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీటిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో అవసరం లేకుండా బయట తిరగకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాస్ నీరు అందించాలని, ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. ఇతరులకు తాగునీరు అందించే వారిని అభినందిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి