
PM Modi : వికసిత్ భారత్ -2047 దిశగా ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. దేశంలో వస్తోన్న పెను మార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మనవైపు చూస్తున్నాయని...


PM Modi : వికసిత్ భారత్ -2047 దిశగా ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. దేశంలో వస్తోన్న పెను మార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మనవైపు చూస్తున్నాయని...

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 12ఏళ్ల పాలనలో మోదీ సర్కార్ అనేక ఘనతలను సాధించింది. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు...

ఇంటర్నెట్ డెస్క్: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ (PM Narendra Modi) రికార్డు సృష్టించారు. దీనిపై

హైదరాబాద్: ఎన్నికైన ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నరేంద్ర మోదీ ఒక చరిత్రాత్మక మైలురాయి అధిగమించారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఆయన 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం,...

PM Modi | దిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ (PM Narendra Modi) కువైట్ పాలకులకు ఫోన్ చేశారు. కువైట్ (Kuwait) యువరాజు (అమీర్) షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్
PM Narendra Modi highlighted his government's welfare initiatives over the past 12 years. He stated that India has seen significant transformations, with the welfare of the poor at their core

Prime Minister Narendra Modi paid tribute to the veteran actor. In a post on X, he wrote, Deeply saddened by the passing of veteran actor Shri Salim Kumar Ji

ఇంటర్నెట్ డెస్క్: జో బైడెన్ (Joe Biden) అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) బహూకరించిన 7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రాన్ని అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ (Jill Biden)

Referring to India s estimated GDP growth for the 2025-26 fiscal at 7.7% as good news , PM Narendra Modi on Friday said the country had been able to stay ahead of others at a time of global

PRIME MINISTER Narendra Modi on Friday accused the Congress of spreading chaos and uncertainty and said that people were dissatisfied in the party-ruled states as he referred to the change of guard

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని పోస్టు పెట్టారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్కు గురికాకుండా చూసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీటిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో అవసరం లేకుండా బయట తిరగకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాస్ నీరు అందించాలని, ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. ఇతరులకు తాగునీరు అందించే వారిని అభినందిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి