andhra pradesh rains
Actor ProfileCelebrity

andhra pradesh rains

Total News7
Movie Updates0
Sources2
ఓ వైపు పిడుగులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు.. ఇదేం వాతావరణం బాబోయ్
Samayam Telugu10 Jun 2026
ఓ వైపు పిడుగులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు.. ఇదేం వాతావరణం బాబోయ్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల...

ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు.. ఈ జిల్లాల్లోనే, అక్కడ మాత్రం ఎండలు తప్పవు
Samayam Telugu5 Jun 2026
ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు.. ఈ జిల్లాల్లోనే, అక్కడ మాత్రం ఎండలు తప్పవు

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు విభిన్న వాతావరణం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు తీవ్ర వేడిగాలులు వీస్తాయన్నారు. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

ఆంధ్రప్రదేశ్ పై ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు అలర్ట్
Samayam Telugu4 Jun 2026
ఆంధ్రప్రదేశ్ పై ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 46 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 79 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని తెలిపారు. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ ఎండలతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. నేడు ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండొద్దని సూచించారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడ్డాయి. పార్వతీపురం మన్యం , అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఐఎండీ చెన్నై రీజినల్ హెడ్ డాక్టర్ డి శివానంద ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని అధికారికంగా సందర్శించారు. తుఫాన్‌లు, భారీ వర్షాలు, పిడుగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అవేర్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని సంస్థ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో తెలిపారు. 'సూపర్ ఎల్ నినో' ప్రభావంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వర్షపాతంలో వచ్చే మార్పులు, తీవ్రమైన ఎండలు, మరియు కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ఇరు విభాగాల అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాబోయే సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జగన్ 'మావిగన్'పై పవన్ సెటైర్లు
Vaartha3 Jun 2026
జగన్ 'మావిగన్'పై పవన్ సెటైర్లు

Jagan Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన ‘మావిగన్’ (MAVIGUN) కారిడార్ ప్రతిపాదనపై

జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Vaartha3 Jun 2026
జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

YogAndhra-2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన జీవన శైలి యోగా అని, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ సంకల్పమని

తెలంగాణ లో నా అనే ఉనికి ఉంటె.. ఆంధ్ర లో నా అనే ఉనికి లేదు - పవన్
Vaartha3 Jun 2026
తెలంగాణ లో నా అనే ఉనికి ఉంటె.. ఆంధ్ర లో నా అనే ఉనికి లేదు - పవన్

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా తెలుగు రాష్ట్రాల సామాజిక, రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యంత కీలకమైన మరియు ఆలోచింపజేసే వ్యాఖ్యలు

పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్
Vaartha3 Jun 2026
పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వొద్దు.. కాన్ఫరెన్స్ లో సిఎండి శివశంకర్

APSPDCL CMD Shivashankar: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వకూడదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు, సిబ్బందికి సూచించారు