
టాలీవుడ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! విరాట్ కర్ణ


టాలీవుడ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! విరాట్ కర్ణ

Maa Inti Bangaram: సమంత 'మా ఇంటి బంగారం' మూవీ రివ్యూ.. ఎక్కడో తేడా కొట్టిందే! Maa Inti Bangaram: 'ఖుషీ' సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని టాలీవుడ్లో సమంత నటించిన చిత్రం 'మా ఇంటి బంగారం'

సమంత టైటిల్ రోల్ ప్లే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. సమంత (Samantha) హీరోయిన్గా నటించిన 'ఖుషీ' (Khushi) సినిమా విడుదలై దాదాపు మూడేళ్ళు గడిచిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె జీవితం ఊహకందని మలుపులు తిరిగింది. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలను ప్రారంభించి, గత యేడాది 'శుభం' (Subham) సినిమా నిర్మించింది సమంత. ఇప్పుడు తన భర్త రాజ్ నిడుమోరు (Raj Nidumoru) తో కలిసి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) మూవీని ప్రొడ్యూస్ చేసి, తనే టైటిల్ రోల్ ప్లే చేసింది. ఇప్పటికే సమంతతో 'జబర్దస్త్, 'ఓ బేబీ' (Oh Baby) చిత్రాలు రూపొందించిన నందినీ రెడ్డి (Nandini Reddy) తెరకెక్కించిన 'మా ఇంటి బంగారం' ఎలా ఉందో తెలుసుకుందాం. అనాథ అయిన సువర్ణ (సమంత) డాక్టర్ అనిరుథ్ (దిగంత్ Diganth Manchale)ను పెళ్ళి చేసుకుంటుంది. పెద్దవాళ్ళ అనుమతి లేకుండా సువర్ణను వివాహం చేసుకున్న అనిరుథ్ తన చెల్లెలి పెళ్ళి కోసం తమ్ముడి కోరిక మేరకు మూడేళ్ళ తర్వాత భార్యతో కలిసి సొంతూరు వస్తాడు. పెళ్ళి పూర్తయ్యే లోపు అత్తవారింటి నుంచి మంచి మార్కులు పొంది ఆ కుటుంబానికి చేరువ కావాలన్నది సువర్ణ కోరిక. ఇటువంటి సమయంలో సువర్ణ గతం తెలిసిన ఓ వ్యక్తి ఆమెను గుర్తుపట్టి జైలులో ఉన్న తీవ్రవాది కరుణ (గుల్షన్ దేవయ్య Gulshan Devaiah )కు సమాచారం చేరవేస్తాడు. తనది అనుకున్న సువర్ణ చేజారిపోతోందని తెలిసిన కరుణ జైలు నుండి తప్పించుకుని ఆమె అత్తగారింటికి వచ్చి ఏం చేశాడు? తన గతాన్ని దాచిపెట్టిన సువర్ణ ఎలా ఈ సమస్య నుంచి బయటకు వచ్చింది? రాజకీయ నేపథ్యం కలిగిన అనిరుథ్ తండ్రి రామయ్య రాజు (ఆనంద్)కి స్థానిక రాజకీయ నాయకుడు మధుసూదనరావు (వడ్లమాని

సమంత ప్రస్తుతం ఒకప్పటిలా ఫాంలో లేదు. కరోనా, హెల్త్ సమస్యలు అంటూ సమంత కాస్త వెనకపడ్డారు. చేసిన కొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాల్ని సమంత పెట్టుకున్నారు. రాజ్ నిడిమోరు అందించిన కథ కావడం, నందినీ రెడ్డి దర్శకత్వం, సమంత ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాషా లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఊరించింది చిత్రయూనిట్. మరి ఆ అంచనాల్ని సినిమా అందుకుందా? లేదా? అన్నది చూద్దాం. కథ 90వ దశకం నేపథ్యం. బల్లవరం అనే గ్రామంలో కథ అంతా సాగుతుంది. బల్లవరంలో రాజకీయంగా రామయ్య రాజు (ఆనంద్) ఎంతో పలుకుబడి ఉంటుంది. అతని పెద్ద కొడుకు అనిరుధ్ (దిగంత్) స్వర్ణ (సమంత) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ కారణంతో ఫ్యామిలీ మొత్తం అతడ్ని దూరంగా పెడుతుంది. చెల్లి పెళ్లి కారణంగా అనిరుధ్ తన భార్యతో కలిసి మొదటి సారిగా ఇంటికి వస్తాడు. అదే సమయంలో సీఎం పర్యటన కూడా షెడ్యూల్ అవుతుంది. ఇక స్వర్ణ ఆ ఊరిలో అడుగు పెట్టగానే ఆమె గతం నీడలా వెంటాడుతూ ఉంటుంది. జైల్లో ఉండే కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషులు స్వర్ణను ఝాన్సీ అంటూ వెంటాడుతుంటారు. స్వర్ణ రాకతో ఆ కుటుంబానికి కూడా సమస్యలు వస్తుంటాయి. అసలు ఈ స్వర్ణ ఎవరు? ఆమెని ఝాన్సీ అని ఎందుకు పిలుస్తారు? ఝాన్సీ గతం ఏంటి? ఈ కరుణకి ఝాన్సీకి ఉన్న లింక్ ఏంటి? చివరకు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుంచి స్వర్ణ ఎలా కాపాడుకుంటుంది? రాజ్ నిడిమోరు రైటింగ్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. హిందీలో రాజ్ అండ్ డీకే రాసిన ఎన్నో వెబ్ సిరీస్లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. రాజ్ ప్రస్తుతం సొంతంగా ‘మా ఇంటి బంగారం’ కథ రాసుకున్నాడు

నటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, చైతన్య కృష్ణ తదితరులు స్వర్ణ ఊరఫ్ ఝాన్సీ (సమంత) ఒక అనాధ. చిన్నప్పటి నుంచి తనకు కూడా ఒక పెద్ద కుటుంబం కావాలని కోరుకుంటుంది. అలా ఒక

సమంత అనారోగ్యంతో మూడేళ్ల క్రితం సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తూ ఆమె `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటించింది. `ఓ బేబీ` తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేసిన చిత్రమిది