
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు ఎగబాకి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,216


దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 97 పాయింట్లు ఎగబాకి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,216

వరుసగా నాలుగో రోజూ ఐటీ రంగ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బుధవారం ట్రేడింగ్లో కేపీఐటీ టెక్ షేరు ఏకం గా 17 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికానికి పనితీరు... ముంబై: వరుసగా నాలుగో రోజూ ఐటీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు పుంజుకొని 76,643 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27 బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లు యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి. గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు) అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్ ‘హ్యాంగ్మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు) ‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు) గ్లామరస్గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు) గుడ్ న్యూస్.. కదులుతున్న నైరుతి రుతుపవనాలు పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం ఈ సారి అరే గిరే అని సౌండ్ చేస్తే రౌండ్ పక్కా... మేకప్ మంత్రి అని అన్నది మీ టీడీపీనే.. అనితను చెడుగుడు ఆడుకున్న శ్యామల, నాగమల్లీశ్వరి

గత రెండ్రోజులు నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. గత రెండ్రోజులు నష్టాలను చవిచూసిన దేశీయ

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం, అమెరికా-ఇరాన్ చర్చల ఫలితంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడం మార్కెట్లపై ప్రభావం

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ వంటి ఐటీ స్టాక్స్లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు దోహా

ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలతోనే రోజును ముగించాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలను నష్టాల బాట పట్టించింది. మరోవైపు సోమవారం విదేశీ మదుపర్లు రూ.1350 కోట్ల విలువైన

సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి (94.61) బలహీనపడడం ప్రతికూలంగా మారింది. సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా
ICICI Bank Market Value: అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడం, ఆ తర్వాత చర్చలు కూడా సానుకూలంగా సాగుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంచి లాభాలు నమోదు చేస్తున్నాయి. వరుస సెషన్లలో

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం స్టాక్ మార్కెట్లను శాసిస్తున్న వేళ ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గ్లోబల్ ఏఐ రేసులో ఆధిపత్యం చెలాయించే స్పష్టమైన

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద
NFO: మ్యూచువల్ ఫండ్స్లో కొత్త ఫండ్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రస్తుతం 5 కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఉండగా మరొక స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (SIF) ఉన్నాయి

ఈరోజు స్టాక్ మార్కెట్లో ఆరంభంలో మంచి ఊపు కనిపించింది. కానీ, చివరకు అమ్మకాల ఒత్తిడి పెరగడంతో లాభాలు గణనీయంగా తగ్గాయి. ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో విక్రయాలు పెరగడం మార్కెట్పై ప్రభావం
LIC Shares Fall : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఒకవైపు క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్నాయి. ఇవి యుద్ధం ముందటి

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇవాళ తొలిసారిగా 24,000 మార్కును తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన వృద్ధి దేశవ్యాప్తంగా ఉన్న వేలాది
HDFC AMC NFO : ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) మరో కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ ( HDFC Nifty Auto Index Fund ) అనే న్యూ ఫండ్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు లాభాల బాట

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 197.55 పాయింట్ల లాభంతో

భారతీయ స్టాక్ మార్కెట్లో ఐటీ రంగం ఎప్పుడూ ఒక నమ్మకమైన పెట్టుబడిగా ఉండేది. కానీ 2026 సంవత్సరం భారత ఐటీ దిగ్గజాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లను శాసిస్తున్న నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ ఆధిక్యంలో ఉండటంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ మ్యూట్ ఓపెన్ తర్వాత పెరిగాయి. ఈరోజు ఉదయం 9:35 గంటల సమయానికి నిఫ్టీ 0.19

మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం సూచీలను ముందుకు నడిపిస్తోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి (94.86) కాస్త

స్టాక్ మార్కెట్ నేడు మదుపర్లకు నష్టాలను మిగిల్చింది. సెన్సెక్స్ 893 పాయింట్ల మేర పతనం కాగా నిఫ్టీ 234 పాయింట్ల మేర కోల్పోయింది. ఐటీ రంగంలో నేడు కూడా అమ్మకాలు కొనసాగాయి. ఇంటర్నెట్ డెస్క్: దేశీ స్టాక్
Tata Mutual Fund : దేశంలో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా ఇవి దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తాయని చెబుతుంటారు. ఇక్కడ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై వెంటనే పుంజుకున్నాయి. ఈరోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 16.20 పాయింట్లు ఎగబాకి 23,925 వద్దకు 24,119.10 చేరింది. సెన్సెక్స్(Sensex)

చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఐటీ-ఫార్మా షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రోజులో ఎక్కువ భాగం ఒడుదొడుకులు కనిపించినప్పటికీ చివరికి కీలక సూచీలు

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 291.17 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 77,094.07 వద్ద, నిఫ్టీ 89.80

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు బ్యారెల్ 80 డాలర్లు దిగువన కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లో మరోసారి

శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే
Kirloskar Oil Engines Share Price Today: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నప్పటికీ కొన్ని సార్లు కళ్లుచెదిరేలా రిటర్న్స్ అందిస్తుంటాయి. ఆర్థిక నిపుణుల సలహాతో సరైన స్టాక్ ఎంచుకుంటే అవి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ సెషన్ ను 357.77 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 77,160.67 వద్ద ప్రారంభించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.50

భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ భారీ పతన దిశగా సాగుతున్న వేళ, ఒక ప్రముఖ మల్టీబ్యాగర్ స్టాక్ మాత్రం మదుపరులకు కాసుల వర్షం కురిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. శుక్రవారం నాటి
.webp)
గత ఐదు రోజులుగా వరుస లాభాలతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్ల విజయయాత్రకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (జూన్ 19, 2026) ఉదయం ట్రేడింగ్

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఈరోజు ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 197.60 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 23,970.40

అంతర్జాతీయ భూరాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక ప్రాథమిక శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య
%20(1).webp)
భారతీయ స్టాక్ మార్కెట్ సరికొత్త జోష్తో వారపు తొలి రోజును అద్భుతంగా ప్రారంభించింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెడుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడటంతో దలాల్
భారతీయ స్టాక్ మార్కెట్ నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దలాల్ స్ట్రీట్లో బుల్స్ మునుపెన్నడూ లేని విధంగా చెలరేగిపోయాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 238 పాయింట్లు ఎగబాకి 23,407 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 876 పాయింట్లు పెరిగి 74,701

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 87 పాయింట్లు పెరిగి 23,327 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 358 పాయింట్లు ఎగబాకి 74,274
.webp)
భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. నిఫ్టీ 250 పాయింట్లు, సెన్సెక్స్ 900 పాయింట్ల మేర భారీగా కుప్పకూలిపోవడంతో మదుపరులలో ఆందోళన నెలకొంది. ఇలాంటి క్లిష్ట
.webp)
భారతీయ స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. నిఫ్టీ 250 పాయింట్లు, సెన్సెక్స్ 900 పాయింట్ల మేర భారీగా కుప్పకూలిపోవడంతో మదుపరులలో ఆందోళన నెలకొంది. ఇలాంటి క్లిష్ట

భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. దలాల్ స్ట్రీట్లో ఎలుగుబంటి పంజా విసరడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే రోజు ట్రేడింగ్లో బాంబో స్టాక్

బంగారం, వెండి కొనాలనుకునే వారికి జూన్ 3, 2026 న ఒక అద్భుతమైన శుభవార్త అందింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న వేగవంతమైన ఆర్థిక పరిణామాల వల్ల ఈరోజు దేశీయంగా, అంతర్జాతీయంగా

భారతీయ స్టాక్ మార్కెట్లో తీవ్రమైన అస్థిరత, అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం అనూహ్యమైన ఒరిపిడిని తట్టుకొని నిలబడ్డాయి. సాధారణంగా మార్కెట్