
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా అదిరిపోయే రేంజ్లో బోణీ కొట్టింది. ఫస్ట్ మ్యాచ్లోనే దాయాది పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫుల్ జోష్లో ఉంది. ఇక ఇప్పుడు ఇండియా ఫోకస్ అంతా బుధవారం

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. దాయాది దేశమైన పాకిస్థాన్లోని ఒక పల్లెటూరికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓ ప్రత్యేకమైన బుధవారం రాబోతోంది. ఈ నెల 17న భారత క్రికెట్ (Team India) అభిమానులంతా దాదాపు 12 గంటలపాటు క్రికెట్లో మునిగి తేలబోతున్నారు. ఎందుకంటే ఆ

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బోణీ కొట్టింది. బర్మింగ్హామ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్

మహిళల టీ20 వరల్డ్క్పలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. దాయాది పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లోనే హర్మన్ప్రీత్ సేన అదరగొట్టింది. బ్యాటింగ్లో కాస్త తడబడినట్టు కనిపించినా.... మాంచెస్టర్: మహిళల
పాక్తో మ్యాచ్లో 20 ఓవర్లలో 170 రన్స్ చేసిన భారత్ 68 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్తో అదరగొట్టిన స్మృతి మంధాన చివర్లో 17 బంతుల్లో 34 రన్స్తో మాస్ ఫినిషింగ్ ఇచ్చిన రిచా రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా సరికొత్త రికార్డుతో చెలరేగింది. దాయాది దేశమైన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుత అర్ధసెంచరీతో మెరిసిన మంధనా, భారత్ తరఫున టీ20

మహిళల ప్రపంచకప్లో భారత్ తొలి పోరు నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఢీ రాత్రి 7 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలోనే అత్యంత ఆకర్షణీయమైన భారత్, పాకిస్థాన్