
ఏపీ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ రాజధాని పైన వచ్చే ఎన్నికల్లో తన విధానం ఏంటో ఇప్పటికే స్పష్టం చేసారు. ఇదే


ఏపీ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ రాజధాని పైన వచ్చే ఎన్నికల్లో తన విధానం ఏంటో ఇప్పటికే స్పష్టం చేసారు. ఇదే

తమిళంలో పాపులర్ అయిన హీరోయిన్ బ్రిగిడా సాగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. నటుడు అనంత్తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా

మోదీ 4.0 లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. తాజా లెక్కలు తెర మీదకు వస్తు న్నాయి. అందులో భాగంగా డీలిమిటేషన్.. జమిలి నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమలు చేసి తీరాలని

తమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం విజయ్ పక్కా ప్రణాళికా బద్దంగా తన వ్యూహాలు అమలు చేస్తున్నారు. డీఎంకే- అన్నా డీఎంకే పైన గురి పెట్టారు. విజయ్ కూటమి బలం పెంచుకునే దిశగా అడుగులు

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ ఆతిథ్యమిస్తున్న మూడు దేశాలూ నాకౌట్లో ముందడుగు వేశాయి. రౌండ్ 32లో ఇప్పటికే మెక్సికో, కెనడా గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా కూడా విజయం సాధించి

ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక

భారత్, పాకిస్తాన్ మధ్య సుదీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతూ వస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంశం, ఉగ్రవాదం, చొరబాట్లు మొదలుకుని అనేక అంశాలపై రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దులన్నీ కూడా

తమ నటనతో మెప్పించడం ఒకెత్తయితే... వెండితెరను తన ఆలోచనలతో, సృజనాత్మకతతో శాసించడం మరొకెత్తు. నటులుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న యువ కథానాయకులు రామ్, విశ్వక్షేన్, అడివిశేషు. ఇప్పుడు వీరు మెగాఫోన్ పట్టి యాక్షన్ అంటూ నటుడిగా తెర ముందు.. ‘కట్’ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ తెర వెనక నాయకులుగా నిలబడుతున్నారు. హీరో రామ్ దర్శకుడిగా మారిన నేపథ్యంలో టాలీవుడ్లో ఇంకెవరున్నారో తెలుసా.. మరిన్ని వివరాలకు.. తెరపై నటులు.. తెర వెనుక నాయకులు

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తమకు కలిసొచ్చిన ‘అజ్టెకా స్టేడియం’లో ఇవాళ జరిగిన రౌండ్-32 నాకౌట్ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్ను

Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు పండగే పండగ.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రైతన్నలకు సీఎం రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులు విడుదల అయ్యాయి. వానాకాలం సాగు కోసం ఎదురుచూసే

Duvvada Srinivas Case : దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆయన కనిపించకపోవడంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దువ్వాడ కనిపించడం లేదంటూ గత రెండు రోజులుగా సాగిన సస్పెన్స్కు

హాస్పిటాలిటీ సెగ్మెంట్ లో దిగ్గజం ఓయో (OYO) సంచలనాలకు తెర తీసింది. దీని మాతృ సంస్థ ప్రిజమ్ స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జారీ చేయనుంది. దీని ద్వారా పెద్ద

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మీడియా సమావేశాలను పరిమితం చేయాలన్న తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్లు

గత కొన్నేళ్లలో భారతీయ సినీ పరిశ్రమలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు దేశవ్యాప్తంగా

రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన అల్లర్లపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లు అంటూ ఆరోపించారు. కృష్ణాజిల్లా, జూన్ 29

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు వైసీపీ సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొత్త కార్యక్రమాలకు సిద్దం
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, పబ్లిసిటీ డిజైనర్గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు శ్రీనివాస్ కుమార్ (ఎస్కేఎన్). కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత

తెలుగు సినిమా దశాదిశా మార్చిన సినిమా 'బాహుబలి'. దీని గురించి కొత్తగా ఏం చెబుతాం. రెండు భాగాల్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు వందలసార్లు చూశారు. టీవీ, మొబైల్లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అయితే

సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ

సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామలోని మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్లో భారీ మోసం జరిగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని మాయం చేసిన బ్రాంచ్ మాజీ హెడ్.. వాటి స్థానంలో నకిలీ

వేసవి ఫలాల్లో మామిడి తర్వాత చెప్పుకోదగినది పనసపండు. పనసపండు వేసవి ముగిసిన తర్వాత కూడా దొరుకుతుంది. మన దేశంలో మార్చి నుంచి ఆగస్టు వరకు పనసపండ్లు దొరుకుతాయి. పనస పుట్టినిల్లు ఏ దేశమో సరైన సమాచారం లేదు

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05) నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు) భాగ్యరాజ్కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు) తెరపై

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలుకు రంగం సిద్ధం చేసింది. ఈ పథకాన్ని జులై 15వ తేదీ నుంచి అందుబాటులోకి

హైదరాబాద్: ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా, బ్రాండ్ యొక్క 108వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ఎస్యూవీ ‘ఎయిర్క్రాస్ కంఫర్ట్ ఎడిషన్’ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత

ఇల్లు అమ్మకానికి పెట్టడం చూశాం... భూమి అమ్మడం చూశాం... కానీ ఒక ఊరినే అమ్మకానికి పెట్టడం ఎప్పుడైనా విన్నారా? నిజమే! ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని ‘కూలాడ్డి’ అనే ఊరు ఇప్పుడు కొత్త

కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్–ఇ– జౌహార్ ప్రాంతంలోని ఈ

టీజీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాలమూరు

ప్రకృతి నియమాలకు లొంగని ఒక అద్భుతం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అంతుచిక్కని రహస్యం..! శతాబ్దాలుగా ఎలాంటి చమురు.. అంటే నూనె లేదు..! వత్తి లేదు..! కానీ, నిరంతరాయంగా అగ్ని జ్వాలలు వెలుగుతూనే

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర టీచర్ అర్హత పరీక్షకు (టెట్) సరిగ్గా ఒక రోజు ముందు

కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ.. భారత్లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు) భాగ్యరాజ్కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు) తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు) తిరుమల శ్రీవారి

తిరుమల: వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొన్న కారణంగా అధిక మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.. ఈ

హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) హెచ్చరికలు జారీ చేసింది. టీసీఏ అనుబంధ మహిళా క్రికెటర్లను సంప్రదించడం, వారిపై లైంగిక

భారత్తో పాక్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడటం సంచలనానికి దారి తీసింది. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య దౌత్య

కరోనా వచ్చి వెళ్లిపోయిన తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తిండి, ఫిట్నెస్ చాలా అవగాహన పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్లే బరువు తగ్గుతూ సన్నగా మారిపోయి

నటీనటులకు వయసు అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే దీన్ని కొందరు యాక్టర్స్ నిజజీవితంలోనూ నిరూపిస్తూ ఉంటారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు అలానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్లతో దుమ్మదులిపేశారు. అందుకు

ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం రాత్రి శక్తివంతమైన భూప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా పరిసర ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర

అల్లు అర్జున్ స్నేహితుడు సందీప్ రామినేని నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా 'జోకర్'. హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బన్నీ భార్య స్నేహ, అల్లు అరవింద్, బన్నీవాసు తదితరులు

టీజీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం 13వ మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్, రంగారెడ్డి రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన రంగారెడ్డి రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రంగారెడ్డి

తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయన పార్ధివ దేహానికి రజనీకాంత్, సీఎం విజయ్, మణిరత్నం సహా చాలామంది కోలీవుడ్ సెలబ్రిటీలు నివాళి అర్పించారు. తన సంతాపం తెలియజేశారు. భాగ్యరాజ్కు

హైదరాబాద్: తనకున్న భద్రతను తొలగించడంపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్నేత నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే తన భద్రతను తొలగించారని

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ సీఎం అయిన తరువాత అటు డీఎంకే.. ఇటు అన్నాడీఎంకే పైన గురి పెట్టారు. రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తోందన్న భయాందోళనలకు అటవీశాఖ అధికారులు తెరదించారు. పాఠశాల ఆవరణలో కనిపించిన పాదముద్రలు చిరుతవి కావని అధికారులు

'ఇడుపు కాయితం' అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలాకాలంగా వినిపించే సంప్రదాయ పదం. దీని అర్థం విడాకుల ఒప్పంద పత్రం. ఒకప్పుడు భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకుంటే, కోర్టుల ద్వారా

'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారం కొనుగోలు చేసిన మరుసటి రోజే ఔన్స్కు 62 డాలర్లు

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మెదక్ టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్, హైదారాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో

ర్యాంకుల వారీగా చానల్, సబ్స్క్రైబర్లు (కోట్లలో) జూన్ 12న ‘మిస్టర్ బీస్ట్’, యూట్యూబ్లో 50 కోట్ల సబ్స్క్రైబర్లకు చేరుకున్న మొదటి చానల్గా రికార్డు సృష్టించింది. ఈ చానల్ కంటెంట్ క్రియేటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్రపూరితంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల ఇచ్చిన ఒక

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ రామకృష్ణా రావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై గత కొన్ని రోజులుగా

తిరుమలలో అన్నప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదా లు అందించడమే లక్ష్యమని టీటీడీ...

‘రిప్ కరెంట్’పై రాష్ట్ర తీర ప్రాంతంలో ఇస్రో అధ్యయనం ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధికి కసరత్తు ఈనాడు, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అలల తీవ్రత అధికం. ముఖ్యంగా మృత్యు ప్రవాహంగా పేర్కొనే ‘రిప్ కరెంట్’...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న వేళ శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలను అమలు చేస్తోంది. ఇదే సమయంలో...

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రంగనాయకుల మండపంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దంపతులతో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, మంత్రి అనగాని సత్యప్రసాద్, ఈవో రవిచంద్ర, సీవీఎస్వో మురళీకృష్ణ...

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తిరుమలను సందర్శించారు. ఈ ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకులవారి మండపంలో వేదపండితులు ఆయనకు...

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇటీవలే డిజిటల్ డిస్ ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేయడం వల్ల వేచిచూసే సమయం తగ్గింది. దీంతో ఉచిత రవాణా సేవలను భక్తులు విస్తృతంగా వినియోగిస్తోన్నారు. వీటి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉంటోన్నాయి. ఇటీవలే నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో బస్సును టీటీడీకి విరాళంగా అందజేసింది. దీంతో వీటి సంఖ్య 13కు పెరిగింది. రోజుకు సగటున 300 ట్రిప్పులు నడుస్తున్నాయవి. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం రియల్ టైమ్ బస్ సమాచారం అందించే మొదటి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది.రోజుకు 60 వేల మంది భక్తులు సురక్షితంగా ప్రయాణంరియల్ టైమ్, డిస్ ప్లే మేనేజ్మెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తోన్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చొరవతో డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటయ్యాయి.దీనికోసం హైదరాబాద్ కు చెందిన బీఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందించింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.ఇంధన వినియోగం తగ్గడం..ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీని తగ్గించి కాలుష్య నియంత్రణ దిశగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి, భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది.భక్తుల కోసం రాత్రుల్లో..ప్రస్తుతం రాత్రి 9 నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచనున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు

Click to read full story.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 83,382 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,083 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.లడ్డూ విక్రయాలు నాలుగు లక్షల వరకు రికార్డయ్యాయి. ఒక్కరోజులే 3.97 లడ్లను విక్రయం అయ్యాయి. 2.13 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. అలాగే.. 2,943 మంది అస్వస్థులు కాగా.. వారికి టీటీడీ సకాలంలో వైద్య సహాయాన్ని అందించగలిగింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.కాగా.. లక్షలాది భక్తుల ఆరోగ్యం, శ్రేయస్సు లక్ష్యంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక ఆహార వ్యాపారులకు మూడు రోజుల ఫుడ్ సేఫ్టీపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టాల్స్ నిర్వహణ, హోటళ్లలో పాటించాల్సిన నియమాలు సమగ్ర శిక్షణ ఇస్తారు. పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. మంగళవారం ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభమైంది. దీన్ని టీటీడీ ఆరోగ్య విభాగం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), నెస్లే ఇండియా చేపట్టాయి.ఈ కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నెస్లే ఇండియా నిధులను సమకూర్చుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారు. భక్తుల ఆరోగ్యం, భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు. టీటీడీ తమ అన్నప్రసాదం విభాగంలో పాటించే ఉన్నత పరిశుభ్రత ప్రమాణాలను ప్రైవేట్ వ్యాపారులు కూడా అనుసరించాలని, ఈ శిక్షణ ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరగాలని ఆయన ఆదేశించారు.325 ఆహార సంస్థలు, సుమారు 1,300 మంది ఆహార కార్యకర్తలకు ప్రయోజనం లభించే ఈ శిక్షణలో రోజువారీ పనులు, చట్టపరమైన నిబంధనలతో పాటు సురక్షిత ఆహార నిర్వహణ పద్ధతులు సిద్ధాంత, ఆచరణాత్మక విధానాల్లో నేర్పిస్తారు. ఏపీలో ఈ కార్యక్రమానికి తిరుమలను ఎంచుకున్న నెస్లె ఇండియాను వెంకయ్య చౌదరి ప్రశంసించారు. వ్యాపారులకు టోపీలు, గ్లోవ్స్, ఆప్రాన్లు, సబ్బులు, రక్షణ కిట్లను పంపిణీ చేశారు.అనంతరం ఆయన టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కళ్యాణి చౌల్ట్రీస్, సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలా తోరణం వరకు భక్తులు క్యూలైన్ లో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 89,403 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా, తిరుమలలో భక్తుల కోసం మరో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పైన టీటీడీ ప్రత్యేకంగా కసరత్తు మొదలు పెట్టింది. క్యూ లైన్లకు మాత్రమే కాకుండా.. కొత్త సదుపాయాల తో నిర్మాణం దిశగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూ లైన్లను పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా మరో వెసులుబాటు భక్తులకు కల్పించారు. టీటీడీ భక్తులకు తాత్కాలికంగా క్యూ లైన్ల నుండి బయటకు వెళ్లే అవకాశాన్ని కల్పించింది. భక్తులు తిరిగి దర్శనానికి రెండు గంటల ముందు లైన్లలో చేరవచ్చు. ఇందు కోసం టోకెన్లను జారీ చేస్తున్నారు. అదే విధంగా భక్తుల రద్దీని, క్యూ లైన్ల నిర్వహణను 'ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్' ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీనిద్వారా సర్వదర్శనం భక్తులకు వేగంగా దర్శనం అందేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కొత్తగా శ్రీవారి అభిషేక సేవలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ.. శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా దాదాపు 5 వేల మంది సర్వదర్శన భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక, కొత్త భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం దిశగా కసరత్తు చేస్తున్నారు. గతంలోనే ఈ తరహా నిర్మాణం కోసం ఆమోదం లభించింది. రద్దీ రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల వేళ రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వారితో కొండ కిటకిటలాడుతోంది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తో రికార్డు దర్శనాలు కల్పిస్తున్నారు. అదే ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఉండే పరిస్థితి ఏర్పడటంతో భక్తులకు కొత్తగా టీటీడీ రీ ఎంట్రీ అవకాశం కల్పించింది. దీని ద్వారా క్యూలెన్లలో నుంచి బయటకు వచ్చి మళ్లీ వెళ్లే విధంగా అవకాశం ఏర్పడింది. దీనికి సంబంధించి న మార్గదర్శకాలను ఖరారు చేసారు. తిరుమలలో దర్శనం కోసం 24 గంటల వరకు క్యూ లైన్లలో ఉండాల్సి వస్తుంది. ఒక్కో సందర్భం లో 32 గంటల సమయం తీసుకుంటోంది. దీంతో.. ఇన్ని గంటలు క్యూ లైన్లలో నిలబడి ఉండటం కష్టంగా మారుతోంది. దీంతో.. భక్తుల ఇబ్బందులను గమనించిన టీటీడీ కొత్త విధానం అందుబాటు లోకి తీసుకొచ్చింది. భక్తులు అవసరమైతే క్యూ లైన్ల నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి రెండు గంటల ముందు క్యూ లైన్లలో చేరే వెసులుబాటు కల్పించింది. గత వారం రోజులుగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సోమవారం 89,399 మంది భక్తులు స్వామి వారిని దర్శించున్నారు. దీంతో, పసిపిల్లలు, వృద్ధులతో వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉండాల్సిన అవసరం లేకుండా టీటీడీ 'రీ ఎంట్రీ' విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం వినియోగం పైన టీటీడీ స్పష్టత ఇచ్చింది. క్యూ లైనలో గంటల కొద్దీ వేచి ఉండే వారికి తాత్కాలికంగా క్యూ లైన్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రీ ఎంట్రీ ద్వారా లైన్ లోకి వెళ్లేందుకు కొత్త విధానం ప్రారంభించారు. సర్వదర్శనం భక్తులు ముందుగా క్యూలైన్లోకి

- తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. - వారం రోజులుగా తిరుమల భక్తులతో రద్దీగా మారింది. - పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా టీడీపీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

- సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తటంతో త్రివేణి సంగమం జనసంద్రమైంది. - ఒక్క రోజే సుమారు 20 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. - నాసిక్ పీఠాధిపతి మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్ పుష్కర స్నానం ఆచరించి నదీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు.