
హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై అత్యంత ఖరీదైన ఎంజీ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కేవలం 11 ఏళ్ల బాలుడు నడిపిన ఘటన కలకలం రేపుతోంది


హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై అత్యంత ఖరీదైన ఎంజీ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కేవలం 11 ఏళ్ల బాలుడు నడిపిన ఘటన కలకలం రేపుతోంది

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ వేళ దేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి సరికొత్త హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. పరీక్షల్లో పేపర్ లీక్లు, మోసాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన చర్యను దిల్లీ

గతంలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ తర్వాత టెలిగ్రామ్ యాప్ లోనే సర్కులేట్ అయ్యాయన్న కారణంతో కేంద్రం ఈసారి ఈ యాప్ పై తాత్కాలిక నిషేధం విధించింది. ఎల్లుండి నీట్ పరీక్ష ముగిసిన తర్వాత ఈ నెల 22 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. పరీక్షల్లో అవకతవకలపై ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమంజసమే అని పేర్కొంది. ఈ మేరకు సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 69A కింద కేంద్రం జారీ చేసిన నిరోధక ఉత్తర్వును సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ తేజస్ కరియా కొట్టివేస్తూ ఈ తీర్పును వెలువరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు అతి తక్కువ ఆంక్షలతో కూడినవని, ఈ ఉత్తర్వు తగినది కాదని చెప్పలేమని తెలిపింది. నీట్-యూజీ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత మోసపూరిత నెట్వర్క్లు టెలిగ్రామ్ను వాడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ తాత్కాలిక ఆంక్షలు విధించింది

Read also: Indian Tourist Killed : న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం: భారతీయ పర్యాటకుడు మృతి యూజర్లు టెలిగ్రామ్ యాప్ పై ఎంతలా ఆధారపడ్డారో ఈ సెర్చ్ డేటా చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఒకే ఒక్క

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ, సాంకేతిక పరిణామాలపై

టెలిగ్రామ్ యాప్ నిషేధంపై దేశ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వంపై ఆయన సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. పేపర్ లీకులను అరికట్టడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త ట్రిక్ ప్లే చేశారని మండిపడ్డారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ తీరుపై రాహుల్ గాంధీ ఘాటైన విమర్శలు. అసలైన దొంగను పట్టుకోవాల్సింది పోయి బాధితుల ఇళ్లకు తాళాలు వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పరీక్షల లీకేజీకి కారణమైన మాఫియాపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులను శిక్షించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. నీట్ రీ-ఎగ్జామ్ జరగడానికి కొద్దిరోజుల ముందే టెలిగ్రామ్ను తాత్కాలికంగా బ్లాక్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రిపరేషన్ కోసం ఈ ప్లాట్ఫామ్ను ఎంతగానో నమ్ముకున్నారని గుర్తుచేశారు. ఈ కీలక సమయంలో యాప్ ఆపేయడం వారిని ఇబ్బందుల్లోకి నెట్టడమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు టెలిగ్రామ్ యాప్ను విస్తృతంగా వాడుతున్నారు. తమ చదువులకు అవసరమైన ముఖ్యమైన నోట్స్, వివిధ రకాల టెస్ట్ సిరీస్లను ఇందులో షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యాసంబంధిత ప్లాట్ఫామ్ను అకస్మాత్తుగా బ్లాక్ చేయడం విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర భద్రతా వైఫల్యాలను కూడా రాహుల్ గాంధీ ఎండగట్టారు. టెలిగ్రామ్ సురక్షితం కాదనే విషయం ఇటు ప్రభుత్వానికి, అటు మాఫియాకు ముందే తెలుసని వ్యాఖ్యానించారు. ఈ లెక్కన రేపు వాట్సాప్ను కూడా బ్యాన్ చేస్తారా అంటూ పదునైన ప్రశ్నలు వదిలారు. ఇలాంటి నిషేధాలు కేవలం వైఫల్యాలను

నీట్ యుజి రీ-టెస్ట్ వేళ దేశంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 21 తేదీన జరగబోయే ఈ పరీక్షకు ముందే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పేపర్ లీకేజీలు మరియు ఇతర మోసాలను

ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దైంది. తాజాగా ఈ నెల 21న మరోసారి నీట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. ఈసారి భారీ ఎత్తున

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్లో ఫేక్ పేపర్లు అమ్ముతూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అంతేకాదు, టెలిగ్రామ్లో ఉండే ఒక ఫీచర్ను

నీట్ రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం విధించిన టెలిగ్రామ్పై టెంపరరీ బ్యాన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను

భారతదేశంలో డిజిటల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ రీ-టెస్ట్ జరగడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఒక సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. దేశవ్యాప్తంగా జూన్