
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలను విశ్లేషించేందుకు, భవిష్యత్ టాస్క్లు చేపట్టేందుకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. అమరావతిలో ఈ నెల 17, 18 తేదీల్లో సీసీఎల్ఏ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది.





