
హైదరాబాద్ : ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ముదిరాజ్ జాగృతి సమితి ఫౌండర్ కలకండ శ్రీనివాస్ అన్నారు.
Jun 30 2026 2:34 PM | Updated on Jun 30 2026 2:34 PM
హైదరాబాద్ : ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ముదిరాజ్ జాగృతి సమితి ఫౌండర్ కలకండ శ్రీనివాస్ అన్నారు. ఖైరతాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముదిరాజ్ జాగృతి సమితిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జాగృతి సమితి ద్వారా ముదిరాజ్లను జాగృతం చేయడంతో పాటు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ముదిరాజ్ కులస్తులకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో చైతన్యం నింపడంతో పాటు సాంప్రదాయ జీవనోపాధిని ప్రోత్సహిస్తూనే పేద విద్యార్థులకు సాయం చేస్తామని అన్నారు. తొలి విడతగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు కమిటీలు వేయడంతో పాటు డివిజన్ స్థాయిలో కూడా కమిటీలను వేస్తామని తెలిపారు.
లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)
ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)
బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్ డే.. తమన్నా సందడి (ఫోటోలు)
High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు
సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు
ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు
రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!
పోలీసుల ఓవర్ యాక్షన్ భూమనను ఈడ్చి పడేశారు