
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచింది.
ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్లోని మచ్చబొల్లారం, నిజామాబాద్లోని ప్రగతినగర్లోని మల్లారెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 4 ఇళ్లు, ఒక వాణిజ్య భవనం, 8 ఖాళీ ప్లాట్లు, 10.23 ఎకరా భూమి ఉన్నట్లు తేల్చారు. మల్లారెడ్డిపై ఏసీబీ కేసు.. భారీగా ఆస్తుల గుర్తింపు |