
ఆంధ్రప్రదేశ్లో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ రంగాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో అరణ్య రామం భవనానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.27 కోట్ల వ్యయంతో రెండు హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ అత్యాధునిక భవనం అటవీ శాఖకు కొత్త బలం చేకూర్చనుంది.టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను సూచించే మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రంఈ భవనంలో మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్ర స్థాయి పులి మానిటరింగ్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణలు, అడవి మంటలు, పులుల సంరక్షణ వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ కేంద్రం టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను అందించనుంది.అటవీ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటవీ సంపదను సంరక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని, ఈ భవనం ద్వారా అడవుల సంరక్షణ, వన్యప్రాణుల భద్రత, స్థానికుల సమస్యల పరిష్కారం ఒకేసారి సాధ్యమవుతాయని వివరించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రియల్ టైమ్ మానిటరింగ్, త్వరిత స్పందన వ్యవస్థలు ఏర్పాటు చేసి అటవీ శాఖ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు.అటవీ సంరక్షణా రంగంలో ఏపీని ముందుకు తీసుకువెళ్లటంలో ఈ ప్రాజెక్ట్ కీలకం ఈ ప్రాజెక్టు అటవీ సంరక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న అటవీ అగ్ని ప్రమాదాలు, ఏనుగులు, పులులతో మానవుల సంఘర్షణలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.సరిగ్గా మూడురోజుల్లో మళ్లీ ఊపందుకోనున్న నైరుతి రుతుపవనాలు.. అప్పుడు వద్దన్నా వర్షాలు!అటవీ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణపై పవన్ నిబద్దతకు నిదర్శనం ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ అటవీ సంక్షేమం
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ రంగాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో అరణ్య రామం భవనానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.27 కోట్ల వ్యయంతో రెండు హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ అత్యాధునిక భవనం అటవీ శాఖకు కొత్త బలం చేకూర్చనుంది.టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను సూచించే మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రంఈ భవనంలో మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్ర స్థాయి పులి మానిటరింగ్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణలు, అడవి మంటలు, పులుల సంరక్షణ వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ కేంద్రం టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను అందించనుంది.అటవీ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటవీ సంపదను సంరక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని, ఈ భవనం ద్వారా అడవుల సంరక్షణ, వన్యప్రాణుల భద్రత, స్థానికుల సమస్యల పరిష్కారం ఒకేసారి సాధ్యమవుతాయని వివరించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రియల్ టైమ్ మానిటరింగ్, త్వరిత స్పందన వ్యవస్థలు ఏర్పాటు చేసి అటవీ శాఖ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు.అటవీ సంరక్షణా రంగంలో ఏపీని ముందుకు తీసుకువెళ్లటంలో ఈ ప్రాజెక్ట్ కీలకం ఈ ప్రాజెక్టు అటవీ సంరక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న అటవీ అగ్ని ప్రమాదాలు, ఏనుగులు, పులులతో మానవుల సంఘర్షణలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.సరిగ్గా మూడురోజుల్లో మళ్లీ ఊపందుకోనున్న నైరుతి రుతుపవనాలు.. అప్పుడు వద్దన్నా వర్షాలు!అటవీ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణపై పవన్ నిబద్దతకు నిదర్శనం ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ అటవీ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణపై చూపుతున్న నిబద్ధతను మరోసారి బయటపెట్టింది. అరణ్య రామం భవనం త్వరలో పూర్తి కాగా, రాష్ట్ర అటవీ వనరుల సంరక్షణలో కొత్త యుగానికి నాంది పలకనుంది. శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి, అటవీ ప్రాంతంలో ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు నాంది పలికారు . ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ కాంతిలాల్, దండి అటవీ దళపతి చలపతి రావు తదితరులు పాల్గొన్నారు.