
Oneindia Telugu05 Jun, 09:06 am
పవన్ నిశిత పరిశీలనముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది
Latest updates from nimisham.in news sources.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది

ధరణి, వసుధ, ఉర్వి... ఇలా పేర్లు పెట్టుకున్నందుకేమో... భువిపైన వచ్చిన ఏ సమస్యకైనా మొదటి బాధితులు మహిళలే అవుతుంటారు. పర్యావరణ మార్పుల ప్రభావమూ మనపైన ఎక్కువగా ఉంటోంది. దాంతో అడుగడుగునా మనుగడకు ఆటంకాలే!