
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది
Latest updates from nimisham.in news sources.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది

ధరణి, వసుధ, ఉర్వి... ఇలా పేర్లు పెట్టుకున్నందుకేమో... భువిపైన వచ్చిన ఏ సమస్యకైనా మొదటి బాధితులు మహిళలే అవుతుంటారు. పర్యావరణ మార్పుల ప్రభావమూ మనపైన ఎక్కువగా ఉంటోంది. దాంతో అడుగడుగునా మనుగడకు ఆటంకాలే!

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ తొక్కారు. కాలుష్య రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం

రోజు గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ఆమె విజయవాడలో తన నివాసం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక వినూత్నమైన, అర్థవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూనే... ఇటు ఒక భావోద్వేగపూరి