Samayam Telugu16 Aug, 06:04 pm
చైనాతో సరిహద్దుల్లో పరిస్థితిపై ఆర్మీ చీఫ్ ద్వివేది కీలక వ్యాఖ్యలువాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాల మధ్య ప్రస్తుత పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇంకా సున్నితంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. అయితే, స్థిరత్వం అంటే అలసత్వం కాదని, ఎలాంటి ముప్పునై