
AP7AM24 Jul, 11:54 am
కోట్లతో బంగారు ఉంగరాల పథకం.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందనతమిళనాడు ప్రభుత్వం ఒక వినూత్న సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతి శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది. తమిళ సంస