Samayam Telugu19 Jun, 12:31 pm
ఫుట్ పాత్ లపై నడవడం ప్రజల ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పురహదారుల పక్కన కేటాయించిన ఫుట్పాత్లపై నడవడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రహదారులపై వాహనాల రాకపోకల కంటే.. నడిచే హక్కుకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని వ్యా