
Asianet News Telugu26 Jul, 03:54 am
భీభత్సమైన బ్యాటరీ, సూపర్ స్పీడ్ ప్రాసెసర్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీభారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ను షేక్ చేయడానికి సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మొబైల్తో సిద్ధమైంది. తన పాపులర్ గెలాక్సీ ‘ఎం’ సిరీస్లో మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది