
AP7AM30 Aug, 08:24 pm
భారత్-పాక్ మధ్య చర్చలు జరపండి.. ఇరు దేశాల ప్రధానులకు 117 మంది ప్రముఖుల లేఖభారతదేశం, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి, ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని కోరుతూ 117 మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. భారత్, పాక్లకు చెందిన ఈ ప్రముఖులు ప్రధాని నరేం