
TeluguOne05 Jun, 04:19 pm
ఆర్థిక నేరగాడు లలిత్ మోడీపై చర్యలు అటకెక్కినట్లేనాఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తాజాగా భారత్ న్యాయ వ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ ముఖ్య నేతలపై విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. లలిత్ మోడీ 2010లో భారత్ నుంచి లండన్ కి పరారయ్యారు
