Samayam Telugu31 Aug, 12:34 am
ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చేసింది, ఆగే స్టేషన్ లుఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. ప్రస్తుతం స్పెషల్ రైలుగా నడుస్తున్న నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) 07219 ఎక్స్ప్రెస్ ఇక రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్