
Eenadu14 Sept, 07:44 pm
ఆత్మీయ సమ్మేళనం.. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డినాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో పర్యటిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 20