
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

టెక్ దిగ్గజం గూగుల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ ఏఐ మోడల్ "జెమినీ 3.8 ఫ్లాష్ సైబర్"ను పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. సైబర్ భద్రతకు సంబంధించిన లోపాలను అత్యంత వేగంగా గుర్తించి, వాటిని అంతే వేగంగా సరిదిద్దడంలో ఈ మోడల్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.ఈ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన పరిశ్రమల ప్రామాణిక 'సైబర్జిమ్' బెంచ్మార్క్లో ఇది 86.2 శాతం స్కోరును సాధించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా, లోపాలను సరిచేసే విషయంలో 'CWE-బెంచ్' పరీక్షలో 47.2 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. గూగుల్ అందిస్తున్న ఇతర ఫ్లాష్ మోడల్స్ తరహాలోనే ఇది కూడా వేగవంతమైన పనితీరును, తక్కువ ఖర్చుతో కూడిన లభ్యతను కలిగి ఉంటుందని సుందర్ పిచాయ్ వివరించారు.గూగుల్ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో దాదాపు 20 ప్రోగ్రామింగ్ భాషల్లోని లోపాలను కనుగొనడంలో ఈ మోడల్ 70 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును నమోదు చేసినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి పనితీరును కనబరుస్తూనే, "ఫ్లాష్" స్థాయి వేగంతో, సరసమైన ధరకే ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో గూగుల్ కాస్త వెనుకబడిందన్న చర్చ జరుగుతున్న వేళ.. ఆ కంపెనీ మళ్లీ దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా కోడింగ్ విభాగంలో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ను ఢీకొట్టేందుకు కొత్త జెమినీ మోడల్ను సిద్ధం చేస్తోంది. ‘వాల్స్ట్రీట్ జర్నల్’ నివేదిక ప్రకారం.. అంతర్గతంగా ‘స్కిమాకి’గా పిలుస్తున్న ఈ మోడల్ను జెమినీ 3.8 ఫ్లాష్ పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది.ఈ మోడల్ను సెప్టెంబర్ 2నే విడుదల చేయొచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటికే గూగుల్ ఉద్యోగులు దీనిని అంతర్గతంగా పరీక్షించినట్లు సమాచారం. గూగుల్ కోడింగ్ ప్లాట్ఫామ్ జెట్స్కీలో నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో కొందరు ఇంజినీర్లు ఆంథ్రోపిక్ ఓపస్ మోడల్ కంటే జెమినీ 3.8 ఫ్లాష్ను మెరుగ్గా భావించినట్లు తెలుస్తోంది.అయితే ఇది గూగుల్ తదుపరి ఫ్రాంటియర్ మోడల్ కాదు. ఫ్లాష్ మోడళ్లు తక్కువ పరిమాణంలో ఉండి.. వేగంగా, తక్కువ ఖర్చుతో స్పందించేలా రూపొందిస్తారు. వీటిని త్వరగా మార్చి, వివిధ విధానాలను ఏకకాలంలో పరీక్షించడం సులభం. అందుకే గూగుల్ ఇటీవలి కాలంలో ఫ్లాష్ మోడళ్లపై వేగంగా ప్రయోగాలు చేస్తోంది. జులైలో జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల కాగా.. మూడు వారాలకే 3.7 ఫ్లాష్ వచ్చింది.గూగుల్కు ఈ కొత్త మోడల్ కీలకంగా మారింది. జెమినీ 3.5 ప్రో అంతర్గత కోడింగ్ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో దాని విడుదల ఆలస్యమైందని సమాచారం. మరోవైపు తదుపరి ఫ్లాగ్షిప్ మోడల్ జెమినీ 4 శిక్షణ దశలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. ఇంకా పోస్ట్-ట్రైనింగ్ పూర్తి చేసుకుంటోంది.ఇదే సమయంలో కోడింగ్ ఏఐ మార్కెట్లో పోటీ మరింత పెరిగింది. ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐతో

ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్వర్క్తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 ‘సూపర్ ఛార్జర్ల’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్లో కొత్తగా 'టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్' (టీఏబీ), సర్వీస్ సెంటర్ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. అహ్మదాబాద్లో కొత్త సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా టెస్లా ఇండియా కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్లో తెరిచిన ఈ సెంటర్ భారత్లో కంపెనీకి చెందిన 7వ బాడీ షాప్, సర్వీస్ సెంటర్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే గురుగ్రామ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై నగరాల్లో టెస్లా తమ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తోంది. గుజరాత్ పరిధిలోని వినియోగదారులకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో బాడీ రిపేర్, కొలిజన్ రిపేర్ సేవలను ఇది అందిస్తుంది. టెస్లా వాహనాలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అవసరం చాలా స్వల్పమని అగర్వాల్ పేర్కొన్నారు. సింహభాగం సాంకేతిక సమస్యలను ‘రిమోట్ డయాగ్నోసిస్’ (సాఫ్ట్వేర్ ఆధారిత తనిఖీ) ద్వారానే పరిష్కరించవచ్చని, 24/7 సర్వీస్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో మోడల్ Y రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ధర సుమారుగా రూ.51.89 లక్షలు, మోడల్ వైఎల్ రూ.61.99 లక్షలుగా ఉంది. ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటును అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు కేంద్రం కీలక ఆమోదం లభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ఆమోదం తెలిపింది.ప్రైవేటుకు భూగర్భ బొగ్గు గనులు.. కేంద్రం సూచన .. సింగరేణి యోచన!జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయంప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సీసీఈఏ తుది అనుమతి ఇచ్చిన వెంటనే టెండర్లు, భూసేకరణ పనులు వేగంగా మొదలుకానున్నాయి. మొత్తం 284 కిలోమీటర్ల మేర ఈ విస్తరణకు భూసేకరణ, నిర్మాణం కోసం భారీ వ్యయం కానుంది. ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు 284 కి.మీ మార్గాన్ని నాలుగులేన్ల నుంచి ఆరు లేన్లుగా మారుస్తారు.ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా నిర్మాణందీనిని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ బీఓటీ విధానంలో రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-నందిగామ ఒక ప్యాకేజీ, నందిగామ-గొల్లపూడి మరో ప్యాకేజీగా చేపడతారు. ప్రస్తుత నాలుగు లేన్లను ఉంచి ఇరువైపులా కొత్త సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ క్రాసింగ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కి.మీ మార్గాన్ని హైబ్రిడ్ అన్యుటీ మోడల్ హ్యామ్ కింద ఒకే ప్యాకేజీగా ఆరు లేన్లుగా విస్తరిస్తారు.పోర్న్ కంటెంట్ తో బిగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్: ఈ యాప్లు తక్షణమే డిజేబుల్ చేయండి- కేంద్రంగొల్లపూడి వరకు ప్రతిపాదనకు ఓకే.. ఆ ప్రతిపాదనలకు నో పర్మిషన్ప్రారంభంలో కంచికచర్ల వరకే ఉన్న ప్రతిపాదనను గొల్లపూడి వరకు పొడిగించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయడంతో విస్తరణ పెంచారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన గొల్లపూడి నుంచి భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు

బూర్గంపహాడ్, సెప్టెంబరు 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బ్రిలియంట్ నవోదయ కోచింగ్ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష 2027-28 సంవత్సరానికి సంబంధించి నూతన సిలబస్ విధానంలో జిల్లా స్థాయిలో నూతన సిలబస్పై మోడల్ ప్రవేశ పరీక్ష ఈ నెల 6న నిర్వహించనున్నట్లు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బీఎన్ఆర్ మంగళవారం తెలిపారు. జవహర్ విద్యాలయ సమితిలో కేంద్రం ఈ ఏడాది నవోదయ సిలబస్లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో, విద్యార్థులకు కొత్త సిలబస్ పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ పరీక్ష ఉపయోగడుతుందన్నారు. 6వ తేదీ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుందన్నారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఇంగ్లీష్, తెలుగు మీడియం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 100 మార్కులకు మెంటల్ ఎబిలిటీ 20, ఎన్విరాన్మెంట్ 20, మ్యాథ్స్ 20, లాంగ్వేజ్ టెస్ట్ 20 మార్కుల చొప్పున ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని వెల్లడించారు

సింగరేణి కాలరీస్ నష్ట నివారణా చర్యలపై దృష్టి సారిస్తోంది. సింగరేణి కాలరీస్ కు సంబంధించి భూగర్భ గనులలో భారీగా నష్టాలు నమోదు అవుతున్న క్రమంలో కేంద్రం సూచనలను పరిశీలిస్తోంది. భారీ నష్టాలను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది.సింగరేణి ఆధ్వర్యంలో రాగి, బంగారం అన్వేషణ షురూ!నష్టాలను తగ్గించుకునే ఆలోచనలో సింగరేణికేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు గని అభివృద్ధి, నిర్వహణ ఎండీవో విధానంలో ఈ బదిలీ జరుగుతుంది. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ వంటి జాతీయ సంస్థలు ఇదే విధానం ద్వారా నష్టాలను తగ్గించుకున్న నేపథ్యంలో సింగరేణి కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!శాంతిఖని భూగర్భ గని త్వరలో ప్రైవేటీకరణమందమర్రి ప్రాంతంలోని శాంతిఖని భూగర్భ గనిని ప్రయోగాత్మకంగా అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా ఒక ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థ సొంత ఖర్చుతో బొగ్గు తవ్వి నిర్ణీత ధరకు సింగరేణికి అందిస్తుంది. సింగరేణి ఆ బొగ్గును మార్కెట్లో విక్రయిస్తుంది.రూ.1,924 కోట్లు నష్టాల్లో భూగర్భ గనులుప్రస్తుతం శాంతిఖనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి సుమారు రూ.21,558 ఖర్చవుతుండగా విక్రయ ధర కేవలం రూ.4,167 మాత్రమే. ఆడ్రియాల గనిలో టన్నుకు ఉత్పత్తి వ్యయం రూ.30,333 కాగా విక్రయ ధర రూ.2,492 మాత్రమే. ఒక్క గనిలోనే గతేడాది రూ.302 కోట్లకు పైగా నష్టం వచ్చింది. 2025 చివరి నాటికి 22 భూగర్భ గనుల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. వాటి మొత్తం నష్టం రూ.1,924 కోట్లు దాటింది.సింగరేణి పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కుకునే ప్రమాదంఇంత నష్టాలలో ఉన్న సింగరేణి గట్టెక్కాలి అంటే ప్రైవేటీకరణ మార్గం అని కేంద్ర బొగ్గు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో ఎండీవో విధానంలో ప్రైవేట్ కు
కేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పగించేందుకు సింగరేణి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ గనులను గని అభివృద్ధి, నిర్వహణ(ఎండీవో) విధానంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు పరిశీలన చేస్తోంది. జాతీయ సంస్థలైన కోల్ ఇండియా, వెస్ట్రన్స్ కోల్ఫీల్డ్స్లలో ఈ విధానం అమలుతో నష్టాలు తగ్గించుకున్న నేపథ్యంలో అదే బాటలో సింగరేణి సైతం వెళ్లాలని భావిస్తోంది. ముందుగా ప్రయోగాత్మకంగా మందమర్రి ప్రాంతంలోని శాంతి ఖని భూగర్భ గనిని అప్పగించేందుకు ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా ఒక కంపెనీ ముందుకొచ్చింది. దీంతో సింగరేణి సంస్థ త్వరలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది.బొగ్గు గనులను ప్రైవేటు సంస్థకు ఇస్తే.. అది సొంత ఖర్చుతో బొగ్గు తవ్వి సింగరేణికి నిర్ణీత ధరకు అప్పగిస్తుంది. ఆ తర్వాత దాన్ని మార్కెట్లో సింగరేణి అమ్ముకుంటుంది. ప్రస్తుతం శాంతిఖని గనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి సింగరేణికి రూ.21,558 ఖర్చవుతుంది. వెలికితీసిన బొగ్గును కేవలం రూ.4,167కే విక్రయిస్తున్నందున సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఎండీవో విధానంలో అప్పగించి ఈ నష్టాన్ని తగ్గించాలనేది సింగరేణి సంస్థ యోచన. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడం.. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ప్రస్తుతం తీవ్ర ప్రభావం చూపుతోంది. యూజీ గనుల్లో ఉద్యోగుల జీతాలు.. స్థిర, చర వ్యయం కలిపి టన్ను బొగ్గు ఉత్పత్తికి, మార్కెట్లో విక్రయధరకు మధ్య అసలు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. 2025 చివరి నాటికి మొత్తం 22 భూగర్భ గనులకుగాను 21 నష్టాల్లో ఉన్నట్లు ఈ సంస్థ కేంద్రానికి ఇచ్చిన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ 21 గనుల నష్టాలు రూ.1,924 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పింది.ఆడ్రియాల యూజీ గనిలో టన్ను బొగ్గు ఉత్పత్తికి మొత్తం వ్యయం రూ.30,333 కాగా విక్రయ ధర రూ.2,492 మాత్రమే ఉందని సంస్థ వెల్లడించింది. టన్నుకు ఏకంగా రూ.27,841 నష్టం వాటిల్లుతోందని.. ఈ ఒక్క

బంగారు నాణేలపై లక్ష్మీదేవి రూపం ఉండే సంప్రదాయ డిజైన్ ఇది. పట్టు చీరలపైకి ఈ హారం చాలా హుందాగా, రాజసంగా కనిపిస్తుంది. సంప్రదాయ మామిడి పిందెల డిజైన్తో పాటు కాసులు కూడా ఉంటాయి. ఈ డిజైన్ మెడకు మరింత అందాన్ని, ఆడంబరాన్ని ఇస్తుంది. పాతకాలం నాటి బంగారం రంగులో ఉండే డిజైన్ ఇది. ఆధునిక దుస్తులు, కాటన్ చీరలపైకి రాయల్ లుక్ ఇస్తుంది. కెంపులు, రూబీలు వంటి రంగురాళ్లను పొదిగిన ఆధునిక డిజైన్ ఇది. సాయంత్రం పార్టీలకు ఈ హారం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెడకు అతుక్కుని ఉండే చోకర్తో పాటు పొడవైన హారం... ఈ రెండింటి కాంబినేషన్ ఇప్పుడు ట్రెండ్. పెళ్లికూతుళ్లకు ఇది గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెద్ద దేవుడి పతకం (Pendant) ఉండే టెంపుల్ జ్యువెలరీ డిజైన్ ఇది. సంప్రదాయ వేడుకల్లో ఇది మీకు ప్రత్యేకమైన లుక్ను అందిస్తుంది. సన్నని గొలుసుపై సింపుల్గా కాసులు ఉండే డిజైన్ ఇది. ఆఫీస్కు, రోజువారీ వాడుకకు చాలా సౌకర్యంగా ఉంటుంది. Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్! Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!

ఆంధ్రప్రదేశ్లోని అడవులను, వన్యప్రాణులను మరియు విలువైన అటవీ సంపదను ప్రతి అంగుళం కాపాడేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. అటవీ పరిరక్షణలో అత్యాధునిక సాంకేతికతను జోడించడం ద్వారా స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న అటవీ ఐటీ నివేదికలు, అక్కడి పరిరక్షణ నమూనాలను పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు. అడవుల్లో జరిగే ప్రతి కదలికను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా ఒక అత్యాధునిక ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేంద్రం ద్వారా అటవీ ప్రాంతాల్లో అక్రమ రవాణా, చెట్ల నరికివేత, వన్యప్రాణుల వేట వంటి అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వతంగా బ్రేక్ వేయనున్నారు. కేవలం సాంకేతికతతో నిఘా పెట్టడమే కాకుండా, అటవీ సంపదను కాపాడటంలో ఎక్కడా రాజీ పడకూడదనే పటిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది విధుల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ‘ఈ-గస్తు’ తరహా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా అటవీ అధికారులు, బీట్ సిబ్బంది నిర్వహించే గస్తీ (పెట్రోలింగ్) వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ రూపంలో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. కర్ణాటక అటవీ ఐటీ విభాగం సాధించిన విజయాలను ఏపీలోనూ వర్తింపజేస్తూ, త్వరలోనే రాష్ట్రంలో ఒక సమగ్ర ఆధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థను తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అటవీ అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు

తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో అమలు చేస్తున్న విధానాలు, పేదలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొనియాడింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, టి-డయాగ్నోస్టిక్స్, పాలియేటివ్ కేర్ వంటి పథకాల పనితీరుపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేస్తున్న తీరును ప్రశంసించారు.వివిధ రాష్ట్రాల్లో ప్రజారోగ్య వ్యవస్థలు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ గురువారం హైదరాబాద్లో పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, జాతీయ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమైంది.క్యాన్సర్ కేర్పై ప్రత్యేక సంతృప్తి ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న క్యాన్సర్ కేర్ మోడల్పై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించేందుకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షల నుంచి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న అత్యాధునిక రేడియేషన్, సర్జికల్, కీమోథెరపీ సేవల వరకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు జిల్లా, మండల స్థాయిల్లోనే సేవలందించే పాలియేటివ్ కేర్ కేంద్రాల నిర్వహణపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య ఖర్చులతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఆరోగ్యశ్రీ పథకం ఆర్థిక కవచంలా నిలుస్తోందని సభ్యులు అభిప్రాయపడ్డారు.ఈ భేటీలో హైదరాబాద్లోని ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థలైన ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్ఐఎన్ ప్రతినిధులు తమ సరికొత్త ఆవిష్కరణలను కమిటీకి వివరించారు. తక్కువ ఖర్చుతో క్యాన్సర్ నివారణ మాలిక్యూల్స్ అభివృద్ధి, క్యాన్సర్

పెళ్లైన అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. మంగళసూత్రం కాంబినేషన్ లో ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ప్రతిరోజూ వేసుకోవడానికి లైట్ వెయిట్ బ్రేస్లేట్ బాగుంటుంది. సింపుల్ లుక్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇలాంటి బ్రేస్లేట్స్ చీరలు, లెహంగాల మీదకు కూడా చాలా అందంగా ఉంటాయి. ట్రెడిషనల్ టచ్ ఇస్తాయి.. ఇలాంటి డిజైన్లు చాలా అరుదుగా దొరుకుతాయి. చేతికి హెవీ అండ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చాలా అందంగా కనపడుతుంది. గోల్డ్ నచ్చనివారు.. కాస్త యూనిక్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి స్టోన్ బ్రేస్లేట్ డిజైన్లు ఎంచుకుంటే సరిపోతుంది. చేతులకు చాలా అందాన్ని ఇస్తాయి.. ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్రేస్లేట్ ఇది. చైన్ కి.. హార్ట్స్ వేలాడదీసి ఉన్నాయి. చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది.. రోజ్ గోల్డ్ బ్రేస్లేట్ డిజైన్లు.. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. స్టోన్స్ తో నిండి ఉంటుంది. చేతులకు మంచి లుక్ ఇస్తుంది. Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే! చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!

సౌదీ అరేబియాలో ఇప్పటికీ రాచరికం అమల్లో ఉంది. ఇక్కడ రాజే సర్వోన్నత అధికారి. అతడు ఏం చెబితే అదే జరుగుతుంది. దేశ వ్యవహారాలు, కీలక విధాన నిర్ణయాలు, జాతీయ పరిపాలన అంతా రాజు పర్యవేక్షణలోనే జరుగుతుంది. అందుకే ఇక్కడ అధ్యక్షుడి అవసరం లేదు. ప్రస్తుతం సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రాజుగా ఉన్నారు. ఒమన్ను సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ పాలిస్తున్నారు. దేశంపై ఆయనకు విస్తృత కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, విదేశీ సంబంధాలు, జాతీయ పరిపాలనను సుల్తానే నిర్దేశిస్తారు. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా అధ్యక్షుడి పదవి అవసరం లేదు. బ్రూనైలో సుల్తాన్ హసనల్ బోల్కియా నేతృత్వంలో సంపూర్ణ రాచరికం ఉంది. ఆయన దేశానికి పాలకుడిగా ఉండటమే కాకుండా, ప్రధానమంత్రి విధులను కూడా నిర్వర్తిస్తారు. దీనివల్ల కార్యనిర్వాహక అధికారం మొత్తం ఒకే పదవిలో కేంద్రీకృతమై ఉంటుంది. ఖతార్ రాజకీయ వ్యవస్థ వారసత్వ రాచరికంపై ఆధారపడి ఉంది. దేశానికి అత్యున్నత అధికారి ఎమిర్. రాజకీయ, పరిపాలన, వ్యూహాత్మక నిర్ణయాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అధ్యక్షుడి అవసరం లేకుండానే దేశాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఎస్వటిని దేశాన్ని స్వాజిలాండ్గా పిలిచేవారు. ఆఫ్రికాలోని కొన్ని సంపూర్ణ రాచరిక దేశాలలో ఒకటి. ఇక్కడ రాజు మస్వాతి III పాలన, ప్రజా పరిపాలనపై విస్తృత అధికారాలు కలిగి ఉన్నారు. ఎన్నికైన జాతీయ నాయకుడికి బదులుగా, రాచరికమే దేశ రాజకీయ నిర్మాణానికి కేంద్రంగా ఉంది. వాటికన్ సిటీకి దేశాధినేత, సార్వభౌమాధికారి పోప్ మాత్రమే. రోమన్ క్యాథలిక్ చర్చి సుప్రీం నాయకుడిగా ఉన్న పోప్కు దేశ శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై సంపూర్ణ అధికారాలు ఉంటాయి. పోప్ పదవి వంశపారంపర్యమైనది కాదు. పోప్ మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్ రహస్య ఓటింగ్ ప్రక్రియ ద్వారా కొత్త పోప్ను ఎన్నుకుంటారు

ఇలాంటి గాజులు తులం బంగారంలోనే వచ్చేస్తాయి. చూడటానికి చాలా సన్నగా ఉంటాయి. కానీ, చాలా గట్టిగా ఉంటాయి. ఈ గాజులు చూడటానికి మాత్రమే హెవీగా కనిపిస్తాయి. కానీ.. చాలా తక్కువ బరువులోనే వస్తాయి. చేతికి మాత్రం నిండుగా కనిపిస్తాయి.. ఇలాంటి గాజు ఒక్కటి ఉంటే చాలు. మీకు నచ్చిన కలర్ బ్యాంగిల్స్ దీనిలో పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. చీరకు మ్యాచింగ్ ట్రై చేయచ్చు.. ఈ గాజులు చూడటానికి కడా ఫీలింగ్ ఇస్తాయి. ఇలాంటి వాటిని మట్టిగాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు. Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు! Gold Bracelet: 10 గ్రాముల్లోపు వచ్చే బంగారు బ్రేస్లెట్స్.. ట్రై చేయండి Mangalsutra: మోడ్రన్ టచ్ ఇచ్చే డైలీవేర్ మంగళసూత్రం డిజైన్స్..చూసేయండి Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం

ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్లో ఉందంటే మనషుల కంటే శరవేగంగా వ్యూస్, పాపులారిటీ సంపాదించేసుకుంటున్నాయి. వాటి ఆదాయాలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అచ్చం మనుషుల్లాగా కనిపించే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న ప్రభంజనం మాములుగా లేదు. అందులోనూ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ఆర్జిస్తున్నారో తెలిస్తే కంగుతింటారు. దీనిపై గ్రాండ్ వ్యూ రీసెర్చ్ జరిపిన సర్వే ప్రకారం.. ఈ విభాగంలో మార్కెట్ ఆదాయంలో 68% వాటా మహిళల రూపంలో ఉండే "ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల"దే నని తేలింది. మానవ ఇన్ఫ్లుయెన్సర్ కంటే వీరు సుమారు 40 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్లోని వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లలో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 44.76% ఉన్నారు. ఇది సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ ఖాతాల ఫాలోవర్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు. అంతేకాదండోయ్ ఈ ఏఐ మహిళా అవతార్లతో అనేక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌస్లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయట. మరి ఆ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో చూద్దామా..!. బ్రెజిలియన్ మ్యాగజైన్ 'లూయిజా' సృష్టించిన వర్చువల్ స్టార్ ‘లూ డో మగలు’ వార్షిక ఆదాయం సుమారుగా ₹25 కోట్లు. ఆమెకు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ ఫ్లాట్ఫామ్లలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారట. ‘లూ మిక్వేలా’ అనే మహిళా వర్చువల్ స్టార్తో ప్రాడా, కాల్విన్ క్లైన్ వంటి ఫ్యాషన్ హౌస్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 150 కోట్లు. గులాబీ రంగు జుట్టు కలిగిన స్పానిష్ ఏఐ మోడల్ ‘ఐటానా లోపెజ్’ అమెజాన్ స్పెయిన్, జియెసెలిన్ వటి బ్రాండ్లతో స్కాలర్షిప్ అందుకుంటోంది. ఆమె వార్షిక ఆదాయం రూ. 1 కోటిని మించి ఉంటుందట. భారత్లో ఏఐ

ఇది సింపుల్ చైన్ డిజైన్. డైలీవేర్ కి చాలా బాగుంటుంది. ఫుల్ చైన్ డిజైన్ కి అక్కడక్కడ నల్లపూసలు ఉంటాయి. చైన్ కి గోల్డ్ బాల్స్, నల్లపూసల కాంబినేషన్ కి చిన్న డైమండ్ పెండెంట్ జత చేశారు. ఇది క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ చైన్ చాలా సన్నగా ఉంటుంది. మెడలో వేసుకుంటే.. కేవలం కింద ఉన్న నల్లపూసలు, లాకెట్ మాత్రమే కనిపిస్తాయి.. ఈ నల్లపూసలు కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. దీనికి బర్డ్స్ లాకెట్ జత చేశారు. చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది. సింపుల్ చైన్ కి కింద మాత్రమే కింద కొన్ని నల్లపూసలు మధ్యలో గోల్డ్ బాల్స్ ఉన్నాయి. కింద స్టోన్ లాకెట్ మరింత అందమైన లుక్ ఇస్తుంది. ఇది మోడ్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతుంది. ఆఫీస్ కి బెస్ట్ ఆప్షన్. రెండు ముత్యాలు కూడా ఉన్నాయి. మెడలో చాలా అందంగా కనపడుతుంది. ఇది డబల్ లేయర్ మంగళసూత్రం. ఒక లేయర్ నల్లపూసలు, మరో లేయర్ చైన్ ఉంది. ఆ చైన్ కి కింద ముత్యాలు వేలాడ దీశారు. మంచి లుక్ ఇస్తుంది. ఇది కూడా లైట్ వెయిట్ డిజైన్. ఎక్కువ నల్లపూసలు, తక్కువ చైన్ చాలా అందంగా ఉంటుంది. ఇన్ఫినిటీ లాకెట్ ఈ కాలం అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతుంది.. కంప్లీట్ గా మొత్తం చైన్ ఉంటుంది. కింద మాత్రం… నల్లపూసలు వేలాడదీశారు. డిఫరెంట్ లుక్ ఇస్తుంది. Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం Growing Carrots: ఈ టిప్స్ తో క్యారెట్ ని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు! Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్ Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు!

రాయల్ ఎన్ఫీల్డ్ ఫేమస్ కేఫ్ రేసర్ బైక్ కాంటినెంటల్ జీటీ 650 ఇప్పుడు కొన్ని మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. బైక్ లుక్తో పాటు, వాడుకలోనూ కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు. ఈ కొత్త కాంటినెంటల్ జీటీ 650 లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, యూఎస్బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ వంటివి కొత్తగా చేర్చిన ముఖ్యమైన ఫీచర్లు. అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చుట్టూ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడంతో బైక్ లుక్ మునుపటి కంటే మరింత స్టైలిష్గా మారింది. రాకర్ రెడ్ కలర్ మోడల్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. దీని ఇంజిన్, ఎగ్జాస్ట్ పైపులకు పూర్తిగా బ్లాక్ కలర్ కోటింగ్ ఇచ్చారు. దీనికి తోడు అలాయ్ వీల్స్ కూడా నలుపు రంగులోనే ఉన్నాయి. దీంతో ఈ మోడల్ మొత్తం బ్లాక్-అవుట్ లుక్తో చాలా స్పోర్టీగా కనిపిస్తోంది. అపెక్స్ గ్రే మోడల్లో కూడా దాదాపు ఇలాంటి బ్లాక్-అవుట్ లుక్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మరోవైపు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, మిస్టర్ క్లీన్ కలర్ మోడళ్లలో మాత్రం పాత పాలిష్డ్ ఇంజిన్ లుక్, స్పోక్ వీల్స్నే కొనసాగిస్తున్నారు. కొత్త కాంటినెంటల్ జీటీ 650 ఇంజిన్లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. పాత మోడల్లో ఉన్న 648 సిసి, ట్విన్-సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7,150 rpm వద్ద 47 హార్స్పవర్, 5,250 rpm వద్ద 52.3 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్బాక్స్ జత చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్, హారిస్ పెర్ఫార్మెన్స్ కలిసి డెవలప్ చేసిన స్టీల్ ఫ్రేమ్నే కొనసాగించారు. కాబట్టి కొత్త మోడల్లో ప్రధానంగా లుక్, ఫీచర్లలోనే మార్పులు జరిగాయి. సస్పెన్షన్ విషయానికొస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. కాంటినెంటల్ జీటీ 650 ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంక్, లో-స్లంగ్ రైడింగ్ పొజిషన్, స్పోర్టీ కేఫ్ రేసర్ డిజైన్ వంటివి యథాతథంగా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Actress antara Banerjee arrested in mumbai: ముంబైలో రన్నింగ్ ట్రైన్ లో నటి అంతరా బెనర్జీ పోలీసులకు చుక్కలు చూపించింది. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు విచారణ చేపట్టారు. మోడల్ , నటి అంతరా బెనర్జీ సీటు విషయంలో గొడవలు తలెత్తడంతో పోలీసులపై దాడి చేసింది. ఆమె తన బట్టలు విప్పేసి, బ్లేడుతో వారిపై దాడి చేయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఆగస్టు 12న ఆరావళి ఎక్స్ప్రెస్లో బొరివలి, దహను మధ్య ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు అక్కడున్న వారితో సీటు విషయంలో వాగ్వాదం జరింది. ఒక ప్రయాణికుడు ఏసీ కోచ్ లో సీటు రిజర్వ్ చేసుకున్నాడు. అక్కడ నటి కూర్చునిన లేవక పోవడంతో టీటీకీ సమాచారం ఇచ్చాడు. నటి అంతారా బెనర్జీ వెనక్కు తగ్గక పోవడంతో ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అంతారా మరింత రెచ్చిపోయి తన ఒంటిపై బట్టలు విప్పేసి బ్లేడ్ తో అక్కడి ఒక పొలీసుపై దాడి చేసింది. ఈ ఘటనతో అక్కడ టెన్షన్ వాతావరణంనెలకొంది. వెంటనే సిబ్బంది అక్కడున్న ఏసీ కోచ్ గదిని క్లోజ్ చేసి నటిని శాంతింప చేయడానికి ప్రయత్నించారు. ఆమె కిటికి అద్దాలు పగలకొట్టేందుకు సైతం ప్రయత్నించినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో ఇద్దరు రైల్వే అధికారులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ముంబైచేరుకున్న తర్వాత ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం అంతరాను బోరివాలి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read more: Actor Govinda: ప్లీజ్.. నీకొదండం..మమ్మల్ని వదిలేయ్.!. భార్య సునీతాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Smart Ration Card Status Check: తెలంగాణ వ్యాప్తంగా చాలామంది స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రెండు కోట్ల 81 లక్షల మందికి రేషన్ కార్డులు ఉండగా, వీరికి అదనంగా 62 లక్షల మందిని కూడా స్మార్ట్ రేషన్ కార్డులో చేర్చారు. ఈ కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు ఇతర వివరాలు ఉంటాయి. మీరు కూడా ఆన్లైన్లో మీ స్మార్ట్ రేషన్ కార్డు వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేసి, అక్కడ 'FSC Search' చేయాలి. అక్కడ పాత రేషన్ కార్డు వివరాలతో లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వివరాలతో వెతకవచ్చు. మీ రేషన్ కార్డ్ డేటా కనిపిస్తే, మీకు స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినట్లే. ఒకవేళ వివరాలు కనిపించకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. దాని అర్థం రేషన్ కార్డు రద్దయినట్లు కాదు. వివరాల కోసం మీ సమీపంలోని MRO లేదా MPDO కార్యాలయాన్ని సంప్రదిస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఆగస్టు 15 నుంచి 15 రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే దీని మోడల్ను కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు, రేషన్ కార్డు నంబర్, యజమాని పేరు, షాపు వివరాలు ముద్రించబడి ఉంటాయి. కార్డు వెనుక భాగంలో హోలోగ్రామ్, యువర్ కోడ్, గ్రామం, మండలం చిరునామా వివరాలు ఉంటాయి. ఇది డిజిటల్ సమాచారాన్ని కలిగి ఉండే స్మార్ట్ రేషన్ కార్డు, తెలంగాణ
దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా తొలి దశ రహదారి పనులకు ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రంలో తండాలు, గూడేలు సహా మొత్తం 12,848 గ్రామాలు ఉండగా.. ప్రస్తుతం 12,514 గ్రామాలకు రహదారి సౌకర్యం ఉంది. ఇంకా 334 గ్రామాలకు పూర్తిస్థాయి రోడ్డు కనెక్టివిటీ అందుబాటులో లేదు. ఇప్పటివరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 68,708 కిలోమీటర్ల మేర సీసీ, తారురోడ్లు ఉన్నాయి. అయితే రహదారి వ్యవస్థలో ఇంకా అంతరం కొనసాగుతోంది. దాదాపు 19,030 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లు, 7,377 కిలోమీటర్ల మేర మట్టి-కంకర రోడ్లు, మరో 12,010 కిలోమీటర్ల మేర కంకర రోడ్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వర్షాకాలంలో వీటి పరిస్థితి మరింత అధ్వానంగా మారడం, రవాణా ఇబ్బందులు తలెత్తడం, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో సమస్యలు ఎదురవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని హ్యామ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.మూడు దశల్లో 18,472 కి.మీ...హ్యామ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో మొత్తం 18,472 కిలోమీటర్ల రహదారులను నిర్మించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తొలిదశలో 2,145 రహదారులకు సంబంధించి 7,448 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ఈ దశ పూర్తయితే గ్రామీణ రవాణా వ్యవస్థలో కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలి దశలో 176 గ్రామపంచాయతీలకు మొదటిసారిగా బీటీ రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు

చూడటానికి చేతికి నాలుగు గాజులు లాగా కనిపిస్తాయి. కానీ, నాలుగు కనెక్టెడ్ గా ఉంటాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చేయి నిండుగా ఉంటుంది. ఈ గాజులు చూడటానికి హెవీగా అనిపిస్తాయి. కానీ, చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి. చేతికి నిండుగా కనిపిస్తాయి.. నెమలి డిజైన్ లో ఉన్న ఈ గాజులు చాలా ట్రెండీగా ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి గాజులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇలాంటి డిజైన్ మీకు ఆర్టిఫిషియల్ లో దొరుకుతాయి. ఇలాంటి గాజులు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. డ్రస్సులు, చీరలు ఏది వేసుకున్నా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.. గాజులు మొత్తం ప్లెయిన్ గా ఉండి.. మధ్యలో మాత్రమే డిజైన్ ఉంటుంది. మట్టిగాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు. ఇలాంటి ప్లెయిన్ డిజైన్ చాలా తక్కువ మంది ఇష్టపడతారు. ఇవి చూడటానికి సింపుల్ గా ఉన్నా మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.. Farming : ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి! Silver Rings: తక్కువ బడ్జెట్లో వచ్చే వెండి ఉంగరాలు.. ఓ లుక్కేయండి! Curd Face Pack: పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది! Necklace Designs: పెళ్లి కళ ఉట్టిపడేలా చేసే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, బ్లింకిట్ వంటి సంస్థలలో సేవలందిస్తున్న గిగ్ వర్కర్లు (ప్లాట్ఫామ్ వర్కర్లు) ఇకపై తమ పదవీ విరమణ అవసరాల కోసం సులభంగా పొదుపు చేసుకోవచ్చు. కేవలం రూ. 99 కనీస మొత్తంతో జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) బుధవారం వెల్లడించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.'మీ పని తర్వాతి బుకింగ్పై ఆధారపడి ఉండవచ్చు, కానీ మీ రిటైర్మెంట్ అలా కాదు' అని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎన్పీఎస్ విధానంలో, కనీస లేదా గరిష్ఠ పరిమితుల నిబంధనలు లేకుండా తమ వెసులుబాటును బట్టి పొదుపు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.గతేడాది అక్టోబర్ 29న పీఎఫ్ఆర్డీఏ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా 'ఎన్పీఎస్ ఈ-శ్రామిక్ (ప్లాట్ఫామ్ సర్వీస్ పార్ట్నర్) మోడల్'ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సేవలు అందించే గిగ్ వర్కర్లు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో వర్కర్, యాజమాన్యం కలిసి లేదా విడివిడిగా తమ వాటాలను చెల్లించవచ్చు. ప్లాట్ఫామ్ కంపెనీలు నేరుగా పీఎఫ్ఆర్డీఏలో నమోదు కాకుండా, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (PoPs) సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ వర్కర్లను ఎన్పీఎస్లో చేర్పించవచ్చు.ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా వర్కర్ వివరాలను సేకరించి, వారి అనుమతితో పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) కేటాయిస్తారు. ప్రారంభంలో ప్లాట్ఫామ్ కంపెనీయే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్, పెన్షన్ ఫండ్ను ఎంపిక

'ఏపీ ఫర్ సేల్’ జగన్. అక్రమ కేసులపై కోర్టుకు వెళ్తాం. ఆర్టీసీ ప్రైవేటీకరణపై తీవ్ర ఆందోళన. Jagan Mohan Reddy: కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీపీపీ (PPP) పాలసీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజా రవాణా, తాగునీరు, ఆస్పత్రులు, బడుల వంటి నిత్యావసర ప్రజా సేవలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేలా ఈ విధానం ఉందంటూ ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’ అనే రీతిలో పరిపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ కంపెనీలకు వడ్డీలు, వియాబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట ప్రభుత్వ ధనాన్ని కట్టబెడుతూ, ప్రజలపై యూజర్ ఛార్జీల భారం మోపడం దారుణమని ఆక్షేపించారు. Narendra Modi: జెన్జీకి మోదీ సీరియస్ మెసేజ్.. అడ్డదారులు వద్దు.. బలైపోతారు.. కేసుల అణచివేతపై కోర్టుకు వెళ్తాం: రాష్ట్రంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును సైతం కాలరాస్తున్నారని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ (Jagan Mohan Reddy)ఆరోపించారు. ముఖ్యంగా బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ముస్తఫా, విరూపాక్షి, దొంగ సాక్ష్యాలతో చింతాడ రవిలను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఈ అణచివేత ధోరణిపై కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. మరోవైపు మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును ప్రకటించిన ఆయన, చంద్రబాబు విడుదల చేస్తున్న వైట్పేపర్లు అబద్ధాల 'ఎల్లో పేపర్లు' అని ఎద్దేవా చేశారు. రోడ్డుపైకి ఆర్టీసీ ప్రైవేటీకరణ ముప్పు: ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా ఏ వర్గమూ ఈ పాలనతో సంతోషంగా లేరని, సున్నా వడ్డీ రద్దుతో మహిళలు తీవ్రంగా నష్టపోయారని జగన్ పేర్కొన్నారు. సర్కారీ బడులు మూతపడుతున్నాయని, ఇప్పుడు ఏకంగా ఆర్టీసీని కూడా ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రతి అంశాన్ని పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడతారని స్పష్టం చేశారు

చూడటానికి ఇవి చిన్నగా ఉన్నా.. పెట్టుకుంటే చాలా కళ గా ఉంటాయి. వీటిని డైలీవేర్ కి ట్రై చేయచ్చు. తక్కువ బరువులోనే వచ్చేస్తాయి. క్లాసిక్ సౌత్ ఇండియన్ డ్యాన్స్ నగలను పోలిన ఈ డిజైన్లో ఎరుపు-ఆకుపచ్చ కెంపు రాళ్లు, తామర పువ్వు ఆకారం ఉంటాయి. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. Rajwadi Bangles: వరలక్ష్మీ వ్రతానికి వాయినంగా రజ్వాడీ గాజుల సెట్ సూపర్ Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్ Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్ ఒక్కటి చాలు.. Silver Mangalsutra: వెండి లాకెట్ తో.. అదిరిపోయే మంగళసూత్రం డిజైన్స్

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారి వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో చేపడుతున్న రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు మొదటి దశ పనులను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ఆగస్టు 16న ములుగు నియోజకవర్గంలో జరగనుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి ఆనసూయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు మొదటి దశలో సుమారు 7450 కిలోమీటర్ల పొడవైన 2162 రహదారులను 17 ప్యాకేజీలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. ఇవి రాష్ట్రవ్యాప్తంగా 96 నుంచి 98 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 6295 కోట్లుగా నిర్ధారించారు. 2025లోనే దీనికి సంబంధించిన కేబినెట్ ఆమోదం మరియు టెండర్ నోటిఫికేషన్లు జారీ కాగా, నిధుల సమీకరణ కోసం ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్ల మధ్య స్పష్టమైన భాగస్వామ్యం ఏర్పడింది. హ్యామ్ విధానం ప్రకారం నిర్మాణ వ్యయంలో 40 శాతం భారాన్ని ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టర్ సమకూర్చాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు రహదారుల నిర్వహణ బాధ్యతను కూడా సంబంధిత కాంట్రాక్టరే పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం తన వాటా నిధులను దశలవారీగా యాన్యుటీ రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఫలితంగా గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అలాగే మండలం నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు త్వరగా చేర్చడానికి, విద్యార్థులు మరియు రోగులకు అత్యవసర సేవలు వేగంగా అందడానికి ఈ రోడ్లు ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా ములుగు వంటి గిరిజన, అటవీ ప్రాంతాల్లో రహదారుల నాణ్యత పెరిగితే మారుమూల గ్రామాల

Telangana Govt : తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న తొలి దశ రహదారి పనులకు సంబంధించి ఫైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 16వ తేదీన ములుగు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ్యామ్ విధానం కింద మొత్తం 17,300 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 98 నియోజకవర్గాల్లో రూ.16,007.56కోట్లతో 7,450 కిలోమీటర్ల మేర 2,162 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40శాతం కాగా.. మిగిలిన 60శాతం నిర్మాణ సంస్థలు సమకూరుస్తాయి. ప్రభుత్వం తన వాటాను 15ఏళ్లలో 30 విడుతల్లో విడతల వారిగా చెల్లిస్తుంది. నిర్మాణ సంస్థలు తమకు నిర్దేశించిన పనులను 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆపై 15ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత నిర్వర్తించాలి.. హ్యామ్ రోడ్ల పనుల ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు

భవనాలు నిర్మించడం ఎవరికైనా సులభమే కావచ్చు.. కానీ పేద పిల్లల కలలకు బలమైన పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి నిజమైన సంకల్పం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కులం, మతం, ప్రాంతం, పేదరికం అనే అసమానతలను చెరిపేస్తూ... ప్రతీ చిన్నారికీ కార్పొరేట్తో సమానమైన ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక మౌలిక వసతులతో రూపుదిద్దుకుంటున్న ఈ సమీకృత గురుకులాలు సాధారణ పాఠశాలలు మాత్రమే కావని... పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలని సీఎం అన్నారు. పేద పిల్లల ఉన్నత కలలకు శాశ్వత చిరునామాగా నిలుస్తూ, దేశానికే ‘తెలంగాణ మోడల్’ విద్యారంగానికి ప్రతీకగా నిలిచేలా ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు తరతరాల భవిష్యత్తును మార్చబోతున్నాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు క్లాడ్ ఏఐ మోడల్స్ మాతృసంస్థ అదృశ్య వాటర్మార్కులను జోడించేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్ ఇష్టారీతిన పెరిగిపోతోంది. మనుషులు తయారు చేసిన కంటెంట్కు ఏఐ కంటెంట్కు మధ్య తేడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు ఆంథ్రోపిక్ సంస్థ అదృశ్య వాటర్ మార్కులను తీసుకొచ్చింది. క్లాడ్ మోడల్స్తో సిద్ధం చేసిన టెక్స్ట్, ఇమేజీలకు ఈ వాటర్మార్కును జోడిస్తారు. యూరోపియన్ ఏఐ యాక్ట్ ప్రకారం, ఈ వాటర్ మార్క్ విధానానికి ఆంథ్రోపిక్ శ్రీకారం చుట్టింది. క్లాడ్ ఏఐ మోడల్స్తో సిద్ధం చేసిన టెక్స్ట్లో మనుషులు గుర్తించలేని విధంగా ఈ వాటర్ మార్క్ను జత చేయనున్నారు. ఈ టెక్స్ట్ను కాపీ చేసి మరో డాక్యుమెంట్లో పేస్టు చేసినా తొలగిపోని విధంగా వాటర్మార్కును రూపొందించారు. స్వల్ప ఎడిటింగ్ చేసినా ఈ వాటర్ మార్కు తొలగిపోదు. ఇక చిత్రాలకు సంబంధించి కూడా ఇలాంటి వాటర్ మార్కు అందుబాటులో ఉంటుంది. ఏఐతో సిద్ధం చేసిన చిత్రాలకు చెందిన ప్రోవెనెన్స్ మెటాడేటాలో ఈ వాటర్ మార్కును చేరుస్తారు. దీంతో, ఇమేజీలకు ఏఐతో మార్పులు చేశారా? లేదా? అన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఇమేజీకి ఇతరత్రా విధానాల్లో చేసిన మార్పులను కూడా వాటర్ మార్క్ ఆధారంగా గుర్తించొచ్చు. ఇటీవల కాలంలో విడుదలైన అన్ని క్లాడ్ ఏఐ మోడల్స్లో ఈ వాటర్ మార్కు అందుబాటులో ఉంటుందని ఆంథ్రోపిక్ సంస్థ పేర్కొంది. ఆంథ్రోపిక్ క్లౌడ్ పార్ట్నర్స్ అయిన ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీల్లో కూడా ఈ వాటర్ మార్క్ అందుబాటులో ఉంటుంది. ఒక కంటెంట్ను క్లాడ్ ఏఐతో ఉత్పత్తి లేదా మార్పులు చేశారా? లేదా? అనే విషయాన్ని ఇతరులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక డిటెక్షన్ వ్యవస్థను కూడా రూపొందిస్తున్నట్టు ఆంథ్రోపిక్ పేర్కొంది. అయితే, ఈ వాటర్ మార్కు ఉన్న కంటెంట్ కనిపిస్తే అది

మూడు లైన్ల ముత్యాల హారానికి. హెవీ లాకెట్ జత చేశారు. ఈ లాకెట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే.. మీ లుక్ కంప్లీట్ అవుతుంది. మంచి రాయల్ లుక్ వస్తుంది. ముత్యాలతో సింపుల్ లుక్ కావాలి అంటే.. ఇలా చోకర్ ట్రై చేస్తే సరిపోతుంది. ముత్యాలకు హెవీ లాకెట్ ఎటాచ్ చేశారు. ఆ లాకెట్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ట్రై చేస్తే లుక్ బాగుంటుంది. ముత్యాల చోకర్లు అయినా కాస్త ట్రెండింగ్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే. ఇవి మెడకే అందాన్ని తెస్తాయి. ముత్యాల గొలుసుకు కాస్త డిఫరెంట్ లుక్ కావాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే. చాలా గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. మూడు లైన్ల పొడవాటి ముత్యాల గొలుసుకు.. కెంపులతో నిండిన లాకెట్ జత చేశారు. ఇలాంటి లాకెట్స్ మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. మీకు తెల్లటి ముత్యాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలాంటి పూసల హారం కూడా ట్రై చేయచ్చు. ఇలాంటి డిజైన్లలో మనకు చాలా రంగుల్లో లభిస్తాయి. ముత్యాల హారం సింపుల్ గా కనిపించాలి అంటే.. సింపుల్ లాకెట్ తో పెయిర్ చేయాలి. ఇలాంటివి చీరల మీదకు ఇలాంటి హారాలు చాలా బాగుంటాయి. Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్తో చాలా ఈజీ! Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..! Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

ఇలాంటి బ్రేస్లేట్ చాలా సింపుల్ గా ఉంటుంది. సింగిల్ చైన్ కి అక్కడక్కడ చిన్న స్వేర్ షేప్ వేలాడదీశారు. డైలీవేర్ కి బాగుంటాయి. పెళ్లైన అమ్మాయిలు మెచ్చే బ్రేస్లేట్ డిజైన్ ఇది. దీనికి కూడా గోల్డ్ చాలా తక్కువగా పడుతుంది. చేతులకు నిండుగా ఉంటుంది. ఇలాంటి డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. మొత్తం ఫ్లవర్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. చాలా తక్కువ బరువులో నే లభిస్తుంది. ఇలాంటి డిజైన్లు కూడా చాలా తక్కువ బరువులోనే వస్తుంది. చూడటానికి మాత్రమే హెవీ లుక్ వస్తుంది. చేతులకు చాలా అందంగా ఉంటుంది. టూ లేయర్ బ్రేస్లేట్ చేతులకు మంచి లుక్ ఇస్తుంది. అక్కడ పూసలతో చాలా క్యూట్ గా ఉంటుంది. ఇలాంటి డిజైన్లు కూడా తక్కువ వెయిట్ లో వస్తాయి. ఏడీ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ బ్రేస్లేట్ మంచి లుక్ ఇస్తుంది. రెండు లైన్ల హార్ట్స్ తో.. మధ్యలో సింపుల్ స్టోన్ లాకెట్ తో చాలా ట్రెండీగా ఉంటుంది. చేతికి నిండుగా ఉంటుంది. Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి! Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్ Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ క్రీడాకారుడు అని, యువ క్రికెటర్లకు గొప్ప ఆదర్శప్రాయుడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన కోసం తాను నిర్దేశించుకున్న అత్యున్నత ప్రమాణాలను అందుకునేందుకు నిరంతరం కష్టపడతాడని, అతని అంకితభావం ఎందరికో స్ఫూర్తినిస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. చాలా మంది యువ ఆటగాళ్లు కోహ్లీని అనుసరించాలని అనుకుంటున్నారని, అతనిలా రాణించాలని కోరుకుంటున్నారని వివరించాడు.ఇదే సమయంలో, ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడటంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్పై వస్తున్న విమర్శలపైనా లక్ష్మణ్ స్పందించాడు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు గాయపడటంపై మాట్లాడుతూ, గాయాలు క్రికెటర్ల కెరీర్లో ఒక భాగమని, వాటిని పూర్తిగా నివారించలేమని స్పష్టం చేశాడు. ఈ విషయంలో సీఓఈని నిందించడం సరికాదని, ఆటగాళ్ల పనిభారాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించడం, సరైన నిర్వహణపై దృష్టి పెట్టడం ముఖ్యమని తెలిపాడు.సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేవలం గాయపడిన ఆటగాళ్లకు పునరావాసం కల్పించే కేంద్రం మాత్రమే కాదని, దాని పాత్ర అంతకంటే చాలా విస్తృతమైనదని లక్ష్మణ్ నొక్కి చెప్పాడు. ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరచడం, వారు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు అవసరమైన అన్ని వనరులను అందించడమే సీఓఈ ప్రధాన లక్ష్యమని వివరించాడు.సీఓఈలో కీలకమైన హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పదవి ఖాళీగా ఉండటంపై కూడా లక్ష్మణ్ మాట్లాడాడు. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన నితిన్